Telangana News
Gaddar : అసలు పేరు విఠల్ రావు.. గద్దర్ గా ఎలా మారిందంటే.?
తన ఆటపాటలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన పోరాట యోధుడు ప్రజాగాయకుడు గద్దర్(Gaddar) తుది శ్వాస విడిచారు. ఇవాళ (ఆగస్టు 6)న అపోలో ఆస్పత్రిలో చికిత్
Read MoreGaddar: గద్దర్ కుటుంబ నేపథ్యం ఏంటీ..?
ప్రజా గాయకులు, ప్రముఖ విప్లవ కవి గద్దర్(Gaddar) ఆదివారం తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో కొద్దిరోజుల క్రితం అమీర్పేటలోని అపోలో స్పెక్ట్రా హ
Read Moreమూగబోయిన ఉద్యమగళం..
ప్రజా గాయకుడు గద్దర్ (74) ఇకలేరు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం (ఆగస్టు 6) కన్నుమూశారు
Read MoreGaddar : గద్దర్ చనిపోవటానికి.. 12 గంటల ముందు ఏం జరిగింది..?
గద్దర్ (Gaddar ).. ఈ మాట వింటే గుర్తొచ్చేది ఆయన పాటలు.. ఆయన పాటలే ఆయన్ను గుర్తు చేస్తాయి. ఉద్యమం అంటే చాలు గద్దర పాట ఉండాల్సిందే.. అంతలా ప్రజా జీవితంల
Read MoreGaddar : గద్దర్.. ఆ రోజుల్లోనే ఇంజినీరింగ్ చదివి.. బ్యాంక్ ఉద్యోగం
ప్రజాయుద్ధనౌక, ప్రజా గాయకుడిగా పేరొందిన గద్దర్.. సామాన్యుల్లో పెట్టింది పేరు. అప్పటికప్పుడు అశువులు రూపొందించి కవితలు చెప్పగల సామర్థ్యం ఆయన సొంతం. ప్ర
Read Moreచేనేత రంగానికి కేంద్రం చేయూత అందిస్తోంది: కిషన్రెడ్డి
చేనేత వృత్తిని కాపాడుకోవడానికి కార్మికులకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తోందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిష
Read MoreGaddar : ప్రజాగాయకుడు గద్దర్ కన్నుమూత
ప్రజా గాయకుడు గద్దర్ (74) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం (ఆగస్టు 6వ తేదీన) &nbs
Read Moreభూముల అమ్మకానికి నిరసనగా బీజేపీ నేతల ఆందోళన
బీఆర్ఎస్ సర్కార్ ప్రభుత్వ భూముల్ని అమ్మకాన్ని పెట్టడాన్ని నిరసిస్తూ బీజేపీ నేతలు చేపట్టిన ఆందోళనను పోలీసులు భగ్నం చేశారు. వివరాలు.. రంగారెడ్డి జిల్ల
Read Moreఅటవీ భూములు రెవెన్యూ రికార్డుల కిందకు రావు: కేసీఆర్
పోడు భూములపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. అటవీ భూములు రెవెన్యూ రికార్డుల కిందకు రావన్నారు. పోడు భూములపై చర్చ సందర్బంగా మాట్లా
Read Moreప్రభుత్వ భూమి మాదంటే మాదంటూ... పొలంలోనే కర్రలతో కొట్టుకున్న రైతులు
వికారాబాద్ జిల్లాలో భూ తగాదాలు భగ్గుమన్నాయి. దోమ మండలం గుండాల గ్రామంలో ప్రభుత్వ భూమి విషయంలో రైతుల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు కర్రలతో దాడి
Read Moreఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ ఆమోదం
టీఎస్ ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోద ముద్ర వేయడంపై ఉత్కంఠ వీడింది. ఆర్టీసీ విలీన డ్రాఫ్ట్ బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు.
Read Moreప్రేమ లేదు..చిత్త శుద్ది లేదు.. ఆర్టీసీ భూముల కోసమే విలీనం బిల్లు
ఆర్టీసీ భూములపై కేసీఆర్ కన్నేశారని కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. ఏదో రకంగా ఆర్టీసీ భూములను అమ్ముకోవాలని ప్రభుత్వం చ
Read Moreసమస్యలపై చర్చ తక్కువ..డబ్బా కొట్టుకునుడు ఎక్కువ.. ఇవేం అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం దారుణంగా నిర్వహిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పక్ష ఎమ్మెల్యేల పొగడ్తలకు అధిక
Read More












