Telangana News
తల్లి పైసల కోసం పంచాయితీ.. అన్నను వెంటాడి చంపిన తమ్ముడు
కామారెడ్డి, వెలుగు : సోదరుడు చనిపోతే తల్లికి వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్నదమ్ములు గొడవపడ్డారు. ఇదే కోపంతో మద్యం మత్తులో అన్నను వెంబడించి రాళ్లత
Read Moreలోక్ సభ సీట్లు పెంచితే దక్షిణాదికి అన్యాయం: జిలకర శ్రీనివాస్
హైదరాబాద్, వెలుగు: జనాభా ప్రాతిపదికన లోక్సభ సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జిలకర శ్రీన
Read Moreధరణిలో కనిపిస్తోంది.. రైతుబంధు వస్తోంది అయినా జాగ జాడ చెప్తలేరు!
భూమి ఎక్కడుందో చూపాలంటూ పాదయాత్ర ధరణిలో కనిపిస్తోంది..రైతుబంధు వస్తోంది అయినా జాగ జాడ చెప్తలేరు! 20 గుంటల భూమి కోసం 15 ఏండ్లుగా
Read Moreపొంగులేటి కాంగ్రెస్లోకి వస్తడు..అదే బాటలో జూపల్లి కూడా
నల్గొండ, వెలుగు : బీఆర్ఎస్ మాజీ నేత పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తాడని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గురువారం నల్
Read Moreఓబీసీ ఎంపీలను ఒకే తాటిపైకి తీసుకొస్తం: ఆర్.కృష్ణయ్య
బషీర్బాగ్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం బీసీల డిమాండ్లను నెరవేర్చాలని ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీల డిమాండ్ల సాధనకు అన్ని రాజకీయ పార్టీలలోని ఓబ
Read Moreఎమ్మెల్యేల మార్పు తప్పదా?..నల్గొండ జిల్లాలో నాలుగు చోట్ల కొత్తవారికి చాన్స్!
సిట్టింగ్స్థానం నుంచి వేరొక నియోజకవర్గానికి చేంజ్ ఇదే అంశంపై ఉమ్మడి నల్గొండ జిల్లాలో జోరుగా ప్రచారం నల్గొండ, వెలుగు 
Read Moreజమ్మూలోని శ్రీవారి ఆలయ వేడుకలకు కిషన్ రెడ్డి
జమ్మూ, వెలుగు : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యంలో జమ్మూలోని మాజిన్ గ్రామంలో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి మందిర ప్రారంభోత్సవ వేడుకలు ముగ
Read Moreలీచెట్ ట్రీట్మెంట్ ప్లాంట్తో ఫాయిదా లేనట్లేనా?
నేటికీ పూర్తికాని మల్కారం చెరువు క్లీనింగ్ పర్యావరణ దినోత్సవం రోజు చూసేందుకు రాని మంత్రి కేటీఆర్ రూ.251కోట్లు ఖర్చు చేసినా ప్రయోజనం లేదంటున్న స
Read More15ఏండ్లైనా..పరిహారమిస్తలే
ములుగు జిల్లా కర్లపల్లి గుండ్లవాగు కాల్వల కోసం 2008లో భూ సేకరణ 231 మంది రైతుల నుంచి 82.10 ఎకరాలు తీసుకున్న సర్కార్ పరిహారం ఇవ
Read Moreసామాజిక న్యాయం ఎక్కడున్నది?: ఎంపీ లక్ష్మణ్ ఫైర్
హైదరాబాద్, వెలుగు : ‘‘రాష్ట్రంలో సామాజిక న్యాయం ఎక్కడుంది? సొంత సామాజిక వర్గానికి కేబినెట్లో నాలుగు మంత్రి పదవులు ఇచ్చుకున్నడు. మిగిలిన వ
Read Moreవానకాలంలోనూ వరి పంట వైపే? 5.16 లక్షల ఎకరాల్లో పంటల సాగు అంచనా
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లావ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్లో అధిక విస్తీర్ణంలో వరి పంట సాగయ్యే అవకాశం ఉంది. జిల్లాలో 5.40 లక్షల ఎకరాల సాగు
Read Moreఒడిశాలో మరో రైలు ప్రమాదం..దుర్గ్ పూరీ ఎక్స్ ప్రెస్లో మంటలు
ఒడిశాలో మరో రైలు ప్రమాదం జరిగింది. దుర్గ్-పూరీ ఎక్స్ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. నౌపడ్ జిల్లాలోని ఖరియార్ రైల్వే స్టేషన్ దగ్గర ఏసీ
Read Moreఉద్యమ ఆకాంక్షలు సమాధి.. నీళ్లు, నిధులు, నియామకాలు ఏమైనయ్? ఎటుపోయినయ్?
బడి నుంచి గుడి దాకా..పల్లె నుంచి పట్నం దాకా..గల్లీ నుంచి ఢిల్లీ దాకా..ఊరూవాడా ఎలుగెత్తి పాడిన పాట ఆయనది! సకల జనుల సమ్మెలో, మిలియన్ మార్చ్లో, వం
Read More













