Telangana
టీఆర్ఎస్, బీజేపీలకు ఈసీ కొమ్ముకాస్తోంది : రేవంత్
ఎన్నికల బ్యాలెట్ లో అన్యాయం జరిగిందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. జాతీయ పార్టీలకు బ్యాలెట్ లో ముందు స్థానం ఉండాలన్నారు. జాతీయ పార్టీల
Read Moreరాష్ట్రంలో ఇంజినీరింగ్ ఫీజులు ఖరారు
హైదరాబాద్: ఇంజినీరింగ్ కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజులను ఖరారు చేసింది. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏఎఫ్ఆర్సీ సిఫార్సుల
Read Moreకేసీఆర్ సహకారంతో జమ్మికుంటను అభివృద్ధి చేస్తా: పాడి కౌశిక్ రెడ్డి
కరీంనగర్ జిల్లా: రైతుల కష్టాలు సీఎంకేసీఆర్కు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియవని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. జమ్మికుంట
Read Moreమావో ప్రభావిత జిల్లాల సీనియర్ ఐపీఎస్ లతో డీజీపీ సమీక్ష
ములుగు జిల్లా : రాష్ట్రాన్ని మావోయిస్టు రహిత రాష్ట్రంగా కొనసాగించేందుకు తెలంగాణ, ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో యాంటీ మావోయిస్టు ఆపరేషన్లు చేపట్టామని డీజీపీ
Read Moreరాహుల్ యాత్రకు మద్దతుగా కాంగ్రెస్ బైక్ ర్యాలీ
హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు మద్దతుగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. సికింద్రా
Read Moreమునుగోడులో రాజగోపాల్రెడ్డి 50వేల మెజార్టీతో గెలుస్తడు : వివేక్
శ్రీలంకను అప్పటి అధ్యక్షుడు రాజపక్స దోచుకున్నట్లు తెలంగాణను సీఎం కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఆరోపి
Read Moreకూలిన అందవెల్లి బ్రిడ్జి.. 42 గ్రామాలకు రాకపోకలు బంద్
కొమురం భీమ్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని అందవెల్లి దగ్గర బ్రిడ్జి కూలింది. రాకపోకలు ఇప్పటికే ఆపేయడంతో ప్రమాదం తప్పింది. పెద్దవాగు ఉధృతికి రెండు నెలలుగా
Read Moreఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
ఫండ్స్ ఇస్తలే.. పనులు చేయనిస్తలే ప్రతిపక్షాల డివిజన్లపై టీఆర్ఎస్ వివక్ష కార్పొరేషన్ ఫండ్స్ కావాలంటే పార్టీ మారాలని ఒత్తిడి! నిజామాబ
Read Moreఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు
‘మన బడి’ వర్క్స్ స్పీడప్ చేయాలి సిద్దిపేట, వెలుగు : మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా దుబ్బాక నియోజకవర్గంలో చేపట్టిన పనుల
Read Moreఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
పత్తి రైతులు ఆగం సర్కారు చెప్పిందని పాలమూరులో లక్ష ఎకరాల్లో సాగు రెండు నెలలుగా కురుస్తున్న వర్షాలతో పంటకు తెగులు, వైరస్ పెట్టుబడులు కూ
Read Moreవలస కూలీలపై గ్రనేడ్ దాడి
వలస కూలీలపై గ్రనేడ్ దాడి కాశ్మీర్లో ఇద్దరు మృతి, ఇద్దరు టెర్రరిస్టుల అరెస్టు శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో టెర్రరిస్టులు మళ్లీ దాడికి పాల్పడ్
Read Moreముసద్దిలాల్ జువెల్లర్స్లో 100 కోట్ల బంగారం సీజ్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్లోని ముసద్దిలాల్ జెమ్స్ అండ్ జువెల్లర్స్, ఎంబీఎస్ గ్రూప్
Read More26 నుంచి అందుబాటులోకి వ్రత మండపం
26 నుంచి అందుబాటులోకి వ్రత మండపం యాదగిరిగుట్టలో రూ. 17 కోట్లతో నిర్మాణం యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్టలో నూతనంగా నిర్మించిన సత్యనారాయణస్
Read More












