Telangana
పెద్దపల్లి టికెట్ గడ్డం వంశీకే ఇవ్వాలి
గోదావరిఖని, వెలుగు: లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లి కాంగ్రెస్&z
Read Moreపాల్వంచ రాతి చెరువులో చనిపోతున్న చేపలు
పాల్వంచ, వెలుగు : ఫిషరీస్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో పట్టణంలోని రాతి చెరువులో పెంచుతున్న చేపలు చనిపోతున్నాయి. ఆదివారం చెరువులోని బతుకమ్మ ఘాట్ వద్
Read Moreఎస్సీ, ఎస్టీ కేసుల్లో నిర్లక్ష్యం చేస్తే జైలుకే.. : రాంచందర్
గోదావరిఖని, వెలుగు: ఎస్సీ, ఎస్టీ కేసుల విషయంలో నిర్లక్ష్యం చేస్తే జైలు తప్పదని జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రాంచందర్ హెచ్చరించారు. ఆదివ
Read Moreసమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి : ఎం.శ్రీనివాస్
గోదావరిఖని, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీసులను రామగుండం సీపీ ఎం.శ్రీనివాస్
Read Moreకేజీబీవీ వర్కర్లను పర్మినెంట్ చేయాలి
వనపర్తి, వెలుగు: కేజీబీవీల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ నాన్ టీచింగ్ వర్కర్లను పర్మినెంట్ చేయాలని కేజీబీవీ నాన్ టీచింగ్ అండ్ వర్కర్స్ అసోసి
Read Moreపురస్కారాలతో ప్రతిభకు వన్నె
వనపర్తి టౌన్, వెలుగు: పురస్కారాలు ప్రతిభావంతుల ప్రతిభకు వన్నె తెస్తాయని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ పేర్కొన్నారు. ఇ
Read Moreప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి : విజయభాస్కర్
అయిజ, వెలుగు: ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి మరొకరి ప్రాణాలు కాపాడాలని ఎస్ఐ విజయభాస్కర్ సూచించారు. రెడ్ క్రాస్ సొసైటీ, యూత్ సేవా
Read Moreబంగారు రుద్రాక్ష మాల, వెండి పళ్లెం బహూకరణ
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామికి ఆదివారం హైదరాబాద్ లోని బోయిన్పల్లికి చెందిన ఉమారాజ్ యాదవ్ బంగారు రుద్రాక్ష మాల, ధనుంజయ్ గౌడ్ &n
Read Moreబీఆర్ఎస్కు నాగపురి కిరణ్కుమార్ రాజీనామా
చేర్యాల, వెలుగు: బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. ఆదివారం మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం కుమారుడు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కిరణ్ కుమార
Read Moreదొంగ ఓట్లను తొలగించాలి : నర్సింహారెడ్డి
ఎన్నికల అధికారిని కోరిన కాంగ్రెస్ నేతలు పటాన్చెరు(గుమ్మడిదల),వెలుగు: ఓటరు లిస్టులో దొంగ ఓట్లను గుర్తించి తొలగించాలని కాంగ్రెస్
Read Moreబీజేపీలోకి టీబీజీకేఎస్ లీడర్లు
కోల్బెల్ట్, వెలుగు: నస్పూర్, క్యాతనపల్లి మున్సిపాలిటీకి చెందిన పలువురు టీబీజీకేఎస్లీడర్లు బీజేపీలో చేరారు. ఆ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ రాఘునాథ్ వెర
Read Moreటెన్త్ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్.. సజ్జనార్ ట్వీట్
తెలంగాణలో ఇవాళ్టి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. పదో తరగతి పరీక్షలకు హాజరవుత
Read Moreపిల్లలతో సహా తల్లి అదృశ్యం
పటాన్చెరు(గుమ్మడిదల), వెలుగు: ఇద్దరు పిల్లలతో సహా తల్లి కనిపించకుండా పోయిన ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల పీఎస్ పరిధిలో ఆదివారం జరిగింది. పోలీసులు
Read More












