Telangana News
మహారాష్ట్ర మార్కెట్ కమిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి
18 డైరెక్టర్ పోస్టుల్లో ఒక్కటీ గెలవలే నిర్మల్, వెలుగు: మహారాష్ట్రలో మొట్టమొదటి ఎన్నికల్లోనే బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తగిలింది. బోకర్ తాలూక
Read Moreఅకాల వర్షాలకు తడిసి పాడవుతున్న వడ్లు
మెదక్ (శివ్వంపేట, నిజాంపేట), వెలుగు: కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారుతోంది. వారం, పది రోజుల కిందనే వరి కోతల
Read Moreటీఎన్జీవో కొత్త కార్యవర్గం ఎన్నిక.. అన్ని పదవులు కూడా ఏకగ్రీవం
హైదరాబాద్, వెలుగు : టీఎన్జీవో కేంద్ర సంఘానికి కొత్త కార్యవర్గం ఎన్నికైంది. అధ్యక్షుడిగా మామిళ్ల రాజేందర్ (సంగారెడ్డి), జనరల్ సెక్రటర
Read Moreటీడీపీలో చేరడం లేదు: ఎమ్మెల్యే రాజాసింగ్
హైదరాబాద్, వెలుగు: టీడీపీలో చేరాలనే ఆలోచన తనకు లేదని, బీజేపీ నుంచే గోషామహల్లో పోటీ చేస్తానని ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. టీడీపీలో
Read Moreఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రూ.7,218 కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రూ.7,218 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు పలు సంస్థలు ముందుకు వచ్చాయి. శనివారం హెచ్ఐసీసీలో నిర్వ
Read Moreతంబాకు ఇయ్యలేదని తోటి కార్మికుడిని చంపేశాడు
మద్యం మత్తులో బండరాయితో కొట్టి హత్య నల్గొండ మండలం దామరచర్ల మండలంలో ఘటన మిర్యాలగూడ, వెలుగు : తంబాకు ఇయ్యలేదని తోటి కార్మికుడిని బండరాయితో కొట
Read Moreఐఆర్ఎస్ వ్యవస్థ.. బిట్ బ్యాంక్
భారతదేశంలో ఇండియన్ రిమోట్ సెన్సింగ్ (ఐఆర్ఎస్) వ్యవస్థ మొదటిసారిగా 1998లో ఐఆర్ఎస్–1ఏ ప్రయోగం ద్వారా ప్రారంభించబడింది. ఒక వస్తువ
Read Moreఫ్రెంచ్ గయానాలో ప్రయోగించిన జీశాట్–11
ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించిన అత్యంత బరువైన (5,854 కిలోలు) అధునాతన హైథ్రోపుట్ కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్–11. ఇది దేశంలో బ్రాడ్ బ్యాండ్
Read Moreప్రాజెక్ట్ టైగర్
దేశంలో 1973 ఏప్రిల్ 1న ఆపరేషన్ టైగర్ ప్రాజెక్టును ప్రారంభించారు. దేశంలో మొత్తం 53 టైగర్ రిజర్వ్లున్నాయి. కర్ణాటక రాష్ట్రం బందీపూర్లో దేశంలో తొలి
Read Moreవెలుగు సక్సెస్ : నిజాం రాజ్యంలో ఉద్యమాలు
దేశ స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా ఎన్నో ఉద్యమాలు జరిగాయి. వాటి ప్రభావం నిజాం రాజ్యంపై ఎంతో కొంత ఉంది. ముఖ్యంగా వహాబీ, స్వదేశీ, ఖిలాఫత్, క్విట్ ఇండియా ఉ
Read More‘నాంది’..యాక్షన్ విత్ ఎమోషన్స్
ఫస్ట్ మూవీ ‘నాంది’తో సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిపించుకున్న విజయ్ కనకమేడల.. అల్లరి నరేష్తోనే రెండో సినిమాగా ‘ఉగ
Read Moreవెల్ఫేర్ స్కీమ్లను కూడా వదలడం లేదు: కోదండరాం
బీఆర్ఎస్ అవినీతి పాలనకు ముగింపు పలకాలి పార్టీ ఆఫీసులో టీజేఎస్ ఆవిర్భావ వేడుకలు హైదరాబాద్, వెలుగు: “సీఎం కుటుంబం, మంత్రులు, ఎమ్మెల్యేలు
Read Moreతెలంగాణ జాబ్ స్పెషల్ : గాంధీ తొలి సత్యాగ్రహాలు
1919 నుంచి 1947 వరకు జాతీయోద్యమానికి నాయకత్వం వహించిన ఏకైక నాయకుడు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. అందుకే భారత జాతీయోద్యమ చరిత్రలో 1919 నుంచి 1947 వరకు గా
Read More













