Telangana News

చైతన్య పురిలో కారు బీభత్సం.. ఒకరు మృతి

హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్  కమాన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డిసెంబర్ 18వ తేదీ సోమవారం తెల్లవారుజామున

Read More

ఆందోల్ మైసమ్మ దేవాలయంలో మంత్రి వెంకట్ రెడ్డి ప్రత్యేక పూజలు..

చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపూర్ ఆందోల్ మైసమ్మ దేవాలయంలో రాష్ట్ర  రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అం

Read More

వంట గ్యాస్ కోసం చెప్పులతో క్యూలైన్..

భారత్ వంట గ్యాస్ కోసం ప్రజలు చెప్పులతో క్యూలైన్ కట్టారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలోని  వెంకటరమణ భారత్ వంట గ్యాస్ ఏజెన్సీ డిసెంబర్ 18వ

Read More

ఆస్పత్రిలో దావూద్ ఇబ్రహీం.. విష ప్రయోగం జరిగిందా..!

ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్.. దావూద్ ఇబ్రహీం ఆస్పత్రి పాలయ్యాడు. భారత్ ఆర్థిక రాజధాని ముంబైలో బాంబులు పేల్చి.. వందలాది మందిని చంపి.. మన దేశం నుం

Read More

తార్నకలో దారుణం.. బస్సు కోసం ఎదురుచూస్తున్న మహిళపై గ్యాంగ్ రేప్

హైదరాబాద్ లోని తార్నాకలో  మహిళపై గ్యాంగ్ రేప్ కలకలం సృష్టిస్తోంది. బస్సు కోసం ఎదురుచూస్తున్న ఓ మహిళను  తీసుకెళ్లి  అత్యాచారానికి పాల్పడ

Read More

మంచిర్యాల జూనియర్​ కాలేజీలో అగ్ని ప్రమాదం

లక్షెట్టిపేట,వెలుగు :  మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో నిర్వహిస్తున్న హైస్కూల్​ తరగతి గదుల్లో ఆదివారం ఉదయం అ

Read More

సమ్మక్క–సారలమ్మ భక్తులకు ఏ సమస్యా రావద్దు!

మహా జాతరకు  ఘనంగా ఏర్పాట్లు ఇప్పటికే రూ.75 కోట్లు ఇచ్చినం అవసరమైతే మరిన్ని నిధులిస్తం  పంచాయతీ రాజ్‌‌ శాఖ మంత్రి సీతక్క

Read More

దశాబ్ద పాలన అస్తవ్యస్తం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సుపరిపాలన జరుగుతుందని, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ  ప్రజలకు జరిగిన అన్యాయం తొలగిపోతుందని ఆశించిన ప్రజల ఆశయాలు గత పద

Read More

తక్షణం వ్యవసాయంపై దృష్టి పెట్టాలె

మిచౌంగ్‌‌‌‌ తుఫాన్‌‌‌‌ వలన రాష్ట్రంలో 4.75 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. వరి, మొక్కజొన్న , మిరప, పత

Read More

కల్తీ పాల కేంద్రాలపై ఎస్‌వోటీ పోలీసుల దాడి..

భూదాన్ పోచంపల్లి, వెలుగు:  కల్తీ పాలు తయారు చేస్తున్న కేంద్రాలపై ఆదివారం  యాదాద్రి జిల్లా భువనగిరి ఎస్‌వోటీ పోలీసులు దాడులు నిర్వహించార

Read More

కొడుకు పైసలివ్వాలంటూ.. తండ్రి అంత్యక్రియల అడ్డగింత

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో ఘటన  మెట్ పల్లి, వెలుగు : అనారోగ్యంతో ఓ వ్యక్తి చనిపోగా, అతడి కొడుకు చేసిన అప్పులు తీర్చలేదని అంత్యక్రియలను

Read More

హైదరాబాద్‌లో గురుకుల టీచర్లకు కొత్త సంఘం పీఆర్​జీటీఏ

హైదరాబాద్, వెలుగు: తమ సమస్యల పరిష్కారం కోసం గురుకుల టీచర్లు కొత్త సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికే ఉన్న టీచర్ల సంఘం పీఆర్​టీయూ టీఎస్​కి అనుబంధం

Read More

మా డిపాజిట్లపై హామీ ఇచ్చాకే.. అంత్యక్రియలు చేయండి

సన్​ పరివార్​ చైర్మన్​ మెతుకు రవీందర్​ అంత్యక్రియలను అడ్డుకున్న బాధితులు  గజ్వేల్​ మండలం అక్కారంలో ఆందోళన   రూ.350 కోట్లు సేకరించి బో

Read More