Telangana
హత్యకు దారి తీసిన ప్రేమ వ్యవహారం... యువకుడి దారుణ హత్య
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఓ ప్రేమ వ్యవహారం చివరికి హత్యకు దారి తీసింది. యువతి బందువుల ఆవేశం యువకుడి నిండు ప్రాణాన్ని బలిగొన్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్
Read Moreరోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే దుర్మరణం.. మృతిపై పలు అనుమానాలు
కర్నూలులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆలూరు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ ఇన్ ఛార్జ్ గా పనిచేస్తున్న నీరజా రెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించారు. కర్నూల్ నుంచి
Read Moreవిశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే నైతిక విలువ కేసీఆర్కు లేదు : కిషన్ రెడ్డి
సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే కేసీఆర్ ప్రధాన లక్ష్యంగా పెట్టుకున
Read Moreపెద్దొళ్లకు నోటీసులు.. పేదోలైతే కూల్చివేతలు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు జిల్లా కేంద్రంతో పాటు చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో అక్రమ నిర్మాణాలపై అధికారులు తీసుకుంటున్న చర్యలపై విమర్శ
Read Moreఈ ఏడాది పత్తి రైతులకు నష్టాలే
ఆదిలాబాద్, వెలుగు తెల్లబంగారానికి ప్రసిద్ధి చెందిన ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది పత్తి రైతులకు నష్టాలే మిగిలాయి. ఊహించని విధంగా ధర పడిపోవడం.. నెలల
Read Moreగొర్రెల పంపిణీ ఎప్పుడో.. ఐదేండ్లుగా లబ్ధిదారుల ఎదురుచూపులు
రాజన్న సిరిసిల్ల, వెలుగు గొల్ల కుర్మలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిం
Read More‘నల్లవాగు’ ప్రాజెక్టును నడిమిట్ల వదిలేసిన్రు!
సంగారెడ్డి/నారాయణఖేడ్, వెలుగు : నారాయణఖేడ్ నియోజకవర్గంలోని సిర్గాపూర్ మండలం సుల్తానాబాద్లో ఉన్న నల్లవాగు ప్రాజెక్టును ప్
Read Moreరేషన్ షాపుల్లో నాసిరకం బియ్యం.. ముక్క వాసన వస్తున్నాయి
సూర్యాపేట వెలుగు : సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వం పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం నాసిరకంగా ఉంటున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ న
Read Moreచదువుకున్న స్టూడెంట్లు 47 ఏండ్ల తర్వాత కలుసుకున్నరు
హైదరాబాద్, వెలుగు: నారాయణపేట పట్టణానికి చెందిన పూర్వ విద్యార్థులు శనివారం సిటీలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. నారాయణపేటలోని ప్రాథమిక వైదిక పా
Read More2 కిలోమీటర్లు.. 1000 మంది పోలీసులు
హనుమకొండ/వరంగల్/కాజీపేట, వెలుగు: బీజేపీ చేపట్టిన నిరుద్యోగ మార్చ్ ఒసందర్భంగా ఓరుగల్లులో శనివారం టెన్షన్ వాతావరణం కనిపించింది. హనుమకొండలోని కేయూ
Read Moreసైబర్ మోసం.. లక్ష మాయం
మెదక్ (కౌడిపల్లి), వెలుగు: సైబర్ నేరగాళ్ల మోసానికి ఇద్దరు వ్యక్తులు శనివారం రూ. 1.05లక్షలు పోగొట్టుకున్నారు. మెదక్ జిల్లా కౌడిపల్ల
Read More












