Telangana News
Byjus layoffs: బైజూస్ నుంచి వెయ్యి మంది ఉద్యోగుల తొలగింపు
దేశంలోని అతిపెద్ద ఎల్టిక్ కంపెనీ బైజూస్ ఖర్చులను తగ్గించుకోవడానికి మరో 1,000 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది. ఈ నిర్ణయం వల్ల కంపెనీలోని సేల
Read Moreనుజ్జునుజ్జు అయిన బస్సు.. 40 మందికి పైగా గాయాలు
హైదరాబాద్- విజయవాడ 65వ జాతీయ రహదారిపై ఘొర రోడ్డు ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం ఏపీ లింగోటం వద్ద వాటర్ ట్యాంకర్ ను ఆర్టీసీ
Read MoreWTC Final: రోహిత్ శర్మ vs విరాట్ కోహ్లీ...మాటల యుద్ధం
WTC ఫైనల్లో తాజా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇద్దరూ దారుణంగా విఫలమయ్యారు. ఓపెనర్గా వచ్చిన రోహిత్ శర్మ 26 బంతుల్లో 15 పరుగులే చే
Read Moreనకిలీ విత్తనాల విక్రయాలపై పోలీసుల ఉక్కుపాదం.. 3.35 టన్నుల నకిలీ విత్తనాలు స్వాధీనం
నకిలీ విత్తనాల విక్రయిస్తున్న వారిపై సైబరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మొపుతున్నారు. తాజాగా మేడ్చల్ , రాజేంద్ర నగర్, చేవేళ్లలో నకిలీ విత్తనాలు అమ్ముత
Read Moreచంపేస్తాం...శరద్ పవార్కు బెదిరింపులు
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధినేత శరద్ పవార్ ను చంపేస్తామంటూ కొందరు దుండుగులు బెదిరింపులకు దిగారు. పవార్ ను హత్య చేస్తామని ట్విట్టర
Read More2024 ఎన్నికలకు కసరత్తు..పాన్ ఇండియా లెవల్లో తనిఖీలు
2024 సార్వత్రిక ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా దృష్టి పెట్టింది. గత ఎన్నికల్లో జరిగిన తప్పులు, సాంకేతిక లోపాలు సరిద్దిదేందుకు నడుం భిగించింద
Read Moreశవాలు పెట్టిన ఆ బడిలోకి మేం రాం.. స్టూడెంట్స్ అండ్ టీచర్స్
ఒడిశా రైలు ప్రమాద బాధితుల మృతదేహాలను ఉంచిన బహనాగా పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు "దెయ్యాల" భయంతో పాఠశాలలోకి ప్రవేశించడా
Read Moreఫ్రూట్ సలాడ్ లో ఉప్పు వేస్తున్నారా.. మీ ఆరోగ్యం జాగ్రత్త
ఫ్రూట్ జ్యూస్ ల కంటో.. నేరుగా ఫ్రూట్స్ ను తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని 'ఫ్రూట్ సలాడ్' అంటారు. వీటిలో కేవలం పండ్లు మాత్రమే కాదు కూ
Read Moreజింక మాంసం పేరుతో కుక్క మాంసం.. తిన్నవారి పరిస్థితి ఏంటంటే
ప్రజల్లో అడవి జంతువుల మాంసం పట్ల ఉన్న ఇష్టాన్ని కొందరు దుర్మార్గులు క్యాష్ చేసుకుంటున్నారు. జింకమాంస పేరుతో కుక్కమాంసం అమ్ముతూ జనాలను బురిడీ కొట్టిస్త
Read Moreవచ్చే 36 గంటల్లో మరింత తీవ్రం కానున్న బిపార్జోయ్ తుపాను
వచ్చే 36 గంటల్లో బిపార్జోయ్ తుపాను మరింత తీవ్రం కానుందని, మరో రెండు రోజుల్లో ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ట్వీట్లో
Read Moreరెండు కుటుంబాల మధ్య ఘర్షణ.. తల్వార్, రాడ్లతో దాడి
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. ఓ కుటుంబం మరో కుంటుంబాన్ని వెంటపడి కొట్టింది. ఒకరినొకరు కత్తులు, తల్వార్లు, రాడ్
Read Moreగుండెపోటుతో దుండిగల్ ఎస్ఐ మృతి
ఈ రోజుల్లో గుండెపోటు సర్వసాధారణమైపోయింది. క్రికెట్ ఆడుతూ, హల్దీ ఫంక్షన్ లో, డ్యాన్స్ చేస్తుండగా, పాఠాలు చెప్తుండగా.. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు చాలా
Read Moreఇన్స్టాగ్రామ్ డౌన్...లక్షల మంది యూజర్ల ఇబ్బందులు
ఇన్స్టాగ్రామ్ యాప్ మళ్లీ డౌన్ అయింది. ఇన్స్టాగ్రామ్ను యాక్సెస్ చేయడంలో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవుట్టే
Read More













