Telangana News

ఏనుమాముల మార్కెట్​లో పసుపుకు రికార్డు ధర

క్వింటాకు రూ.11.010 గత ఏడాది ధర రూ. 7వేలే... వరంగల్​సిటీ, వెలుగు : వరంగల్​ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్​లో సోమవారం పసుపుకు రికార్డు ధర పలికింది

Read More

బీటెక్​లో 70,689 సీట్లు అలాట్

హైదరాబాద్, వెలుగు: టీఎస్​ ఎంసెట్ సెంకడ్ ఫేజ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. దీంట్లో మొత్తం70,689 మందికి సీట్లు అలాట్ చేశారు. రాష్ట్రంలో 174 ఇంజి

Read More

తెలంగాణలో మరో రెండు ప్రైవేటు వర్సిటీలు!

హైదరాబాద్, వెలుగు: రాష్ర్టానికి మరో రెండు ప్రైవేటు యూనివర్సిటీలు ఏర్పాటు కానున్నాయి.  శ్రీ ఇందూ ఇంజినీరింగ్ కాలేజీతో పాటు వీఎన్ఆర్​ విజ్ఞాన జ్యోత

Read More

కాంగ్రెస్​ ఎలక్షన్.. అబ్జర్వర్లుగా దీప, సిరివెళ్ల

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంతోపాటు త్వరలో ఎలక్షన్స్ జరగనున్న ఐదు రాష్ట్రాలకు కాంగ్రెస్ హైకమాండ్​అబ్జర్వర్లను నియమించింది. ఇందులో తెలంగాణకు సీనియర్ అబ్

Read More

సొంత పార్టీ లీడర్లే బద్నాం చేస్తున్నరు: రాంరెడ్డి దామోదర్ రెడ్డి

సూర్యాపేట నుంచే పోటీ చేస్తా టీపీసీసీ ఉపాధ్యక్షుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి సూర్యాపేట, వెలుగు : బీఆర్ఎస్ నాయకులతో కలిసి సొంత పార్టీ నేతలే తాన

Read More

మెయిన్​ రోడ్లు తుక్కుతుక్కు.. అడుగడుగునా గుంతలు

కూలిన బ్రిడ్జిలు, తెగిన నాలాలు చెల్లాచెదురైన డివైడర్స్ టెంపరరీ రిపేర్లు కూడా మొదలుపెట్టని ఆఫీసర్లు అప్పటిదాకా కనీసం  వార్నింగ్​ బోర్డు

Read More

వరద బాధితులను ఆదుకోవాలి.. సీఎస్​కు కిసాన్ కాంగ్రెస్ సెల్ లీడర్లు, కార్పొరేటర్ల వినతి

హైదరాబాద్, వెలుగు: భారీ వర్షాల కారణంగా చనిపోయిన వారి ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల ఎక్స్​గ్రేషియా ఇవ్వాలని కిసాన్ కాంగ్రెస్ సెల్ లీడర్లు, కాంగ్రెస్ కార

Read More

భైంసా, నిర్మల్ మార్కెట్​లో.. కిలో టమాటా రూ.200

భైంసా, నిర్మల్ మార్కెట్​లో.. కిలో టమాటా రూ.200 ఏపీలోని మదనపల్లి నుంచి దిగుమతి ట్రాన్స్​పోర్ట్ చార్జీల కారణంగా పెరిగిన ధరలు భైంసా/నిర్మల్,

Read More

మద్యం షాపు కావాల్సిందే.. చేతులెత్తిన మెజారిటీ మహిళలు

డబ్బులిచ్చారనే ఆరోపణలు  పీసా గ్రామసభలో గిరిజనేతరులతో ఓటింగ్​  భద్రాద్రి జిల్లా గుండాలలో ఘటన గుండాల(భద్రాద్రికొత్తగూడెం), వెలుగు

Read More

ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ల గడువు పెంపు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ఇంటర్మీడియెట్ ఫస్టియర్ అడ్మిషన్ల గడువు పెంచుతూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకున్నది. ఈనెల 5 వరకూ ఎలాంట

Read More

కేజీబీవీ సిబ్బందికి టైమ్ స్కేల్ వర్తింపజేయాలె

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాల యాల్లో పనిచేస్తున్న టీచర్లకు మిని మమ్ టైమ్ స్కేల్ వర్తింపజేయాలని పీఆర్టీయూ రాష్ట్ర అధ్య

Read More

రాష్ట్రానికి ముగ్గురు ఐపీఎస్​ల కేటాయింపు

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రానికి కేంద్రం కొత్తగా ముగ్గురు ఐపీఎస్​లను కేటాయించింది. 2021 బ్యాచ్ కు చెందిన ఆర్ వెంకటేశ్వర్లు, సీహెచ్ శ్రీనివాస్, డీ మురళ

Read More

ఎగ్జామ్ సెంటర్లు ఒకే జిల్లాలో పెట్టాలె

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో జరగనున్న గురుకుల రిక్రూట్ మెంట్ పరీక్షలకు ఒకే జిల్లాలో సెంటర్లు ఏర్పాటు చేయాలని డీవైఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీవైఎల్ తదితర సంఘాలు

Read More