శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో రూ. 42 లక్షల బంగారం పట్టివేత

శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో రూ. 42 లక్షల బంగారం పట్టివేత

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం పట్టుబడింది. దోహ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఓ ప్యాసింజర్ వద్ద రూ. 42లక్షలు విలువ చేసే బంగారాన్ని  ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు.. అతడిపై కేసు నమోదు చేసి.. విచారణ చేపట్టారు. పట్టుబడ్డ బంగారం విలువ దాదాపు 42.96 లక్షలు ఉంటుందని అంచనా వేశారు అధికారులు.