
telangana updates
తాగు నీటి సమస్య రాకుండా జాగ్రత్తలు పాటించండి.. మున్సిపల్ కమిషనర్లకు సీడీఎంఏ ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: వేసవి నేపథ్యంలో మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో తాగు నీటి సమస్య రాకుండా జాగ్రత్తలు వహించాలని మున్సిపల్ కమిషనర్లను సీడీఎంఏ ( కమిషనర్
Read Moreకొత్త బార్ల లైసెన్సులకు నోటిఫికేషన్.. అప్లికేషన్లకు 26వ తేదీ వరకు గడువు విధింపు
హైదరాబాద్, వెలుగు: వివిధ కారణాలతో మూతపడ్డ 40 బార్ల లైసెన్సులను రద్దు చేసి, కొత్త బార్లకు లైసెన్స్ఇచ్చేందుకు ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ఇచ్చింది. పాత బార
Read Moreవరంగల్ ఎయిర్పోర్టుకు దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలి: ప్రొఫెసర్ కంచె ఐలయ్య
బషీర్బాగ్, వెలుగు: వరంగల్ లో నిర్మించబోయే అంతర్జాతీయ విమానాశ్రయానికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలని ప్రొఫెసర్ కంచె
Read Moreగురుకుల ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫలితాలు విడుదల
హైదరాబాద్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ ను సెట్ కన్వ
Read Moreమావోయిస్టు అగ్రనేత హిడ్మా ఇలాకాకు చత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం
దండకారణ్యంలోని రాయగూడెం ఆదివాసీలతో భేటీ భద్రాచలం, వెలుగు: మావోయిస్టుల అడ్డా అయిన చత్తీస్గఢ్లోని సుక్మా జి
Read Moreకేసీఆర్పై రైల్ రోకో కేసు కొట్టివేత.. తీర్పు వెలువరించిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్&zwn
Read Moreరన్నింగ్ ట్రైన్ దిగుతూ క్యాంటీన్ బాయ్ మృతి.. రామగుండం రైల్వే స్టేషన్లో ఘటన
గోదావరిఖని, వెలుగు: రామగుండం రైల్వే స్టేషన్లో గురువారం సింగరేణి ప్యాసింజర్ రన్నింగ్ట్రైన్దిగుతూ వరుణ్ కుమార్(30) మృతి చెందాడు. యూపీకి చెందిన వరుణ
Read Moreఏప్రిల్ 21న తెలంగాణ ఉద్యమకారుల ప్లీనరీ.. హైదరాబాద్లో నిర్వహణ
పద్మారావునగర్, వెలుగు: ఈ నెల 21న జరిగే తెలంగాణ ఉద్యమకారుల ప్లీనరీ సమావేశానికి ఉద్యమకారులందరూ తరలిరావాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పిలుపునిచ్చింది. ప్లీ
Read Moreరామ భక్తుల ట్రాక్టర్ బోల్తా.. ఆరుగురికి గాయాలు.. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలంలో ప్రమాదం
అశ్వారావుపేట, వెలుగు: రామదండు సేవా సమితి ఆధ్వర్యంలో చేపట్టిన భద్రాచల పాదయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు, నిడదవోలు
Read Moreమద్యం మత్తులో భర్తను హత్య చేసిన భార్య.. ములుగు జిల్లా రొయ్యూరులో దారుణం
ఏటూరు నాగారం, వెలుగు: మద్యం మత్తులో ఉన్న భార్య కర్రతో భర్తపై దాడి చేయడంతో అతడు చనిపోయాడు. ఈ ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని రొయ్యూరులో బుధవారం
Read Moreవాంకిడి అంతరాష్ట్ర చెక్ పోస్ట్ పై ఏసీబీ రైడ్.. ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ.45 వేలు సీజ్
ఏసీబీ కరీంనగర్ డీఎస్పీ రమణమూర్తి వెల్లడి ఆసిఫాబాద్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి వద్ద అంతరాష్ట్ర చెక్ పోస్ట్ లో బుధవారం అర్ధరాత్
Read Moreభద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో షార్ట్ సర్క్యూట్తో రెండిళ్లు దగ్ధం.. వ్యక్తి సజీవ దహనం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎర్రగుంట శివారులో ఘటన అన్నపురెడ్డిపల్లి, వెలుగు: షార్ట్ సర్క్యూట్ తో రెండిళ్ళు దగ్ధం కాగా.. వ్యక్తి సజీవ దహనమైన ఘట
Read Moreచెక్ పోస్ట్ను తగులబెట్టిన దుండగులు.. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో ఘటన
నర్సింహులపేట(చిన్నగూడూరు),వెలుగు: మహబూబాబాద్ జిల్లాలోని చెక్ పోస్టును గుర్తుతెలియని దుండగులు తగులబెట్టారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా కట్టడిలో భాగంగా ఆ
Read More