Telangana News
భవిష్యత్తులో ఔటర్ రింగు రోడ్డు చుట్టూ మెట్రో.. : మెట్రో ఎండీ ఎన్ వీఎస్ రెడ్డి
హైదరాబాద్ మెట్రోను ఫ్యూచర్లో ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ విస్తరించనున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో విస్
Read Moreబీఈడీ, డీఈడీ అభ్యర్థులకు శుభవార్త... టెట్ నోటిఫికేషన్ వచ్చేసిందోచ్ ... ఇవే వివరాలు
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 15న టెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. పరీక్షా
Read Moreఆర్టీసీ విలీన ప్రక్రియ త్వరగా పూర్తి చేయండి..:ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ అశ్వద్ధామ రెడ్డి
టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న రాష్ట్ర కేబినెట్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ అశ్వద్ధామరెడ్డి తెలిపారు. ఆగస్టు 1న
Read Moreమధ్యంతర పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం
తుది వాదనలు వినాల్సిందేనని తేల్చిన కోర్టు మూడేండ్లు విచారణ జరిగాక ఎలా కొట్టేస్తామని వ్యాఖ్య తుది తీర్పుపై మంత్రి అనుచరుల్లో ఉత్కంఠ హైదరాబా
Read Moreబాహుబలి సీన్ రిపీట్: హాస్పిటల్ వెళ్లాలంటే.. శివగామిలా మారాల్సిందేనా?
బాహుబలి సినిమాలో శివగామి మహేంద్ర బాహుబలిని బల్లాల దేవ నుంచి రక్షించడానికి నదిలో ఈదుతూ.. ప్రాణాలు విడిచి బాబు ప్రాణాలు కాపాడిన ఘటన గుర్తుందా.. ప్రాణాలు
Read Moreపార్కింగ్ సమస్య పరిష్కరించడానికి సలహాలివ్వండి.. : మంత్రి కేటీఆర్
దేశంలోని ప్రధాన నగరాల్లో పార్కింగ్ సమస్య పెను సవాలుగా మారుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లోని పార్కింగ్ సమస్యల్ని పరిష్కిరించాలని కోరుతూ ఆయన
Read Moreఖమ్మంలో దారుణం.. తల్లి కుమారుడి దారుణ హత్య
ఖమ్మం జిల్లాలో తల్లి కుమారుడి దారుణ హత్య సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్తుపల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన తులశమ్మ(
Read Moreమీడియాలో విశ్వసనీయతే ముఖ్యం..:వివేక్ వెంకటస్వామి
వార్తల విశ్వసనీయతే మీడియాను నిలబెడుతుందని విశాఖ ఇండస్ట్రీస్ ఛైర్మన్ వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆగస్టు 1న మ్యారియేట్ హోటల్లో సౌత్ ఇండియా మీడియా
Read Moreబిల్లులు ఉద్దేశపూర్వకంగా వెనక్కి పంపలేదు..: గవర్నర్ తమిళిసై
అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లులను తాను ఉద్దేశపూర్వకంగా వెనక్కి పంపలేదని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. ఆగస్టు 1న ఆమె రాజ్ భవన్ లో మీడియాతో మాట్లాడ
Read Moreఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం.. లక్షణాలు, సంకేతాలతో ముందే గుర్తించండిలా
ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తోన్న మరణాలకు ప్రధాన కారణాలలో ఒకటి ఊపిరితిత్తుల క్యాన్సర్. దీనిపై అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు 1న ప్రపంచ ఊపిరితిత్త
Read Moreమొక్కజొన్నతో ఆరోగ్య ప్రయోజనాలు..కాల్చిన వాటిని తింటే..
వానాకాలంలో ..ఓ వైపు వర్షం పడుతుంటే..మరో వైపు వెచ్చ వెచ్చని పదార్థాలు..చిరుతిళ్లు తింటే ఆ కిక్కె వేరు. ముఖ్యంగా వర్షాకాలంలో జనాలు ఎక్కువగా మొక్కజొన్న క
Read Moreశంషాబాద్ ఎయిర్ పోర్ట్లో రూ. 42 లక్షల బంగారం పట్టివేత
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం పట్టుబడింది. దోహ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఓ ప్యాసింజర్ వద్ద రూ. 42లక్షలు విలువ చేసే బంగారాన్ని ఎయిర్ పోర
Read Moreఅవిశ్వాస తీర్మానంపై మోదీ సమాధానం ఇచ్చేదెప్పుడంటే..
నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఆగస్టు 8, 9 తేదీల్లో జరుగనున్న వర్షాకాల సమావేశాల్లో చర్చ జరిగే అవకాశం ఉన్నట
Read More












