Telangana News
తగ్గిన బంగారం ధరలు... పెరిగిన వెండి.. హైదరాబాద్లో తాజా రేట్లు ఇవే..
బంగారం, వెండి ధరలు శుక్రవారం(నవంబర్ 24) స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల బంగారం (22క్యారెట్లు) ధర రూ. 50 దిగొచ్చి.. రూ. 56,800కి చేరింది. గురువారం(
Read Moreబీఆర్ఎస్ అన్ని వర్గాలను మోసం చేసింది .. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రజలకు మేలు
కామారెడ్డి, కామారెడ్డి టౌన్, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలను మోసం చేసిందని కాంగ్రెస్పార్టీ నేతలు విమర్శించారు. కాంగ్రెస్అధికారంలోకి
Read Moreబీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లే : కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్రావు
నన్ను ఓడించేందుకు ఇద్దరు ఒక్కటయ్యారు నా గెలుపును ఎవ్వరూ ఆపలేరు లింగంపేట, వెలుగు: ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపును అడ్డుకునేందుక
Read Moreకాంగ్రెస్ రాగానే రూ.2 లక్షల రుణమాఫీ : బాన్సువాడ అభ్యర్థి ఏనుగు రవీందర్రెడ్డి
బాన్సువాడ, వెలుగు: బాన్సువాడ మండలంలోని తాడ్కోల్, బుడ్మి, తిరుమలాపూర్ తదితర గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థి రవీందర్ రెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించారు.
Read Moreబీజేపీతో దోస్తీ కుదరదు.. కాంగ్రెస్ను నమ్మితే మోసపోతం : మహమూద్ అలీ
ముస్లింల రిజర్వేషన్ల కోసం కొట్లాడుతున్నది కేసీఆరే మైనార్టీల ఆత్మీయ సమ్మేళనంలో హోం మంత్రి మహమూద్ అలీ హుస్నాబాద్, వెలుగు : ముస్లింలకు
Read Moreబీజేపీ మేనిఫెస్టోతో బీఆర్ఎస్, కాంగ్రెస్ మైండ్ బ్లాంక్ : వడ్డీ మోహన్ రెడ్డి
నవీపేట్, వెలుగు: బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టోతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మైండ్ బ్లాంక్ అయిందని బోధన్ బీజేపీ అభ్యర్థి వడ్డీ మోహన్ రెడ్డి పేర్
Read Moreఓటమి భయంతోనే కేటీఆర్ అరుస్తుండు : ధర్మపురి అరవింద్
రాష్ట్ర పాలనను గాలికి వదిలిన కల్వకుంట్ల కుటుంబం దౌల్తాబాద్ కార్నర్ మీటింగ్లో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తొగుట, (దౌల్తాబాద్) వె
Read Moreనర్సాపూర్ నియోజకవర్గంలో ఆవుల రాజిరెడ్డికి మైనార్టీల మద్దతు
కాంగ్రెస్ పార్టీతోనే న్యాయం జరుగుతుంది ఏఐసీసీ మైనారిటీ సెల్ చీఫ్ అబ్జర్వర్ హమ్మర్ ఇస్లాం నర్సాపూర్, వెల్దుర్తి, వెల
Read Moreతెలంగాణలో బీజేపీ గెలిస్తే బీసీ సీఎం : ఎంపీ అర్వింద్
గాంధారి(ఎల్లారెడ్డి), వెలుగు: తెలంగాణ అభివృద్ధి కోసం వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటేసి గెలిపించాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కోరారు. గురువారం ఎల్లారెడ
Read Moreబీఆర్ఎస్ నేతల మాటలు నమ్మొద్దు : కొలను హనుమంతరెడ్డి
జీడిమెట్ల, వెలుగు: బీఆర్ఎస్ ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోయిందని కుత్బుల్లాపూర్ సెగ్మెంట్ కాంగ్రెస్అభ్యర్థి కొలను హనుమంతరెడ్డి విమర్శించారు. ఎన్నికల
Read Moreపసుపు బోర్డు హామీ నిలబెట్టుకున్నం : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
నిజామాబాద్, వెలుగు: ప్రధాని మోదీ ఇచ్చిన పసుపు బోర్డు హామీ నెరవేరిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. బోర్డుతో ఈ ప్రాంతం రూపురేఖలు మారతాయ
Read Moreనవంబర్ 24, 25న తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ
రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం స్పీడప్ చేసింది కాంగ్రెస్ హైకమాండ్. ఇందులో భాగంగా పార్టీ అగ్రనేతలు రంగంలోకి దిగుతున్నారు. ఇవాళ(నవంబర్ 24,25), రేపు తె
Read Moreబీఆర్ఎస్ పదేండ్ల పాలనపై వ్యతిరేకత ఉండొచ్చు : చైర్మన్ గుత్తా
నల్గొండ, వెలుగు : పదేండ్ల బీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉండొచ్చని మండలి చైర్మన్గుత్తా సుఖేందర్రెడ్డి అభిప్రాయపడ్డారు. అయినా, సీఎం కేసీఆర్
Read More












