Telangana News
ఆగస్టులో అర్జునుడు వస్తున్నాడు
డిఫరెంట్ జానర్స్ టచ్ చేస్తూ, హీరోగా టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న వరుణ్ తేజ్.. ప్రస్తుతం ‘గాంఢీవ
Read Moreబక్కచిక్కినయ్ చూపిస్తూ.. గుంటూరంతా తిప్పిస్తున్నరు
ఆఫీసర్లు లాడ్జిలో ఉంటూ తమను పట్టించుకుంటలేరని ఆవేదన మంచి గొర్రెల కోసం గొల్లకురుమలగోస ఖానాపూర్, వెలుగు: రెండో విడత గొర్రెల పంపిణీలో భాగంగా ని
Read Moreమారుతి జిమ్నీ లాంచ్
మారుతి బుధవారం జిమ్నీ మోడల్లో కొత్త వెర్షన్లు లాంచ్ చేసింది. ఈ బండి ధర రూ.12.74 లక్షల నుంచి రూ.15.05 లక్షల (ఎక్స్&
Read Moreగని కార్మికుల పీఎఫ్ ఖాతాల డిజిటలైజేషన్
గోదావరిఖని, వెలుగు : దేశంలోని దాదాపు మూడు లక్షల మంది బొగ్గు గని కార్మికుల కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ (సీఎంపీఎస్) ఖాతా వివరాలను పూర్తిస్థాయిలో డిజిటల
Read Moreసికింద్రాబాద్– వికారాబాద్ రైల్వే లైన్ తనిఖీ
కింద్రాబాద్, వెలుగు: ఒడిశాలో రైళ్ల ప్రమాదం నేపథ్యంలో రైల్వే అధికారులు అప్రమత్తం అయ్యారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ బుధవ
Read Moreజానా, ఉత్తమ్ నియోజకవర్గాల్లోకి భట్టికి నో ఎంట్రీ
గతంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఇదే పరిస్థితి సీనియర్ల తీరుపై కాంగ్రెస్లో చర్చ సూర్యాపేటలో బీసీ డ
Read Moreరేపు ఓయూలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సదస్సు
ఓయూ, వెలుగు: రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్చేస్తూ ఈ నెల 9న ‘చలో ఉస్మానియా’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ స్టేట్ యూనివర్సిటీ టీచర్స్
Read Moreఫిష్ ఫుడ్ ఫెస్టివల్కు రెడీ.. రాష్ట్రవ్యాప్తంగా 8 నుంచి 10 వరకు
మెహిదీపట్నం, వెలుగు: ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ తో పాటు చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చేశామని ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ తెలిపారు.
Read Moreపత్తా లేని లారీలు.. మిల్లులలోనే ఆగిన వెహికల్స్
సెంటర్లలోనే 15 వేల టన్నుల ధాన్యం ఎదురు చూస్తున్న రైతులు వానలు పడుతాయని ఆందోళన యాదాద్రి, వెలుగు: ధాన్యం కొనుగోలు విషయంలో
Read Moreరోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి
రోడ్డు ప్రమాదంలో పంజాగుట్ట కానిస్టేబుల్ మృతి చెందాడు. నర్మెట నుంచి ఆటోలో జనగామకు వెళ్తుండగా నర్మెట శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది.  
Read Moreబీసీని సీఎం అభ్యర్థిగా ప్రకటించినోళ్లకే మద్దతిస్తం: బీసీ కుల సంఘాల జేఏసీ ప్రకటన
ఖైరతాబాద్, వెలుగు : బీసీని సీఎం అభ్యర్థిగా ప్రకటించిన పార్టీకే తాము మద్దతిస్తామని బీసీ కుల సంఘాల జేఏసీ వెల్లడించింది. బుధవారం సోమాజిగూడ ప్
Read Moreపెండ్లి ఇష్టం లేక మతం మార్చుకున్న యువతి
మెహిదీపట్నం, వెలుగు: పెండ్లి ఇష్టం లేక ఓ యువతి మతం మార్చుకున్న ఘటన లంగర్ హౌస్ పీఎస్ పరిధిలో జరిగింది. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని
Read Moreరామగుండంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ల తిరుగుబాటు
పాలకవర్గంపై ధిక్కార స్వరం వినిపించేందుకు ప్రత్యేక ఫోరమ్ డివిజన్లలో అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వకపోవడంపై ఆగ్రహం అధికార ప
Read More













