V6 News

Telangana

జయశంకర్​ భూపాలపల్లికి డీపీఆర్​ఓ శ్రీనివాస్​ ట్రాన్స్​ఫర్​

     జడ్పీ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన ప్రసూన రాణి భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : డీపీఆర్​ఓ ఎస్. శ్రీనివాస్​ జయశంకర్​ భూపాలపల్లికి

Read More

బీఆర్ఎస్ ప్రభుత్వమే కృష్ణా జలాల్లో అన్యాయం చేసింది : ఉత్తమ్ కుమార్ రెడ్డి

కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. తెలంగాణకు 290 టీఎంసీ లు ఇస్తే చాలని కేంద్

Read More

ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన దంపతులు

ఖమ్మం రూరల్, వెలుగు : ఖమ్మం రూరల్​ మండలంలో ఓ జంట ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. మండల పరిధిలోని పొలేపల్లి పంచాయతీలోని రాజీవ్ గృహకల్పలో నివాసం ఉ

Read More

వికరాబాద్ జిల్లాలో కలకలం రేపుతున్న ఆడియో..

వికారాబాద్ జిల్లాలో అక్రమ మట్టి మైనింగ్ దందా జోరుగా సాగుతుంది. ఇందుకు సంబంధించిన ఓ ఆడియో కాల్ స్థానికంగా కలకలం రేపుతుంది. వికారాబాద్ జిల్లా పరిగిలో ఓ

Read More

బ్యాంకులు ఇన్​టైంలో రుణాలు అందించాలి : బి.సత్యప్రసాద్‌‌‌‌‌‌‌‌

ఖమ్మం టౌన్, వెలుగు : బ్యాంకులు ఇన్​టైంలో రుణాలు అందించి ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌‌‌‌

Read More

స్క్రాప్​ దుకాణంలో అగ్నిప్రమాదం

అచ్చంపేట, వెలుగు: పట్టణంలోని ఎన్టీఆర్​ స్టేడియం సమీపంలోని స్ర్కాప్​ దుకాణంలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. మహ్మద్​ ఖాజాకు చెందిన దుకాణంలో ఒక్కసారిగ

Read More

మెడికల్ కాలేజీలో ఏర్పాట్లు చేయాలి : కోయ శ్రీహర్ష

నారాయణపేట, వెలుగు: మెడికల్  కాలేజీలో క్లాసులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్  కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శుక్రవారం అప్

Read More

ఉదండాపూర్​ నిర్వాసితులకు న్యాయం చేస్తాం : చల్లా వంశీచంద్​రెడ్డి

నవాబుపేట, వెలుగు: ఉదండాపూర్​ రిజర్వాయర్​లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు కాంగ్రెస్​ ప్రభుత్వం న్యాయం చేస్తుందని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్ల

Read More

శ్రీశైలంలో మహా కుంభాభిషేకం ప్రారంభం

శ్రీశైలం, వెలుగు: శ్రీశైలంలో శుక్రవారం మహాకుంభాభిషేకం ప్రారంభించారు. ఈ నెల 21 వరకు ఆలయంలో మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి

Read More

పునరావాస గ్రామాన్ని మోడల్​గా తీర్చిదిద్దాలి : ఉదయ్​కుమార్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: నల్లమల్ల టైగర్  రిజర్వ్ నుంచి తరలిస్తున్న గ్రామస్తుల కోసం అన్ని సౌలతులతో పునరావాస గ్రామాన్ని మోడల్ గా తీర్చిదిద్దాలని

Read More

కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నింపలేం.. నిరుపయోగం : మంత్రి ఉత్తమ్

బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖలో జరిగినంత దోపిడి మునుపెన్నడూ జరగలేదని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడి

Read More

బస్సు యాత్రపై క్లస్టర్ సమావేశం

సంగారెడ్డి టౌన్ , వెలుగు: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి సూచించారు

Read More

హుస్నాబాద్​ డివిజన్​లో బంద్​ పాక్షికం

హుస్నాబాద్, వెలుగు : సంయుక్త కిసాన్​మోర్చా, కార్మిక సంఘాల ఐక్య వేదిక ఇచ్చిన పిలుపుతో గ్రామీణ భారత్​ బంద్​ ప్రభావం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ డివిజన్

Read More