Telangana
కడెంపై ఫోకస్..ప్రాజెక్టు విద్యుద్దీకరణకు 3.81 కోట్లు విడుదల
రిపేర్లకు ఇప్పటికే రూ.5 కోట్లు రిలీజ్ చేసిన కాంగ్రెస్ సర్కారు మూడు గేట్లకు ఓ కంట్రోల్ ప్యానెల్ ఏర్పాటు&nb
Read Moreరాజకీయం బయట చేయండి.. చదువుకునే బడిలో కాదు: భద్రారెడ్డి
కుత్బుల్లాపూర్: అగ్రికల్చర్ విద్యార్థుల తరుపున ఈరోజు మైనంపల్లి హనుమంత్ రావు మల్లారెడ్డి యూనివర్సిటీలోని రావటంపై యూనివర్సిటీ డైరెక్టర్, మాజీ మంత్రి మల్
Read Moreతెలుగురాష్ట్రాల్లో ఎగ్జామ్ రాసిన 12 లక్షలమంది పదో తరగతి విద్యార్థులు
తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు సోమవారం (మార్చి 18) ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా పదోతరగతి పరీక్షలు ఈ రోజు ( మార్చి
Read Moreఈడీ అధికారిక ప్రకటన ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిజానిజాలు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మార్చి 15న కవిత ఇంట్లో ఈడీ, ఐటీ అధికారులు సోదాలు చేసి, కవితను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈడీ అధికారులు ఏడు రోజుల రిమా
Read Moreబీఆర్ఎస్లో మిగిలేది 2బీహెచ్కే వైరల్గా టీ కాంగ్రెస్ ట్వీట్
హైదరాబాద్: బీఆర్ఎస్ లో పార్టీలో మిగిలేది 2 బీహెచ్ కే అంటూ టీ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. 2బీ=బాపు, బేటా, హెచ్=హరీశ్ రావు, కే= కవిత అంటూ ట్విట్టర్ వేదికగ
Read Moreమా కాలేజీలో మీ దౌర్జన్యం ఏందీ.. మైనంపల్లిపై మల్లారెడ్డి కోడలు ఫైర్
కాంగ్రెస్ లీడర్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి ఫైరయ్యారు. బయటి నుండి వచ్చ
Read MoreGold Price : తగ్గుతున్న బంగారం ధరలు
దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. 2024 మార్చి 18వ తేదీన 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 210 తగ్గి రూ. 60 వేల 380కి చేరకు
Read Moreఎమ్మెల్యే దానంపై స్పీకర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు
పార్లమెంట్ ఎన్నికలకు ముందు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర పార్టీల్లోకి జంప్ అవుతుండటంతో ఆ పార్టీలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో ఎమ్మెల
Read Moreకాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టం.. పడిపోతే కాపాడలేం : లక్ష్మణ్
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ను తాము కూల్చబోమని, ఎవరైనా కూలగొడితే తాము కాపాడలేమన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ . జగిత్యాలలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్
Read Moreలోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ పనైపోతుంది: మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పనైపోతుందని కీలక వ్యాఖ్యలు చేశార
Read Moreప్రపంచం అబ్బురపడేలా మోదీ పరిపాలన: కిషన్ రెడ్డి
గడిచిన 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రూ.10 లక్షల కోట్ల నిధులు ఇచ్చిందన్నారు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ప్రపంచం అబ్బ
Read Moreయూనిట్ కరెంట్ ను కేసీఆర్ రూ.10 కొంటే.. రేవంత్ రూ.5కే కొంటున్నారు
తెలంగాణలో కరెంట్ వినియోగం భారీగా పెరిగింది. పోయినేడాది మార్చితో పోలిస్తే ఈసారి మార్చిలో సగటున కోటిన్నర యూనిట్ల దాకా వాడకం ఎక్కువైంది. ప్రస్తుతం రాష్ట్
Read Moreతెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా
తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫ్యాక్స్ ద్వారా పంపించారు. గవర్నర్ గా రాజీనామా చేయటానికి కారణం.. ఆ
Read More












