Telangana
హీట్ స్ట్రోక్ మరణాలపై ఏక్నాథ్ షిండేకు అజిత్ పవార్ లేఖ
మహారాష్ట్ర భూషణ్ అవార్డును ప్రదానం చేసే కార్యక్రమంలో 13 మంది హీట్ స్ట్రోక్ తో మరణించడంపై ఎన్సీపీ నేత అజిత్ పవార్, సీఎం ఏక్నాథ్ షిండేకు లేఖ
Read Moreకేసీఆర్ పాలనలో రైతుకు విలువ పెరిగింది : హరీష్ రావు
మునుగోడు ఉపఎన్నికల్లో తమ పార్టీఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని మంత్రి హరీష్ రావు అన్నారు. టీఆర్ఎస్ కు మొదటి విజయం సిద్దిపేట అయితే.. బీఆర్ఎస్ కు తొల
Read Moreమండుతున్న ఎండలు.. పొంగుతున్న బీర్లు
రాష్ట్రంలో ఎండలు మండితుండటంతో మద్యం ప్రియులు చల్లని బీర్లతో చిల్ అవుతున్నారు. దీంతో రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో బీర్ల అమ్మకాలు పెరి
Read Moreనిరుద్యోగులతో ఊరికో ఉద్యమం : రేవంత్ రెడ్డి
ఏప్రిల్ 21న నల్గొండ ఎంజీ వర్సిటీలో కాంగ్రెస్ నిరసన దీక్ష చేపట్టనున్నామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు, 24న ఖమ్మం, 26న ఆదిలాబాద్ జిల్లా కేం
Read Moreచిన్నారిపై అత్యాచారం చేసిన ప్రిన్సిపల్ కారు డ్రైవర్ కు 20 ఏళ్ల జైలు
బంజారాహిల్స్ లోని బీఎస్డీ డీఏవీ పాఠశాలలో నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడి చేసిన కేసులో నాంపల్లి కోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిందితుడిని దోషిగ
Read Moreకౌన్ బనేగా కరోడ్పతి సీజన్ 15.. ఏప్రిల్ 29నుంచి రిజిస్ట్రేషన్స్ షురూ
ప్రేక్షకులు ఎప్పట్నుంచో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న కౌన్ బనేగా కరోడ్పతి సీజన్ 15 త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ఓ ప్రోమోను కూడా రిలీ
Read Moreసీఎం యోగికి అతిక్ భార్య లేఖ.. హత్య చేస్తారని ముందు నుంచే డౌట్
ఇటీవల పోలీసుల ఎన్ కౌంటర్ లో చనిపోయిన గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ భార్య షైస్తా పర్వీన్ ఫిబ్రవరి 27న సీఎం యోగి ఆదిత్యనాథ్కు రాసిన లేఖ వెలుగులోకి వచ
Read Moreకడుపులో కాటన్ క్లాత్ మర్చిపోయిన డాక్టర్లు.. జగిత్యాల కలెక్టర్ సీరియస్
జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళ కడుపులో కాటన్ క్లాత్ మర్చిపోవడంతో ఇన్ఫెక్షన్కు గురైన మహిళ ఘటనపై జగిత్యాల కలెక్టర్ యాస్మిన్ భాష సీరియస్ అయ్యారు. సర్
Read Moreపైపులైన్ కో సం తవ్విన గొయ్యిలో పడి చిన్నారి మృతి
బెంగళూరులో నీటి పైపులైన్ కో సం తవ్విన గొయ్యిలో పడి రెండున్నరేళ్ల చిన్నారి చనిపోయింది. ఈ ఘటన మాగడిలోని గొల్లరహట్టి సమీపంలో జరిగింది. బెంగుళూరు వాట
Read Moreతాయత్తు మహిమతోనే నేను ఈ స్థాయిలో ఉన్నా : స్టేట్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్రావు
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: ఆనాడు కట్టిన తాయత్తు మహిమ వల్లే ఈ రోజు తాను ఈ స్థాయిలో ఉన్నానని స్టేట్ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్రావు అ
Read Moreరామప్ప క్షేత్రంలో ప్రపంచ వారసత్వ దినోత్సవ వేడుకలు
శిల్పకళకు కళా వైభవానికి నిలువెత్తు నిదర్శనం కాకతీయులు నిర్మించిన రామప్ప కేత్రం. చారిత్రక, అలనాటి వైభవాన్ని కళాత్మక శిల్పాలతో మన సంస్కృతి సాంప్రదాయలను
Read Moreడాక్టర్ల నిర్వాకం.. పొట్టలో కర్చీఫ్, కాటన్ గుడ్డను మరిచిపోయి కుట్లు
జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. డాక్టర్ల నిర్వాకం వలన ఓ మహిళ గత 16 నెలలుగా నరకం చూసింది. ఈ సంఘటన జగిత్యాల జిల్లా ఏరియా ఆసుపత్రిలో చోటుచేసుకుం
Read Moreవేరే వ్యక్తితో చనువుగా ఉంటోందనిమేనమామే చంపేసిండు
శంషాబాద్, వెలుగు: శంషాబాద్ మున్సిపాలిటీ రాళ్లగూడలో జరిగిన బాలిక హత్య కేసును ఎయిర్ పోర్టు పోలీసులు ఛేదించారు. ప్రేమించిన మేనమామే అత్యంత దారుణంగా హత్య చ
Read More












