Telangana
డీపీఎస్లో విద్యార్థిని వేధించిన పీఈటీ
ఎల్బీనగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా నాదర్ గుల్ లోని డీపీఎస్ (ఢిల్లీ పబ్లిక్ స్కూల్)లో విద్యార్థిని(13)ని పీఈటీ ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడ్డాడు.
Read Moreపెట్టుబడుల పేరుతో మోసం.. రూ.32 లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
బషీర్బాగ్, వెలుగు: ఆన్ లైన్లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి ఓ వ్యక్తి నుంచి సైబర్ నేరగాళ్లు భారీగా డబ్బు కొట్టేశారు. సిటీ సైబర్ క
Read Moreఅర్ధరాత్రి టీ హబ్ రోడ్లో స్టంట్లు
గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్ రోడ్లపై బైక్లతో ప్రమాదకరంగా స్టంట్లు చేస్తున్న ఆరుగురు యువకులను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెల
Read Moreఐమాక్స్లో పవన్, జగన్ ఫ్యాన్స్ కొట్లాట
బషీర్బాగ్, వెలుగు: ఏపీ సీఎం వైఎస్ జగన్ అభిమానులు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఐమాక్స్ థియేటర్లో గొడవపడ్డారు. యాత్ర 2 సినిమా
Read Moreపోలీస్ ట్రైనింగ్ సెంటర్లో అన్ని సౌలత్లు కల్పిస్తం: వికారాబాద్ ఎస్పీ కోటి రెడ్డి
వికారాబాద్, వెలుగు: జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రాన్ని ఎస్పీ కోటిరెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో జిల్లాకు పోలీస్ అభ్యర్థ
Read Moreలోక్సభ ఎన్నికలకు ఈవీఎంలు రెడీ చేస్తున్నం: వికారాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి
వికారాబాద్, వెలుగు: వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈవీఎంలను సిద్ధం చేస్తున్నట్లు వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపా
Read Moreరోజుకు 70 లక్షల వాహనాలు రోడ్డెక్కుతున్నయ్!
రోజుకు 70 లక్షల వాహనాలు రోడ్డెక్కుతున్నయ్! సిటీలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లు విస్తరణకు నోచుకోని రోడ్లు ఫ్లై ఓవర్స్, స్టీల్ బ్రిడ్జిలు,&
Read Moreసీఎం రేవంత్ కీలక నిర్ణయం.. ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీ
సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఇసుక అమ్మకాలకు కొత్తపాలసీ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. తమిళనాడు, కర్ణాటక,
Read Moreరాజీనామాలు ఏమయ్యాయ్.. జగన్ పై విమర్శలు గుప్పించిన షర్మిల..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని బీజేపీకి వైసీపీ ప్రభుత్వం తొత్తుగా మారిందని విమ
Read Moreకవితకు పూలే విగ్రహం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా : రఘునందన్ రావు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పై మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శలు గుప్పించారు. కవితకు పూలే ఇప్పుడు గుర్తుకు వచ్చాడా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయ
Read Moreఅసెంబ్లీ ఎన్నికల తర్వాత నాలుగు లక్షల మంది ఓటర్లు పెరిగారు : ఈసీ
అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య పెరిగిందని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఎలక్షన్ తెలంగాణలో తుది ఓట
Read Moreశివబాలకృష్ణ కేసు.. రంగంలోకి దిగిన ఈడీ
హెచ్ఎమ్డీఏ టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్, రెరా సెక్రటరీ శివబాలకృష్ణ కేసులో కీల
Read Moreబుక్ ఫెయిర్ ప్రాంగణానికి గద్దర్ పేరు
హైదరాబాద్: రేపటి నుంచి ఈ నెల 19 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో 36వ నేషనల్ బుక్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు బుక్ ఫెయిర్ అధ్యక్షులు జూలూరు గౌరీ శంకర్ తెలిపారు.
Read More













