Telangana
జయశంకర్ భూపాలపల్లికి డీపీఆర్ఓ శ్రీనివాస్ ట్రాన్స్ఫర్
జడ్పీ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన ప్రసూన రాణి భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : డీపీఆర్ఓ ఎస్. శ్రీనివాస్ జయశంకర్ భూపాలపల్లికి
Read Moreబీఆర్ఎస్ ప్రభుత్వమే కృష్ణా జలాల్లో అన్యాయం చేసింది : ఉత్తమ్ కుమార్ రెడ్డి
కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. తెలంగాణకు 290 టీఎంసీ లు ఇస్తే చాలని కేంద్
Read Moreఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన దంపతులు
ఖమ్మం రూరల్, వెలుగు : ఖమ్మం రూరల్ మండలంలో ఓ జంట ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. మండల పరిధిలోని పొలేపల్లి పంచాయతీలోని రాజీవ్ గృహకల్పలో నివాసం ఉ
Read Moreవికరాబాద్ జిల్లాలో కలకలం రేపుతున్న ఆడియో..
వికారాబాద్ జిల్లాలో అక్రమ మట్టి మైనింగ్ దందా జోరుగా సాగుతుంది. ఇందుకు సంబంధించిన ఓ ఆడియో కాల్ స్థానికంగా కలకలం రేపుతుంది. వికారాబాద్ జిల్లా పరిగిలో ఓ
Read Moreబ్యాంకులు ఇన్టైంలో రుణాలు అందించాలి : బి.సత్యప్రసాద్
ఖమ్మం టౌన్, వెలుగు : బ్యాంకులు ఇన్టైంలో రుణాలు అందించి ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్
Read Moreస్క్రాప్ దుకాణంలో అగ్నిప్రమాదం
అచ్చంపేట, వెలుగు: పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియం సమీపంలోని స్ర్కాప్ దుకాణంలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. మహ్మద్ ఖాజాకు చెందిన దుకాణంలో ఒక్కసారిగ
Read Moreమెడికల్ కాలేజీలో ఏర్పాట్లు చేయాలి : కోయ శ్రీహర్ష
నారాయణపేట, వెలుగు: మెడికల్ కాలేజీలో క్లాసులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శుక్రవారం అప్
Read Moreఉదండాపూర్ నిర్వాసితులకు న్యాయం చేస్తాం : చల్లా వంశీచంద్రెడ్డి
నవాబుపేట, వెలుగు: ఉదండాపూర్ రిజర్వాయర్లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్ల
Read Moreశ్రీశైలంలో మహా కుంభాభిషేకం ప్రారంభం
శ్రీశైలం, వెలుగు: శ్రీశైలంలో శుక్రవారం మహాకుంభాభిషేకం ప్రారంభించారు. ఈ నెల 21 వరకు ఆలయంలో మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి
Read Moreపునరావాస గ్రామాన్ని మోడల్గా తీర్చిదిద్దాలి : ఉదయ్కుమార్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: నల్లమల్ల టైగర్ రిజర్వ్ నుంచి తరలిస్తున్న గ్రామస్తుల కోసం అన్ని సౌలతులతో పునరావాస గ్రామాన్ని మోడల్ గా తీర్చిదిద్దాలని
Read Moreకాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నింపలేం.. నిరుపయోగం : మంత్రి ఉత్తమ్
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖలో జరిగినంత దోపిడి మునుపెన్నడూ జరగలేదని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడి
Read Moreబస్సు యాత్రపై క్లస్టర్ సమావేశం
సంగారెడ్డి టౌన్ , వెలుగు: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి సూచించారు
Read Moreహుస్నాబాద్ డివిజన్లో బంద్ పాక్షికం
హుస్నాబాద్, వెలుగు : సంయుక్త కిసాన్మోర్చా, కార్మిక సంఘాల ఐక్య వేదిక ఇచ్చిన పిలుపుతో గ్రామీణ భారత్ బంద్ ప్రభావం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డివిజన్
Read More













