Telangana
తెలంగాణ ఇంఛార్జ్ డీజీపీగా అంజనీ కుమార్
రాష్ట్ర ఇంఛార్జ్ డీజీపీగా1990 బ్యాచ్కు చెందిన అంజనీకుమార్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డి పదవీకాల
Read Moreకరోనా నుంచి కేసీఆర్ కంటికి రెప్పలా కాపాడ్తడు: హరీశ్ రావు
ఎలాంటి కరోనా పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవాడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని..
Read Moreగుండెపోటుతో కేటీఆర్ మామ హరినాథరావు కన్నుమూత
సీఎం కేసీఆర్ వియ్యంకుడు, మంత్రి కేటీఆర్ మామ పాకాల హరినాథరావు(72) గుండెపోటుతో మృతి చెందారు. రెండు రోజుల క్రితం గుండె పోటుతో కుటుంబ సభ్యులు గచ్చి
Read Moreట్రాలీ ఆటో పైకి దూసుకెళ్లిన కారు
శంషాబాద్, బెంగుళూరు జాతీయ రహదారిపై కారు బీభత్సం సృష్టించింది. కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడంతో ప్రమాదం జరిగింది. సిద్దాంతి బస్తీకి చెందిన విక
Read Moreమాజీ సీబీఐ ఆఫీసర్పై CBI ఆరా!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో హైదరాబాద్ లో ఉండే మాజీ సీబీఐ ఆఫీసర్ తీరుపై సీ
Read Moreనయీం అనుచరుడిపై పీడీ యాక్ట్
గ్యాంగ్ స్టర్ నయీం అనుచరుడు శేషన్నపై హైదరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ పెట్టారు. శేషన్నను అరెస్ట్ చేసి చంచలగూడా జైలుకు తరలించారు. ఆయనపై 11 కేసులు నమ
Read Moreవార్ రూం కేసు : నోటీసుల రద్దు చేయాలని హైకోర్టుకు సునీల్ కనుగోలు
సైబర్ క్రైమ్ పోలీసులు ఇచ్చిన 41ఏ CRPC నోటీసులపై కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 30 న విచారణకు రావాల
Read Moreతెలంగాణలో క్రైమ్ రేట్ పెరిగింది : డీజీపీ మహేందర్ రెడ్డి
రాష్ట్రంలో ఈ ఏడాది క్రైమ్ రేటు 4.4 శాతం పెరిగిందని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. సైబర్ క్రైమ్స్ బాగా పెరిగినందు వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన
Read Moreవైద్యం కోసం అప్పుడు మహారాష్ట్ర పోతే ఇప్పుడు తెలంగాణకు వస్తున్రు : హరీష్ రావు
సంక్షేమ పథకాల్లో తెలంగాణ ముందుందని మంత్రి హరీష్ రావు అన్నారు. గతంలో వైద్యం కోసం మహారాష్ట్రకు వెళ్తే ఇప్పుడు... మహారాష్ట్ర నుండే తెలంగాణకు వస్తున్నారని
Read Moreన్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ రెడీ
న్యూ ఇయర్ జోష్ కు హైదరాబాద్ సిటీ రెడీ అవుతోంది. ప్రత్యేక ఈవెంట్స్, డీజే మోతలతో సిటీ మారుమోగనుంది. రెండేండ్ల కరోనా గ్యాప్ తర్వాత... పూర్తి స్థాయిలో న్య
Read Moreభద్రాచలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్రపతి
భద్రాచలం/బూర్గంపాడు, వెలుగు: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఐటీసీ స్కూల్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద బుధవారం మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్
Read Moreఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు
దుబ్బాక, వెలుగు: ఆధునాతన సౌకర్యాలతో నిర్మించిన దుబ్బాక బస్టాండ్ను బుధవారం ఎమ్మెల్యే రఘునందన్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
Read Moreదుబ్బాకలో వేడెక్కుతున్న రాజకీయం
కొత్త ప్రభాకర్, రఘునందన్ మధ్య మాటల యుద్ధం రేపు దుబ్బాకలో నలుగురు మంత్రుల పర్యటన సిద్దిపేట/దుబ్బాక, వెలుగు : దుబ్బాక రాజకీయం క్రమంగా వేడెక్కు
Read More












