V6 News

Telangana News

ట్రిపుల్​ఐటీ వద్ద బీజేపీ నిరసన.. అరెస్ట్​ చేసిన పోలీసులు

నిర్మల్​ జిల్లా బాసర ట్రిపుల్​ఐటీలో ఇటీవల ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య చేసుకోవడం  సంచలనం సృష్టించింది. వారి మృతి పట్ల అనుమానం వ్యక్తం చేస్తూ జూన్

Read More

కిరాతకం : వాళ్లిద్దరినీ చంపి.. మొసళ్లకు ఆహారంగా వేశారు

ప్రేమ వ్యవహారం ఒక జంట ప్రాణాలు తీసింది. ఈ ఘోరం మధ్యప్రదేశ్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొరెనా జిల్లాలోని రతన్ బసాయి గ్రామానికి చెంద

Read More

మంచిర్యాల జిల్లా గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం ఎన్నిక

మంచిర్యాల జిల్లా గొర్రెలు, మేకల పెంపకందారుల సహకార సంఘం కొత్త కార్యవర్గం ఎంపిక జరిగింది. ఈ మేరకు సభ్యుల నియామకం జరిగింది. సహకార సంఘం యూనియన్ చైర్మన్ గా

Read More

నాసిరకం వస్తువులతో బిస్కెట్ల తయారీ.. నిందితుడు అరెస్ట్

రాష్ట్రంలో రోజు రోజుకు నాసిరకం వస్తువులు పెరిగిపోతున్నాయి. కల్తీ వస్తువులతో అక్రమార్కులు దందా చేస్తూ.. ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారు. ఈ దందా

Read More

పోడు రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి: వివేక్ వెంకటస్వామి

 పోడు రైతులపైన పెట్టిన కేసులు ఎత్తివేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు.  మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండల

Read More

నిజామాబాద్ జిల్లాలో ఏం జరుగుతోంది.. మరో విద్యార్థి ఆత్మహత్య

నిజామాబాద్ జిల్లాలో ఏం జరుగుతోంది. ఆ జిల్లాలో వరుసగా ఆత్మహత్యలు, హత్యలు, మిస్సింగ్ కేసులునమోదవుతున్నాయి. హత్యలు, ఆత్మహత్యలపై స్థానికులు తీవ్ర ఆందోళన వ

Read More

ఇద్దరు పిల్లలతో సహా తల్లి మిస్సింగ్

సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఇద్దరు పిల్లలతో సహా తల్లి మిస్సింగ్ స్థానికంగా కలకలం రేపింది. గుంటూరు జిల్లాకు చెందిన యేసయ్య తన కుటు

Read More

అవినీతిని ఖడ్గంతో అంతమొందిస్తా: కడియం శ్రీహరి

ఎమ్మెల్యే రాజయ్యపై ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గంలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. ప్రజలు

Read More

అరవయ్యేళ్లలో చేయని అభివృద్ధి తొమ్మిదేళ్లలోనే..

పాల్వంచ రూరల్, వెలుగు: రాష్ట్రంలో అరవై ఏళ్లలో చేయని అభివృద్ధి కేవలం తొమ్మిదేళ్లలోనే సీఎం కేసీఆర్​అన్ని రంగాల్లో చేసి చూపించారని ప్రభుత్వ విప్ రేగా కాం

Read More

తాగునీటి కోసం ఎంపీడీవో ఆఫీస్​ ముట్టడి

ట్రాక్టర్లలో తరలివచ్చిన ఖాళీ బిందెలతో గ్రామస్తుల నిరసన పెద్దమందడి, వెలుగు: తాగునీటి సమస్య పరిష్కరించాలని వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని చ

Read More

తమిళ స్వామి కోసం పోటెత్తిన జనం

స్వామిని స్టేషన్ కు తరలించిన పోలీసులు కేటిదొడ్డి, వెలుగు: తమిళనాడుకు చెందిన స్వామి కోసం జనాలు పోటెత్తడంతో మండలంలోని కొండాపురం స్టేజి దగ్గర జాత

Read More

ప్రజలంతా భగీరథ నీటినే తాగాలి: ఎర్రబెల్లి దయాకర్ రావు

మరిపెడ, వెలుగు : ప్రజలంతా మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భగీరథ నీటినే తాగాలని మ

Read More

గ్రామాల అభివృద్ధే ప్రధాని మోడీ లక్ష్యం

కేంద్ర మంత్రి పరుషోత్తం రూపాల జహీరాబాద్, వెలుగు:  దేశంలోని మారుమూల గ్రామాలు, వెనుకబడ్డ జిల్లాల అభివృద్ధే ప్రధాని మోడీ లక్ష్యమని కేంద్ర పశ

Read More