telangana updates
రన్నింగ్ ట్రైన్ దిగుతూ క్యాంటీన్ బాయ్ మృతి.. రామగుండం రైల్వే స్టేషన్లో ఘటన
గోదావరిఖని, వెలుగు: రామగుండం రైల్వే స్టేషన్లో గురువారం సింగరేణి ప్యాసింజర్ రన్నింగ్ట్రైన్దిగుతూ వరుణ్ కుమార్(30) మృతి చెందాడు. యూపీకి చెందిన వరుణ
Read Moreఏప్రిల్ 21న తెలంగాణ ఉద్యమకారుల ప్లీనరీ.. హైదరాబాద్లో నిర్వహణ
పద్మారావునగర్, వెలుగు: ఈ నెల 21న జరిగే తెలంగాణ ఉద్యమకారుల ప్లీనరీ సమావేశానికి ఉద్యమకారులందరూ తరలిరావాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పిలుపునిచ్చింది. ప్లీ
Read Moreరామ భక్తుల ట్రాక్టర్ బోల్తా.. ఆరుగురికి గాయాలు.. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలంలో ప్రమాదం
అశ్వారావుపేట, వెలుగు: రామదండు సేవా సమితి ఆధ్వర్యంలో చేపట్టిన భద్రాచల పాదయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు, నిడదవోలు
Read Moreమద్యం మత్తులో భర్తను హత్య చేసిన భార్య.. ములుగు జిల్లా రొయ్యూరులో దారుణం
ఏటూరు నాగారం, వెలుగు: మద్యం మత్తులో ఉన్న భార్య కర్రతో భర్తపై దాడి చేయడంతో అతడు చనిపోయాడు. ఈ ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని రొయ్యూరులో బుధవారం
Read Moreవాంకిడి అంతరాష్ట్ర చెక్ పోస్ట్ పై ఏసీబీ రైడ్.. ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ.45 వేలు సీజ్
ఏసీబీ కరీంనగర్ డీఎస్పీ రమణమూర్తి వెల్లడి ఆసిఫాబాద్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి వద్ద అంతరాష్ట్ర చెక్ పోస్ట్ లో బుధవారం అర్ధరాత్
Read Moreభద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో షార్ట్ సర్క్యూట్తో రెండిళ్లు దగ్ధం.. వ్యక్తి సజీవ దహనం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎర్రగుంట శివారులో ఘటన అన్నపురెడ్డిపల్లి, వెలుగు: షార్ట్ సర్క్యూట్ తో రెండిళ్ళు దగ్ధం కాగా.. వ్యక్తి సజీవ దహనమైన ఘట
Read Moreచెక్ పోస్ట్ను తగులబెట్టిన దుండగులు.. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో ఘటన
నర్సింహులపేట(చిన్నగూడూరు),వెలుగు: మహబూబాబాద్ జిల్లాలోని చెక్ పోస్టును గుర్తుతెలియని దుండగులు తగులబెట్టారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా కట్టడిలో భాగంగా ఆ
Read Moreమంచిర్యాలలో నకిలీ కంటి డాక్టర్లు.. టీజీఎంసీ టాస్క్ఫోర్స్ తనిఖీలతో వెలుగులోకి..
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రం లో నకిలీ కంటి డాక్టర్ల దందాను తెలంగాణ మెడికల్కౌన్సిల్(టీజీఎంసీ) టాస్క్ ఫోర్స్ టీమ్బట్టబయలు చేసింది.
Read Moreహార్వెస్టర్లో పడి బాలుడు మృతి.. గద్వాల జిల్లాలో ఘటన
గద్వాల, వెలుగు: ప్రమాదవశాత్తు హార్వెస్టర్లో పడి బాలుడు చనిపోయిన ఘటన గద్వాల జిల్లా మల్దకల్ మండలం నీలిపల్లిలో జరిగింది. గ్రామస్త
Read Moreవచ్చే మూడు రోజులు భారీ వర్షాలు.. ఎలక్ట్రిసిటీ సిబ్బంది అలర్ట్గా ఉండాలి: ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి
హనుమకొండ, వెలుగు: వచ్చే మూడు రోజులు భారీ వర్షాలున్నాయనే వాతావరణశాఖ హెచ్చరికలతో టీజీఎన్పీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ సిబ్బంది అలర్ట్ గా ఉండాలని సీ
Read Moreపెండింగ్లో ఉన్న అట్రాసిటీ కేసులను పరిష్కరించాలి: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
కరీంనగర్, వెలుగు: వివిధ దశల్లో పెండింగ్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను ఈ నెల 30లోగా పరిష్కరించాలని, ఉద్యోగ నియామకాల్లో రూల్ ఆఫ్&zwn
Read Moreసింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుదాం: టీబీజీకేఎస్ ప్రెసిడెంట్ మిర్యాల రాజిరెడ్డి పిలుపు
గోదావరిఖని, వెలుగు: సింగరేణి సంస్థను ప్రైవేటుకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వ కుట్రలపై.. అందుకు వంత పాడే రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై కార్మికులు పోరాటాలక
Read Moreభద్రాద్రి రామాలయంలో అర్చకులు వర్సెస్ ఈవో.. ముదిరిన రగడ
ఖమ్మం: భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో రేపు(శుక్రవారం, మార్చి 14)న జరిగే వసంతోత్సవం పూజా కార్యక్రమాల కోసం ఈరోజు(మార్చి 13, 2025) యాగశాలలో
Read More












