మెహిదీపట్నం, వెలుగు: ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ తో పాటు చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చేశామని ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ తెలిపారు. బుధవారం మధ్యాహ్నం మాసబ్ ట్యాంక్లోని మత్స్య శాఖ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈనెల 8, 9, 10వ తేదీల్లో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహి స్తున్నామని, ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన చెప్పారు.ప్రతి జిల్లాలోనూ 20 నుంచి 30 వరకు ఫిష్ ఫుడ్ స్టాల్స్ పెట్టామని, ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ స్టాల్స్ ఉంటాయన్నారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మంత్రి తలసాని చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తరు అని రవీందర్ పేర్కొన్నారు.
ఫిష్ ఫుడ్ ఫెస్టివల్కు రెడీ.. రాష్ట్రవ్యాప్తంగా 8 నుంచి 10 వరకు
- తెలంగాణం
- June 8, 2023
లేటెస్ట్
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- హ్యాట్సాప్ సార్ : స్కూల్ పిల్లలకు బిర్యానీ వండిపెట్టిన పోలీస్
- వెంకట్రామిరెడ్డిని డిస్ క్వాలిఫై చేయండి.. సీఈఓకు రఘనందన్ రావు ఫిర్యాదు
- కేంద్రం సాయం కోరలేదేం: కిషన్ రెడ్డిపై కోదండరెడ్డిఫైర్
- ప్రమాదాల నివారణ ఎలా?.. హైదరాబాద్–విజయవాడ హైవేపై 17 బ్లాక్ స్పాట్స్
- అమెరికాలో రోడ్డు ప్రమాదం... హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి
- ఫ్రీ బస్ వద్దా?.. హాట్ టాపిక్ గా మారిన ప్రధాని కామెంట్లు
- కిషన్ రెడ్డి మాట తప్పు .. బీఆర్ఎస్ అంతరించదు .. విజయశాంతి ఆసక్తికర ట్వీట్
- Criminal Justice Season 4: సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సీజన్ 4 వచ్చేస్తోంది..అనౌన్స్మెంట్ వీడియో అదిరింది
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Mohini ekadashi 2024: మోహిని ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- కుండపోత వాన