telangana updates
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ఇక కొద్దిక్షణాల్లో చావు తప్పదని తెలిస్తే.. మానసిక స్థితి ఎలా ఉంటుందంటే..
ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు ఇచ్చే సంకేతమే మేడే కాల్. పరిస్థితి చేయిదాటిపోయి, ప్రయాణికుల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడినప్పుడు ఆ సందేశాన్ని ఎయిర్ కంట్ర
Read Moreజూన్ 25లోగా రైతు భరోసా.. పండ్ల తోటలకు కూడా ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాం: మంత్రి తుమ్మల
ఖమ్మం, వెలుగు: ఈ నెల 25లోగా రైతుభరోసా ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల తెలిపారు. పండ్ల తోటలు వేసినోళ్లకు సైతం రైతు భరోసా ఇ
Read Moreఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్: రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కీ వెంకటయ్య
కేసుల నమోదుపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు పరిహారం విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక
Read Moreజూన్ 15న యానాదుల ఆత్మగౌరవ సభ
ముషీరాబాద్, వెలుగు: ఈ నెల 15న తార్నాక మెట్టుగూడ రైల్వే ఆఫీసర్స్ క్లబ్లో యానాదుల ఆత్మగౌరవ సభ నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర యానాది వెల్ఫేర్ అసోసియ
Read Moreసదస్సులోనే భూసమస్యలు పరిష్కరించండి: వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్
వికారాబాద్, వెలుగు: భూ సమస్యలను సాధ్యమైనంత వరకు రెవెన్యూ సదస్సులోనే పరిష్కరించాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. శుక్రవారం వ
Read Moreఇతర రాష్ట్రాలకు తెలంగాణ రోల్ మోడల్.. రాష్ట్రం అన్ స్టాపబుల్ అనే స్థాయికి ఎదిగింది: శ్రీధర్ బాబు
స్టేట్ వృద్ధి రేటు 10.1%.. దేశ సగటును మించి నమోదు ప్రతి భాగస్వామ్యం లావాదేవీ కాదు.. అది ఒక మార్పు అని వెల్లడి గ్లోబల్ లీడర్స్ సమిట్&zwn
Read Moreఫార్ములా-ఈ రేసు కేసు విచారణ.. కేటీఆర్కు ఏసీబీ నోటీసులు.. జూన్ 16న హాజరుకావాలని సూచన
ఈ నెల 16న హాజరుకావాలని సూచన ఇప్పటివరకు 4 సార్లు నోటీసులిచ్చిన అధికారులు హైదరాబాద్, వెలుగు: ఫార్ములా ఈ -రేసు కేసులో ప
Read Moreడీటీసీపీ, హెచ్ఎండీఏ మధ్య పర్మిషన్ల పంచాది.. సీఎం వద్దకు చేరిన వ్యవహారం
విలీనానికి ముందు డీటీసీపీకి 45 మంది దరఖాస్తులు ఫీజులు చెల్లించినా అనుమతియ్యలే ఈలోపే హెచ్ఎండీఏలో పలు గ్రామాల విలీనం హెచ్ఎండీఏ వద్దకే పోవాలంటున
Read Moreఇరాన్ గుండెపై గాయం చేశాం: ఇజ్రాయెల్ పీఎం
ఇరాన్పై ఐడీఎఫ్ జరిపిన దాడులపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్పందించారు. ఇరాన్పై ‘ఆపరేషన
Read Moreఅహ్మదాబాద్ విమానం కూలిన ఘటన.. 265కు పెరిగిన మృతుల సంఖ్య
మృతుల్లో 241 మంది ప్రయాణికులు,24 మంది మెడికోలు, ఇతరులు గాయపడినవాళ్లలో మరికొంత మంది పరిస్థితి సీరియస్ మృతుల సంఖ్య పెరిగే అవకాశం అహ్మదాబాద్:
Read Moreకొత్తగా 571 బడులు.. స్కూళ్లలో సౌలతుల కోసం ఎంతైనా ఖర్చు చేస్తం: సీఎం రేవంత్
20 కంటే ఎక్కువ మంది పిల్లలున్న చోట ఏర్పాటు చేస్తం: సీఎం రేవంత్ స్కూళ్లలో సౌలతుల కోసం ఎంతైనా ఖర్చు చేస్తం సంక్షేమ శాఖ కింద
Read Moreపీసీసీ చీఫ్తో మంత్రి వివేక్ భేటీ.. గాంధీభవన్లో మంత్రికి ఘన స్వాగతం
హైదరాబాద్, వెలుగు: పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్తో మంత్రి వివేక్ వెంకటస్వామి సమావేశమయ్యారు. గనులు, కార్మిక శాఖ మంత్రిగా నియమితులయ్యాక శుక్రవారం మొ
Read Moreఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడి.. 200 ఫైటర్ జెట్స్తో అటాక్
200 ఫైటర్ జెట్స్తో అటాక్.. ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో ఎయిర్స్ట్రైక్స్ ఇరాన్ ఆర్మీ చీఫ్, రెవల్యూషనరీ గార్డ్స్ చీఫ్ సహా మిల
Read More












