Telangana News
రైతు చనిపోయినా బతికున్నట్టే రికార్డు
కాగజ్ నగర్, వెలుగు: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామానికి చెందిన కొమురం మారుతి అనే రైతు చనిపోయినా అతడి కుటుంబానికి
Read Moreఇండ్ల స్థలాల పంపిణీపై ఆఫీసర్ల తీరుకు సర్పంచ్, పంచాయతీ పాలకవర్గం నిరసన
రామడుగు, వెలుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని గోపాల్రావుపేటలో గ్రామసభ నిర్వహించకుండానే ఇండ్ల స్థలాలకు లబ్ధిదారులను ఎంపిక చేసినందుకు నిరసనగ
Read Moreస్పెషల్ టికెట్ భక్తుల కోసం.. పేదల క్యూ లైన్లు ఇర్కుటం
ఇప్పటికే ఉన్న లైన్లతో రద్దీ రోజుల్లో 4 గంటల సమయం.. రూ.150 టికెట్ లైన్లు మొదలైతే టైం మరింత పెరిగే ఛాన్స్ తాజా నిర్ణయంపై  
Read Moreలక్షల్లో లాభాలంటూ కోటిన్నర కొట్టేసిన్రు: సైబర్నేరగాళ్ల బాధితులు
బషీర్ బాగ్, వెలుగు: ఇన్వెస్ట్మెంట్పేరుతో సిటీకి చెందిన ఇద్దరి నుంచి సైబర్ నేరగాళ్లు రూ. కోటిన్నర కొట్టేశారు. అమీర్పేటకు చెందిన ఓ వ్యక్తితో ఆన్లైన్
Read Moreడెడ్ బాడీలు ఉంచిన బడిని కూల్చేస్తున్నరు
ఒడిశా రైలు ప్రమాదం తర్వాత శవాలను స్కూళ్లోనే భద్రపరిచిన్రు తరగతి గదిని తాత్కాలిక మార్చురీగా మార్చిన అధికారులు స్కూల్కు వచ్చేందుకు పిల్లలు భయపడు
Read Moreచదువుల్ని చంపేసి..సంబురాలా?
పదేండ్ల కింద ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు తమకు న్యాయం జరగాలని, విద్య ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతుందని నూతన రాష్ట్రం ఏర్పడితే, ఉద్యోగాలొస్తాయని
Read Moreబీఆర్ఎస్తోనే తెలంగాణ రాలే.. త్యాగాల్లేకుండా రాష్ట్రం ఏర్పాటయ్యేదా?
అమరుల బలిదానాలు, జేఏసీని గుర్తించాలి తెలంగాణ ఉద్యమకారులను యాద్ చేసుకోవాలె ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు దేశానికి ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ
Read Moreప్రైమ్ స్టేషన్లకు ఫుల్ గిరాకీ.. పోటాపోటీగా పోలీస్ ఆఫీసర్ల పైరవీలు
కాన్సెంట్ లెటర్లు ఇచ్చేందుకు ఎమ్మెల్యేలకు లక్షల్లో ముడుపులు లూప్ లైన్ నుంచి లా అండ్ ఆర్డర్ వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు ఎస్సైల నుంచి డీఎస్
Read Moreఆఫీసర్లు చెక్కులు పంపిణీ చేయడంపై శంషాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆగ్రహం
శంషాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిషత్ ఆఫీస్వద్ద శుక్రవారం నిర్వహించిన సంక్షేమ సంబురాల్లో ప్రొటోకాల్ వివాదం నెలకొంది. ప్రజాప్రతినిధ
Read Moreఅభివృద్ధి అంటే అప్పులు చేసుడా.. ప్రజల్ని మళ్లీ మోసం చేసేందుకే దశాబ్ది ఉత్సవాలు
సీఎం కేసీఆర్.. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించడం వెనుక కుట్ర దాగి ఉంది. వేడుకల పేరుతో రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేయడం తప్ప ఇంకోటి కాదు. ఈ
Read Moreటీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసు.. 36 మందిపై చార్జ్షీట్
చేతులు మారిన రూ.1.63 కోట్లు సాక్ష్యాధారాలను ఫోరెన్సిక్కు పంపిన అధికారులు ఇప్పటి దాకా16 మంది దళారులు సహా 49 మంది అరెస్టు హైదరాబాద్&zw
Read Moreదళారుల చేతుల్లో ధరణి...అధికారంలోకి రాగానే ధరణి రద్దు చేస్తం
తండ్రీకొడుకులను జైల్లో పెడ్తం కేసీఆర్ ఫ్యామిలీకి చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తం ధరణి పేరుతో వేలాది ఎకరాలు దోచుకున్
Read Moreధరణి పోతే దళారీ రాజ్యం వస్తది
సింగరేణి ప్రైవేటైజేషన్కు బీజేపీ కుట్రలు చేస్తున్నది వికలాంగుల పింఛను మరో వెయ్యి పెంచుతం మంచిర్యాల ప్రగతి నివేదన సభలో సీఎం బీసీలకు సాయం, గృహల
Read More













