Telangana
జనసంద్రమైన జంపన్నవాగు.. భారీగా తరలివచ్చిన జనం
మేడారం జాతరకు వచ్చిన భక్తులతో ఇవాళ జంపన్నవాగు జన సంద్రమైంది. మేడారం వన దేవతల దర్శనానికి వచ్చిన భక్తులు మొదట జంపన్నవాగు వద్దకు చేరుకుని అక్కడ పుణ్య స్న
Read Moreపొత్తులపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
లోక్ సభ ఎన్నికల్లో పొత్తులపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత నిరంజన్ రెడ్డి. పొత్తులపై పార్టీల అధినేతలు చూసుకుం
Read Moreజగ జ్యోతికి 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు
ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ జగజ్యోతి ఉస్మానియా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యింది. జగజ్యోతిని ఏసీబీ అధికారులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. జ్యోత
Read Moreఉక్రయిన్ లో చిక్కకున్న భారతీయులను వెనక్కి తీసుకురావాలి : అసదుద్దీన్ ఓవైసీ
బ్రతుకు దెరువు కోసం విదేశాలకు వెళ్లి, అక్కడ ఏజెంట్ చేతులో మోసపోయిన 12 మంది భారతీయులను తిరిగి వెనక్కు తీసుకురావాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేం
Read Moreదుబాయ్ జైలు నుంచి విడుదల.. 18 ఏళ్ల తరువాత సొంతూళ్లకు సిరిసిల్ల వాసులు
దాదాపు 18 ఏళ్ల తరువాత దుబాయ్జైలు నుంచి విడుదలై తెలంగాణ వాసులు సొంతింటికి చేరుకున్నారు. సుదీర్ఘకాలంజైలులో మగ్గిపోయిన సిరిసిల్ల జిల్లాకు చెందిన
Read Moreడ్రగ్స్ కంట్రోల్ అధికారుల దాడులు.. 2 లక్షల 50 వేల మెడిసిన్ల సీజ్
తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ కంట్రోల్ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఖమ్మం, సంగారెడ్డి, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని రైడ్స్ కొనసాగుతున్న
Read Moreఘోర ప్రమాదం.. లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లా ఎర్రుపా
Read Moreఅమరవీరుల త్యాగాలను కేసీఆర్ ప్రభుత్వం మరుగున పడేసింది : బండి సంజయ్
నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేయాలని సంకల్పంతో విజయ సంకల్ప యాత్రలకు శ్రీకారం చుట్టామని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. అమరవీరుల త్యాగాల
Read Moreగత ప్రభుత్వం చేతగాని తనంతో RRR పని ఆగిపోయింది : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
బీఆర్ఎస్ నేతల పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కేంద్రం నుంచి నిధులను తీసుకోవడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు.
Read Moreస్కిల్ డెవలప్ మెంట్ కోసం రూ.2వేల కోట్ల పెట్టుబడులు: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో విద్య, ఉపాధి అవకాశాల కల్పనలో సీఐఐతో కలిసి ముందుకు నడుస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఫిబ్రవరి 21వ తేదీ బుధవారం హైదరాబాద్ లో సీఐఐ తెలం
Read Moreహైదరాబాద్ పాత బస్తీలో అగ్నిప్రమాదం..
హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాతబస్తీ బండ్ల గూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ ఆర్టీఏ ఆఫీస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆర్టీఏ ఆఫీస
Read Moreమేడారం జాతర: కన్నేపల్లి సారాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఫిబ్రవరి 21న ప్రారంభమైన మహాజాతర వైభవంగా కొనసాగుతోంది. ఫిబ్రవరి 24వ తేదీ వరకు నాలుగు రోజులపాటు జరగనున్న ఈ జ
Read Moreకుటుంబ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అనిల్ యాదవ్..
రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సందర్భంగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అనిల్ కుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఫిబ్రవరి 21వ తేదీ బుధవారం ఉ
Read More












