Telangana News

ట్రాఫిక్​రూల్స్ ను ఉల్లంఘిస్తే కేసుల నమోదు: ఎస్పీ వినీత్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ట్రాఫిక్​నియమాలను ఉల్లంఘించేవారిపై కేసులు నమోదు చేయాలని ఎస్పీ వినీత్ పోలీస్​ఆఫీసర్లను ఆదేశించారు. కొత్తగూడెంలోని ఎస్పీ ఆఫ

Read More

పాక్ అమ్మాయి.. భారత్ అబ్బాయి.. ఆన్ లైన్లో పెళ్లి.

భారత్ పాక్ దేశాల మధ్య పెళ్లి సంబంధాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కొందరు ప్రేమించి పెళ్లి చేసుకుని సరిహద్దులు దాటుతుంటే..మరి కొందరు పెద్ద కుదుర్చిన

Read More

వాటర్ ట్యాంక్ ఎక్కి రైతు ఆత్మహత్యాయత్నం

కోనరావుపేట, వెలుగు: పక్క రైతు ఒర్రెను పూడ్చడంతో వర్షానికి తన పంటకు నష్టం జరిగిందని ఆరోపిస్తూ ఓ రైతు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించా

Read More

జమ్మికుంటలో బిర్యానీ పంచాయితీ.. తనిఖీలు చేసినఫుడ్ ఇన్‌‌స్పెక్టర్​

జమ్మికుంట, వెలుగు: జమ్మికుంట టౌన్‌‌లో రెడ్ బకెట్ ఫ్రాంచైజ్ లో చికెన్ బిర్యానీ కొనుగోలుపై వివాదం నెలకొంది. శుక్రవారం ఐలవేణి కుమార్ అనే వ్యక్త

Read More

ఆపదలో ఉన్న దోస్తుకు ఆర్థిక సహాయం

నవాబుపేట,వెలుగు: రోడ్డు ప్రమాదంలో కాలు విరిగి మంచానికే పరిమితమై ఉన్న మిత్రుడిని  చిన్ననాటి దోస్తులు ఆదుకున్నారు. మండలంలోని కారూరు గ్రామానికి చెంద

Read More

తల్లి పాలు అమృతంతో సమానం: దోరేపల్లి లక్ష్మి

జడ్చర్ల, వెలుగు :  శిశువుకు తల్లిపాలు  అమృతంతో సమానమని మున్సిపల్​ చైర్ పర్సన్​ దోరేపల్లి లక్ష్మి ​అన్నారు. నక్కలబండ తండా అంగన్ వాడీ సెంటర్​ల

Read More

రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రాబోతుంది: సంపత్ కుమార్

శాంతినగర్ , వెలుగు: వచ్చే ఎన్నికల తరువాత తెలంగాణలో  ఇందిరమ్మ రాజ్యం రాబోతుందని ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ అన్నారు. శుక్రవారం జోగులాంబ గద్వాల జి

Read More

‌‌‌‌‌‌‌మిషన్​ ఇంద్రధనుష్’​ను సక్సెస్​ చేయాలి: కలెక్టర్ డాక్టర్​​ శరత్​

కంది, వెలుగు :  జిల్లాలో మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో  సక్సెస్​ చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సూచించారు. శుక్రవారం కల

Read More

చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేసే వరకు పోరాడుతాం: రామగళ్ల పరమేశ్వర్​

చేర్యాల, వెలుగు : అన్ని అర్హతలున్న చేర్యాలను రెవెన్యూ డివిజన్​ కేంద్రంగా ప్రకటించే వరకు పోరాటాలు ఆగవని జేఏసీ చైర్మన్​డాక్టర్​ రామగళ్ల పరమేశ్వర్​ స్పష్

Read More

రోడ్డు వేయాలంటూ ధర్నా

మెదక్ (శివ్వంపేట), వెలుగు :  రోడ్డు వేయాలంటూ మెదక్ ​జిల్లా శివ్వంపేట మండలం ఉసిరికపల్లి వద్ద శుక్రవారం వివిధ గ్రామాల ప్రజలు ధర్నా చేశారు. ఈ సందర్భ

Read More

ట్రాక్టర్​ ఇలా.. ట్యాంకర్​ అలా..

కౌటాల​ మండలంలోని పార్డీ పంచాయతీ పాలనకు నిదర్శనం ఈ ఫొటోలు. గ్రామాల్లో చెత్త తరలించేందుకు ఉపయోగించే ట్రాక్టర్​ను వ్యక్తిగతంగా ఉపయోగించుకుంటున్నారు. ఓ వ్

Read More

కడెం ఆయకట్టు అభివృద్ధి కమిటీ ఎన్నిక

జన్నారం, వెలుగు: కడెం ఆయకట్టు అభివృద్ధి కమిటీని మండల కేంద్రంలో ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ శుక్రవారం జరిగిన సమావేశంలో కమిటీ కన్వీనర్​గా మిక్కిలినేని ర

Read More

డబుల్ బెడ్రూంల పేరిట మోసం : వెరబెల్లి రఘునాథ్​రావు

లక్సెట్టిపేట, వెలుగు: డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో సీఎం కేసీఆర్ పేదలను మోసం చేశాడని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు విమర్శించా

Read More