జడ్చర్ల, వెలుగు: పోలేపల్లి సెజ్లో ఎవర్ ట్రోజన్ కంపెనీలో డ్యూటీ చేసి బైక్పై ఇంటికి వస్తుండగా యాక్సిడెంట్లో చనిపోయిన పసుపుల చంద్రశేఖర్ ఫ్యామిలీకి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం కుటుంబసభ్యులతో కలిసి సీఐటీయూ నాయకులు కంపెనీ గేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. మృతుడి భార్యకు కంపెనీలో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి తెలుగు సత్తయ్య, బాగి కృష్ణ య్య పాల్గొన్నారు. యాక్సిడెంట్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుసీఐ ఆదిరెడ్డి తెలిపారు.
రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలి
- మహబూబ్ నగర్
- February 26, 2024
లేటెస్ట్
- భారీగా తగ్గిన ఫారెక్స్ నిల్వలు
- ఇంట్లో ఉన్నా వడదెబ్బ ముప్పు!.. ఎండలతో పెరుగుతున్న రూమ్ టెంపరేచర్లు
- ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ.11,672 కోట్లు
- వెల్స్పన్ ఆదాయం రూ.261.67 కోట్లు
- ఖమ్మంలో బీఆర్ఎస్ ఎదురీత!
- 30న సాయి స్వామి మెటల్స్ ఐపీఓ ఓపెన్
- ఏప్రిల్ 30న మోదీ..మే 1న అమిత్షా ..రాష్ట్రానికి రానున్న బీజేపీ అగ్ర నేతలు
- దేశ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వండి : ఎస్ కృష్ణన్
- ఉల్లి ఎగుమతులకు ఓకే చెప్పిన కేంద్రం
- జగిత్యాల బల్దియాకు విజిలెన్స్ దడ
Most Read News
- Yuvaraj : భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటె.. వారిద్దరూ టీమ్ లో కీలకం!
- Summer Tour : ఏడు బావులు.. ఏడు జలపాతాలు.. తెలంగాణలో పాండవుల గుట్ట అద్భుతం
- పీజీ చేసిన వారికి గుడ్న్యూస్..
- మెదడు యాక్టివ్గా పనిచేయాలంటే..ఈ అలవాట్లు మానుకోండి
- IPL 2024: ఐపీఎల్కు బ్రేక్.. ఇండియా వదిలి వెళ్లిన పంజాబ్ స్టార్ ఆల్ రౌండర్
- హైదరాబాద్ ఐటీ కారిడార్లో నీటి ఎద్దడి.. పడిపోయిన గ్రౌండ్ వాటర్
- సచ్చిన కోడికి కూడా రెక్కలు.. భారీగా పెరుగుతూ చుక్కల్లో చికెన్ ధరలు
- Telangana History : కాపురం గుట్టల్లో కాకతీయ సైన్యం..
- ఇంటర్ బోర్డు కీలక ప్రకటన.. పరీక్షల తేదీల్లో మార్పులు
- హైదరాబాద్ లో లైట్ బీర్ల కొరత.. ఎక్కడ అడిగినా నో స్టాక్ అంటున్న సిబ్బంది