telangana updates

రన్నింగ్ ట్రైన్ ​దిగుతూ క్యాంటీన్ బాయ్ మృతి.. రామగుండం రైల్వే స్టేషన్లో ఘటన

గోదావరిఖని, వెలుగు: రామగుండం రైల్వే స్టేషన్​లో గురువారం సింగరేణి ప్యాసింజర్​ రన్నింగ్​ట్రైన్​దిగుతూ వరుణ్ కుమార్​(30) మృతి చెందాడు. యూపీకి చెందిన వరుణ

Read More

ఏప్రిల్ 21న తెలంగాణ ఉద్యమకారుల ప్లీనరీ.. హైదరాబాద్లో నిర్వహణ

పద్మారావునగర్, వెలుగు: ఈ నెల 21న జరిగే తెలంగాణ ఉద్యమకారుల ప్లీనరీ సమావేశానికి ఉద్యమకారులందరూ తరలిరావాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పిలుపునిచ్చింది. ప్లీ

Read More

రామ భక్తుల ట్రాక్టర్ బోల్తా.. ఆరుగురికి గాయాలు.. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలంలో ప్రమాదం

అశ్వారావుపేట, వెలుగు: రామదండు సేవా సమితి ఆధ్వర్యంలో చేపట్టిన భద్రాచల పాదయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు, నిడదవోలు

Read More

మద్యం మత్తులో భర్తను హత్య చేసిన భార్య.. ములుగు జిల్లా రొయ్యూరులో దారుణం

ఏటూరు నాగారం, వెలుగు: మద్యం మత్తులో ఉన్న భార్య కర్రతో భర్తపై దాడి చేయడంతో అతడు చనిపోయాడు. ఈ ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని రొయ్యూరులో బుధవారం

Read More

వాంకిడి అంతరాష్ట్ర చెక్ పోస్ట్ పై ఏసీబీ రైడ్.. ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ.45 వేలు సీజ్

ఏసీబీ కరీంనగర్ డీఎస్పీ రమణమూర్తి వెల్లడి ఆసిఫాబాద్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి వద్ద అంతరాష్ట్ర చెక్ పోస్ట్ లో బుధవారం అర్ధరాత్

Read More

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో షార్ట్ సర్క్యూట్తో రెండిళ్లు దగ్ధం.. వ్యక్తి సజీవ దహనం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎర్రగుంట శివారులో ఘటన అన్నపురెడ్డిపల్లి, వెలుగు: షార్ట్ సర్క్యూట్ తో రెండిళ్ళు దగ్ధం కాగా.. వ్యక్తి సజీవ దహనమైన ఘట

Read More

చెక్ పోస్ట్ను తగులబెట్టిన దుండగులు.. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో ఘటన

నర్సింహులపేట(చిన్నగూడూరు),వెలుగు: మహబూబాబాద్ జిల్లాలోని చెక్ పోస్టును గుర్తుతెలియని దుండగులు తగులబెట్టారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా కట్టడిలో భాగంగా ఆ

Read More

మంచిర్యాలలో నకిలీ కంటి డాక్టర్లు.. టీజీఎంసీ టాస్క్​ఫోర్స్ ​తనిఖీలతో వెలుగులోకి..

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రం లో నకిలీ కంటి డాక్టర్ల దందాను తెలంగాణ మెడికల్​కౌన్సిల్​(టీజీఎంసీ) టాస్క్​​ ఫోర్స్​ టీమ్​బట్టబయలు చేసింది.

Read More

హార్వెస్టర్‌లో పడి బాలుడు మృతి.. గద్వాల జిల్లాలో ఘటన

గద్వాల, వెలుగు: ప్రమాదవశాత్తు హార్వెస్టర్‌లో పడి బాలుడు చనిపోయిన ఘటన  గద్వాల జిల్లా మల్దకల్‌ మండలం నీలిపల్లిలో  జరిగింది. గ్రామస్త

Read More

వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు.. ఎలక్ట్రిసిటీ సిబ్బంది అలర్ట్గా ఉండాలి: ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి

హనుమకొండ, వెలుగు: వచ్చే మూడు రోజులు భారీ వర్షాలున్నాయనే వాతావరణశాఖ హెచ్చరికలతో  టీజీఎన్పీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ సిబ్బంది అలర్ట్ గా ఉండాలని సీ

Read More

పెండింగ్‌లో ఉన్న అట్రాసిటీ కేసులను పరిష్కరించాలి: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య

కరీంనగర్, వెలుగు: వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను ఈ నెల 30లోగా పరిష్కరించాలని, ఉద్యోగ నియామకాల్లో రూల్‌ ఆఫ్&zwn

Read More

సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుదాం: టీబీజీకేఎస్ ప్రెసిడెంట్ మిర్యాల రాజిరెడ్డి పిలుపు

గోదావరిఖని, వెలుగు: సింగరేణి సంస్థను ప్రైవేటుకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వ కుట్రలపై.. అందుకు వంత పాడే రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై కార్మికులు పోరాటాలక

Read More

భద్రాద్రి రామాలయంలో అర్చకులు వర్సెస్ ఈవో.. ముదిరిన రగడ

ఖమ్మం: భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో రేపు(శుక్రవారం, మార్చి 14)న జరిగే వసంతోత్సవం పూజా కార్యక్రమాల కోసం ఈరోజు(మార్చి 13, 2025) యాగశాలలో

Read More