Telangana News
శిరీషను చంపింది బావ అనిల్.. బీర్ బాటిల్ పగులకొట్టి..కళ్లలో గుచ్చి..
వికారాబాద్ జిల్లా కాళ్లాపూర్ గ్రామానికి చెందిన శిరీష హత్య కేసును పోలీసులు ఛేదించారు. మద్యం మత్తులో శిరీష బావ అనిల్, అతని స్నేహితులు
Read Moreసీఎం కేసీఆర్ ప్రోగ్రాంలో గర్భిణీల అవస్థలు
నిమ్స్ ఆసుపత్రి విస్తరణ కార్యక్రమంలో గర్బిణీలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నిమ్స్ కొత్త ఆసుపత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్ భూమిపూజ నిర్వహించనున్నారు. భ
Read MoreWorld Blood Donor Day 2023: రక్తదానం చేయండి.. ప్రాణదాతలు కండి
ప్రతి సంవత్సరం జూన్ 14న, రక్తదానంపై అవగాహన పెంచడానికి, మానవాళి ప్రయోజనం కోసం ప్రజలను తరచుగా రక్తదానం చేయమని ప్రోత్సహించడానికి ప్రపంచ రక్తదాతల దినోత్సవ
Read Moreగాలి జనార్థన్ రెడ్డికి సీబీఐ షాక్..100కు పైగా ఆస్తులు జప్తు
మాజీ మంత్రి, కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డికి సీబీఐ స్పెషల్ కోర్టు షాకిచ్చింది. గాలి జనార్దనరెడ్డి భార్య అరుణ పేరుతో ఉన
Read Moreపేషెంట్ల ప్రాణాలతో చెలగాటం.. మహిళ కడుపులో క్లాత్ను వదిలేసిన వైద్యులు..
నల్గొండలోని సాయి రక్ష ఆసుపత్రి వైద్యులు ఓ మహిళ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సంవత్సరం క్రితం మహిళకు ఆపరేషన్ చేసిన వైద్యులు ఆమె కడుపులో క్లాత్
Read Moreఉద్యోగానికి డబ్బులు : ఈడీ అరెస్ట్ చేయగానే.. మంత్రికి గుండెపోటు..
తమిళనాడు రాజకీయాల్లో కలకలం. రాష్ట్ర విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ అరెస్ట్ అయ్యారు. మనీ లాండరింగ్ కేసులో.. ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్ ఫోర్స్
Read Moreఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి ఇంట్లో ఐటీ శాఖ సోదాలు
నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ఇంట్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైద్రాబాద్ కేపీహెచ్బీలోని
Read More500 మంది సిబ్బందితో ..సైబర్ సెక్యూరిటీ బ్యూరో
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రోజురోజుకి సైబర్ నేరాల సంఖ్య పెరుగుతోంది. టెక్నాలజీని వాడుతూ సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు
Read Moreమళ్లీ అదే ట్రాక్ పై..ఒడిశా ఏపీ సరిహద్దులో పట్టాలు తప్పిన గూడ్స్
ఒడిశా రైలు ప్రమాదం తర్వాత దేశ వ్యాప్తంగా వరుసగా రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోనూ రైలు ప్రమాదం జరిగింది. అనకాపల్
Read Moreతెల్లారితే పెళ్లి.. వడదెబ్బతో పెళ్లి కొడుకు మృతి
కాగజ్ నగర్, వెలుగు : పెండ్లి కోసం ఆ ఇంటిల్లిపాదీ ఏర్పాట్లు చేస్తున్నారు. మరికొన్ని గంటల్లో పెళ్లి జరగబోతుంది. ఇంటి ముందు టెంట్ వేశారు. డెకరేషన్ ప
Read Moreనలుగురు మావోయిస్టు మిలీషియా మెంబర్ల అరెస్ట్
మణుగూరు, వెలుగు: నలుగురు మావోయిస్టు పార్టీ మిలీషియా మెంబర్లను అరెస్టు చేసి, వారి నుంచి జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నట్లు భద్ర
Read Moreపెండ్లయిన 6 నెలలకే నవ జంట ఆత్మహత్య..
కీసర, వెలుగు: మేడ్చల్ జిల్లాలో కొత్త దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మూడుచింతలపల్లి మండలం కేశవాపూర్ గ్రామానికి చెందిన దాసరి ఆంజనేయులు(24), కాప్రాలోని
Read Moreపుట్టిన ఒక్కరోజుకే అమ్మకానికి ఆడ శిశువు
సిద్దిపేట రూరల్, వెలుగు : సిద్దిపేట అర్బన్ మండలం బూర్గుపల్లి గ్రామ శివారులో ఆడపిల్ల పుట్టిన ఒక్కరోజుకే రూ.20 వేలకు అమ్ముకునేం
Read More












