
telangana updates
ఒంటెపై వచ్చి.. నామినేషన్ వేసిన హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి
లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఇప్పటికే రాజకీయ పార్టీలు ప్రచార జోరును పెంచేశాయి. ఏప్రిల్ 25వ తేదీ గురువారం ఎన్నికలకు నామినేషన్ చివర రోజు కావడంతో ప
Read Moreరామగుండం పోలీస్ కమిషనరేట్ లో.. సోషల్ మీడియా ట్రాకింగ్ సెంటర్
పెద్దపల్లి: జిల్లాలోని రామగుండం పోలీస్ కమిషనరేట్ లో సోషల్ మీడియా ట్రాకింగ్ సెంటర్ ను ప్రారంబించారు సీపీ శ్రీనివాస్. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట
Read Moreబీజేపీ ఆఖరి అస్త్రం.. రిజర్వేషన్లు రద్దు : సీఎం రేవంత్ రెడ్డి
అందుకే అబ్ కీ బార్ చార్ సౌ పార్ నినాదం ఎస్సీ, ఎస్టీ, బీసీలు అప్రమత్తంగా ఉండాలె బీజేపీకి ఓట్లు వేస్తే రద్దుకు మద్దతు ఇచ్చినట్ట
Read Moreఅవునా నిజమా: మనల్ని కాదని.. కాంగ్రెస్ సర్కారు నడుస్తదా : తలసాని
హైదరాబాద్: ‘గవర్నమెంట్ మారిందని క్యాడర్ సైలెంట్ ఉన్నదా..? హైదరాబాద్ గవర్నమెంట్ మనది.. మనను కాదని హైదరాబాద్ లో గవర్నమెంట్ నడుస్తదా..? గవర్నమెంట్
Read Moreబీజేపీకి 405 సీట్లొస్తయ్.. ఢిల్లీకి ఏటీఎంగా తెలంగాణ : అమిత్ షా
సిద్దిపేట: దేశంలో బీజేపీకి 405కిపైగా సీట్లు వస్తాయని, మోదీ మూడో సారి ప్రధానమంత్రి అవుతారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఇవ
Read MoreSRH vs RCB: ఉప్పల్ లో సందడే సందడి.. స్టేడియానికి చేరుకున్న రెండు జట్లు
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మరికొన్ని గంటల్లో హై హోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్
Read Moreదేశ ప్రజలు మోదీ నుండి విముక్తి కోరుకుంటున్నారు: సీతక్క
దేశ ప్రజలు మోదీ నుండి విముక్తి కోరుకుంటున్నారన్నారు మంత్రి సీతక్క. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ములుగులో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడ
Read Moreతెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్ తెచ్చింది కాంగ్రెస్, బీఅర్ఎస్ పార్టీలేనని.. ఆ రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ , బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ తెస
Read Moreఖమ్మం-వరంగల్-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
ఖమ్మం-వరంగల్-నల్గొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల అయ్యింది. ఏప్రిల్ 25వ తేదీ గురువారం కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఈ ఉప ఎన్నిక షెడ్యూ
Read Moreవేములవాడలో గంజాయి ముఠా అరెస్ట్
వేములవాడలో గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన వికాస్, ఒరిస్సాకి చెందిన మరో ఇద్దరు వ్యక్తులు గంజాయి అమ్ముతుండగ
Read Moreఆడవాళ్లలో ఎక్కువగా వచ్చే క్యాన్సర్లు ఇవే.. గుర్తించడం ఎలా?
ఆడవాళ్లలో బ్రెస్ట్, సర్విక్స్, ఒవేరియన్... ఈ మూడు రకాల క్యాన్సర్లు ఎక్కువగా వస్తున్నాయి. ఇవి ఎక్కువగా ఎందుకొస్తున్నాయంటే.. బ్రెస్ట్ క్యాన్సర్.. రావడాన
Read Moreఏప్రిల్ 24న తెలంగాణ ఇంటర్ ఫలితాలు!
పరీక్ష ఫలితాల కోసం ఇంటర్ విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. పాసైతమా.. ఫెల్ అయితమా అనే భయంతో విద్యార్థులు.. ఫలితాలను ఎప్పుడు ప్రకటిస్తారని చూస్తుండగ
Read Moreనిజామాబాద్ లో సైబర్ మోసాలకు యువకుడు బలి
నిజామాబాద్: సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని అమాయక ప్రజలు డబ్బులను పోగొట్టుకోవడంతోపాటు ప్రాణాలు కూడా కోల్పోతున్న ఘటనలు ఇటీవల కాలంలో చోటుచుసుకుంటున్నాయి.
Read More