Telangana News
రైతులను ఆదుకునేందుకు రూ.500 కోట్లు సరిపోవ్: ఎమ్మెల్యే రఘునందన్ రావు
జిన్నారం, వెలుగు: రాష్ట్రంలో రైతులను ఆదుకునేందుకు బీఆర్ఎస్ సర్కారు ప్రకటించిన రూ.500 కోట్లు ఏ మూలకు సరిపోవని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు చ
Read Moreతెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే
మరికాసేపట్లో ప్రారంభంం కానున్న అసెంబ్లీ సమావేశాలకు కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు గైర్హాజరు కానున్నారు. వనమా ఎన్నిక చెల్లదంటూ ఇటీవ
Read Moreఈ నెల 9న పాలమూరులో మెగా జాబ్మేళా
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: జిల్లా యువతకు స్థానికంగా ఉద్యోగాలు కల్పించేందుకు అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ఆధ్వర్యంలో ఈ నెల
Read Moreఎమ్మెల్యే వచ్చి సూసుడే తప్ప.. చేసిందేమీ లేదు
గుడిహత్నూర్, వెలుగు: భారీ వర్షాలకు గుడిహత్నూర్ మండలంలోని టాకీగూడ గ్రామ సమీపంలో బ్రిడ్జి పూర్తిగా కొట్టుకుపోయి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున
Read Moreగుట్ట సీసీ ఫుటేజీలతో మహిళకు వేధింపులు
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చిన ఓ భక్తురాలి ఫొటోలు, వీడియోలు హైదరాబాద్లోని ఒక కానిస్టేబుల్కు చేరాయి. స
Read Moreకరెంట్ షాక్తో ఇద్దరు మృతి
వీపనగండ్ల, వెలుగు: వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం తూముకుంట గ్రామంలో బుధవారం ప్రమాదవశాత్తు కరెంట్ షాక్తో వేమన్న (55) అనే రైతు చనిపోయాడు. తన పొల
Read Moreవరద బాధితులను పట్టించుకోకుండా.. మహారాష్ట్రకు వెళ్లి రాజకీయాలా? : ఆర్ఎస్ప్రవీణ్ కుమార్
సీఎం కేసీఆర్పై మండిపడ్డ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ప్రవీణ్ కుమార్ తుంగతుర్తి, వెలుగు: ఇటీవల కురిసిన వర్షాలకు వరదల్లో 30 మంది చ
Read Moreసమస్యల్లో సంక్షేమ హాస్టళ్లు.. పెచ్చులూడుతున్న పైకప్పులు
పగుళ్లు చూపిన గోడలు, పెచ్చులూడుతున్న పైకప్పులు కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. చ
Read Moreవరద నష్టం వివరాలివ్వండి... కలెక్టర్లకు సెంట్రల్ టీం ఆదేశం
జయశంకర్ భూపాలపల్లి/భూపాలపల్లి రూరల్/ఏటూరునాగారం/ములుగు, వెలుగు : భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర
Read Moreఓటీపీ ప్లీజ్!.. స్వచ్ఛ ర్యాంకుల టార్గెట్ల కోసం అడ్డదారులు
ప్రజలకు ఫోన్లు చేసి ఓటీపీ అడుగుతున్న సిబ్బంది ఫీల్ట్ సర్వే చేయకుండానే రిపోర్ట్ రెడీ చేస్తున్నరు సూర్యాపేట, వెలుగు:
Read Moreముర్రేడు వాగు బ్రిడ్జిపై అడుగుకో గుంత
కొత్తగూడెంలోని ముర్రేడు వాగుపై ఉన్న బ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. రిపేర్లు చేయకపోవడంతో రోడ్డుపై అడుగుకో గుంత ఏర్పడింది. బ్రిడ్జి శ్లాబ్పై ఇనుప చువ్వల
Read Moreవడ్లు తీసుకుని బియ్యమిస్తలేరు
వానాకాలం, యాసంగివే 12.19 లక్షల టన్నుల బియ్యం అప్పగించని మిల్లర్లు కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కస్టం మిల్లింగ్
Read Moreఐదు రోజుల పసికందు అమ్మకం
నిర్మల్, వెలుగు : ఆరుగురు సంతానమున్న దంపతులు పేదరికంతో పిల్లలను పోషించుకోలేక చివరి సంతానమైన ఐదు రోజుల పసిపాపను రెండున్నర లక్షలకు అమ్ముకున్నారు.
Read More












