Telangana
మాజీ ఎమ్మెల్యే జగపతిరావు కన్నుమూత
మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతి రావు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన కవిగా, రచయితగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, రాజకీయవేత్తగా తనదైన ముద్ర వేశారు. 1972, 1989లో ర
Read Moreమునుగోడులో మళ్లీ వెలసిన పోస్టర్లు
నల్గొండ : మునుగోడు నియోజకవర్గంలో మరోసారి పోస్టర్ల వెలిశాయి. ఈసారి ఓటర్లకు హితవు పలుకుతూ చండూర్లో పోస్టర్లు వెలిశాయి. నోటుకు ఓటు అమ్ముకోవద్దంటూ విజయ వ
Read Moreఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్, వెలుగు: హనుమకొండ వెయ్యి స్తంభాల ఆలయ రిపేర్లు స్పీడప్ చేయాలని, వచ్చే ఏడాది మార్చి 31 నాటికి వర్క్స్
Read Moreవాగులు, పొలాల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు
యధేచ్చగా విద్యుత్ చౌర్యం.. మోటార్లు బిగించి ఇసుక తయారీ దర్జాగా నగరానికి చేర్చి అమ్మకాలు హనుమకొండ, వెలుగు: హనుమకొండ జిల్లాలో ఫిల్టర్ ఇసుక దం
Read Moreఉమ్మడి నల్లగొండ జిల్లా సంక్షిప్త వార్తలు
సంస్థాన్ నారాయణపురం, వెలుగు : మునుగోడు అభివృద్ధిపై వివక్ష చూపుతూ, ప్రజలపై చిన్నచూపు చూస్తున్న టీఆర్ఎస్ ను ఉప ఎన్నికల్లో ఓడించాలని టీటీడీపీ రాష్ట్ర ప్ర
Read Moreనల్లగొండ జిల్లాలో రూల్స్ కు విరుద్ధంగా సిజేరియన్లు
సూర్యాపేట వెలుగు: రూల్స్ కు విరుద్ధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ లో సిజేరియన్లు చేస్తున్నారు. ఇటీవల ప్రైవేట్ హాస్పిటళ్లలో తనిఖీలు చేసి అధికంగా సిజేరియన్లు
Read Moreరామప్ప సర్క్యూట్ను డెవలప్ చేయాలె
టూరిజం సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా హనుమకొండ సిటీ, వెలుగు: ములుగు జిల్లాలోని రామప్ప పరిసర ప్రాంతాల్లో 10 కిలోమీటర్ల మేర టూరిజం సర్య్యూట్
Read Moreఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు
సిద్దిపేట రూరల్, వెలుగు : ‘మన ఊరు మన బడి’ పనులను స్పీడ్గా పూర్తి చేసి రాష్ట్రంలో సిద్దిపేట నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలపాలని కలెక్టర్ ప్ర
Read Moreదాచారం గుట్టపై రియల్టర్ల కన్ను
సిద్దిపేట/కొమురవెల్లి, వెలుగు: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి ఆలయ సమీపంలోని దాచారం గుట్టపై రియలర్ల కన్నుపడింది. పట్టా భూమి పేరిట కొందరు గుట్ట
Read Moreఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఆదిలాబాద్ పార్లమెంట్పరిధిలో సీసీఐ పత్తి కొనుగోలు పారదర్శకంగా చేపట్టాలని ఎంపీ సోయం బాపూరావు కోరారు. బుధవారం ముంబైలో సీసీఐ సీఎం
Read Moreజైపూర్ పవర్ ప్లాంట్లో గాడి తప్పిన పాలన
ఉన్నతాధికారులు ఔట్సోర్సింగ్ వాళ్లే పట్టించుకోని సింగరేణి యాజమాన్యం మంచిర్యాల,వెలుగు: మంచిర్యాల జిల్లా జైపూర్లోని సింగరేణి థర్
Read Moreఎమ్మెల్యే బాల్కసుమన్ తీరుపై బీజేపీ లీడర్ల ఆగ్రహం
రామకృష్ణాపూర్ మున్సిపల్ ఆఫీస్ ఎదుట ఆందోళన రామకృష్ణాపూర్, వెలుగు: రామకృష్ణాపూర్ మున్సిపాలిటీలోని మెయిన్ రోడ్ల విస్తరణ, కొత్త రోడ్ల నిర్మాణం
Read Moreపేదల సంక్షేమంపై ఆంక్షలా?
భారత రాజ్యాంగం ప్రజలకు ప్రాథమిక హక్కులను కల్పించింది. ఆదేశిక సూత్రాలను నిర్వచించి, సంక్షేమ రాజ్యంగా దేశాన్ని నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై పెట్టిం
Read More












