Telangana News
బాసర ట్రిపుల్ ఐటీలో మరో విషాదం... అనుమానాస్పదంగా మరో విద్యార్థిని మృతి
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో మరో విషాదం చోటు చేసుకుంది. జూన్ 14వ తేదీన దీపిక అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడగా..తాజాగా మరో విద్యార్థిని చనిపో
Read Moreమద్యం మత్తులో యువకుడు....కరెంట్ స్తంభం ఎక్కి హల్ చల్
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఆర్టీసీ కాలనీలో మద్యం మత్తులో యువకుడు హల్ చల్ చేశాడు. విద్యుత్ స్తంభం ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. కాలనీవాసులు
Read More21 రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల బృందం
హైదరాబాద్, వెలుగు: ఈ నెల 21న రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల బృందం రానుందని సీఈఓ వికాస్ రాజ్&z
Read Moreగవర్నర్ కోటా ఎమ్మెల్సీలు ఇప్పట్లో లేనట్లే!
హైదరాబాద్, వెలుగు : గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ సీట్ల భర్తీకి సీఎం కేసీఆర్వెనుకడుగు వేస్తున్నారు. రెండు సీట్లకు రెండు డజన్ల మందికిపైగా నేతల
Read Moreగ్రీస్లో బోటు బోల్తా.. 78 మంది మృతి
ఏథెన్స్: గ్రీస్లోని అయోనియన్ సముద్రంలో ఘోర ప్రమాదం జరిగింది. వలసదారులతో లిబియా నుంచి ఇటలీకి వెళ్తున్న ఫిషింగ్ బోటు పెలోపొన్నీస్ ప్రాంతం వద
Read Moreతెలంగాణ.. కోనసీమలా మారింది: మంత్రి కేటీఆర్
అభివృద్ధిలో దేశానికి తెలంగాణ పల్లెలు ఆదర్శం 15 రోజుల్లో మల్కపేట జలాశయాన్ని ప్రారంభిస్తాం అధికారం శాశ్వతం కాదని కామెంట్ రాజన్న సిరిసిల్ల నియో
Read Moreడబుల్ బెడ్రూం ఇండ్లు ఇక్కడ స్పెషల్ ..గేటెడ్ కమ్యూనిటీ తరహాలో నిర్మాణం
బిల్డర్చొరవ, అదనపు నిధులతో గుడ్ క్వాలిటీ.. గ్రాండ్ లుక్ ప్రతీ బ్లాక్ ముందు గార్డెన్.. ఎటు చూసినా గ్రీనరీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ,
Read Moreసీడ్ పత్తి చేలను దున్నేస్తున్రు
ఎర్ర తెగులు సోకడంతో పాటు ఎండ తీవ్రతతో సీడ్ పత్తి పంట ఆశించిన మేర పెరగకపోవడంతో రైతులు వందలాది ఎకరాలను దున్నేస్తున్నారు. మరికొందరు రైతులు చేలల్లో గొర్రె
Read Moreబీసీలకు టికెట్లు దక్కేనా...కాంగ్రెస్ , బీజేపీలో ఆశావహులు
సిద్దిపేట, వెలుగు : రానున్న ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేటలో బీసీ లీడర్లకు టికెట్ల పై స్థానికంగా చర్చ మొదలైంది. ప్రధాన పార్టీల్లో బీసీ నేతలు టికెట్
Read Moreగొలుసుకట్టు చెరువుల భూముల్లో ..మళ్లీ ఆక్రమణలు
నిర్మల్, వెలుగు: నిర్మల్లోని చారిత్రక గొలుసుకట్టు చెరువు భూముల విస్తీర్ణాన్ని గుర్తించినా వాటి ఆక్రమణలను మాత్రం అధికారులు అడ్డుకోలేకపో
Read Moreడీఈఈసెట్లో 77.18% మంది క్వాలిఫై
హైదరాబాద్, వెలుగు : డీఈడీ, డీపీఎస్కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన డీఈఈసెట్-2023 ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఈ ఎగ్జామ్లో 77.18% మంది క్వాలిఫ
Read Moreసర్కారు వైద్యం బాగుంటే.. ఢిల్లీకి ఎందుకు పోతున్నట్టు? : బూర నర్సయ్య గౌడ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సర్కారు వైద్యం వెలుగులు జిమ్ముతోందంటూ ప్రకటనలు ఇస్తున్నారని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం బాగుంటే కంటి నొప్పికి, పంటి నొ
Read Moreఅర్థరాత్రి హైవేపై లారీ బీభత్సం...మూడు ఏనుగులు మృతి
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో లారీ ఢీకొనడంతో మూడు ఏనుగులు మృతి చెందాయి. పలమనేరు జాతీయ రహదారిపై జగమర్ల క్రాస్ వద్ద మూడు ఏనుగులు రోడ్డు
Read More












