Telangana

రాష్ట్రస్థాయి గిరిజన క్రీడా పోటీలు షురూ

ఏటూరునాగారం, వెలుగు: ములుగు జిల్లా ఏటూరునాగారంలోని  కొమరం భీమ్ స్టేడియంలో మూడో రాష్ట్రస్థాయి గిరిజన క్రీడా పోటీలు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్య

Read More

వర్ధన్నపేట మున్సిపాలిటీలో రూ.3 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు

ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీసులో మొక్కలు నాటేందుకురూ. 15 లక్షలు ఖర్చయ్యాయట! వర్ధన్నపేట మున్సిపాలిటీలో రూ.3 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు ఆటోలు, ఫాగ

Read More

15 అసెంబ్లీ స్థానాలపై ఎంఐఎం గురి

15 అసెంబ్లీ స్థానాలపై ఎంఐఎం గురి పక్కా ప్లాన్​తో గ్రౌండ్​వర్క్​ చేసుకుంటున్న మజ్లిస్​ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జంటనగరాల బయట కూడా పాగా వేయాల

Read More

మునుగోడులో యూత్‌‌ను ఆకట్టుకునే వ్యూహాల్లో ప్రధాన పార్టీలు

నల్గొండ, వెలుగు:మునుగోడు బైపోల్‌‌లో అభ్యర్థుల భవితవ్యం యువత మీదే ఆధారపడి ఉంది. నియోజకవర్గంలో యువ ఓటర్లు ఎక్కువగా ఉండడంతో అన్ని పార్టీలు వారి

Read More

మంత్రి కేటీఆర్ ను కలిసిన పద్మారావు గౌడ్

తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్,  మంత్రి కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ విషయాన్ని ఆయన  ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. "

Read More

కాంగ్రెస్ ను గెలిపిస్తానని సోనియా, రాహుల్ కు మాటిచ్చా: రేవంత్

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏనాడు టీఆర్ఎస్, బీజేపీ  మునుగోడుకు రాలేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. చౌటుప్పల్ లో పాల్వాయి స్రవంతితో కల

Read More

మందు పోయకుండా ఓటడుగుతామని ప్రమాణం చేయాలె: రేవంత్

బంగారు తెలంగాణ చేస్తానని చెప్పిన కేసీఆర్.. తాగుబోతుల తెలంగాణగా మార్చిండని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  అన్నారు.  మునుగోడులోని లక్కారంలో ఎన్నిక

Read More

మునుగోడు బీజేపీ నేతకు మంత్రి కేటీఆర్ ఫోన్

మునుగోడు నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత జగన్నాథంతో మంత్రి కేటీఆర్ మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది. మునుగోడులో టీఆర్ఎ

Read More

రాజగోపాల్ రెడ్డితోనే మునుగోడు అభివృద్ధి : బండి సంజయ్

రాజగోపాల్ రెడ్డితోనే మునుగోడు అభివృద్ధి జరుగుతుందని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ వెల్లడించారు. మర్రిగూడెంలో ఎన్నిక ప్రచారం నిర్వహించిన ఆయన.. మర్

Read More

గజ్వేల్లో వందమందికి పైగా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు రాజీనామా

సిద్దిపేట జిల్లా : సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్ లో టీఆర్ఎస్ కు షాక్ తగిలింది.   కొండపాక మండలం జప్తినాచారంకు చెందిన వందమందికి పైగా టీఆర

Read More

మునుగోడు అభివృద్ధిపై ఎక్కడైనా సరే చర్చకు సిద్ధం: పాల్వాయి స్రవంతి

మునుగోడు అభివృద్ధిపై ఎక్కడైనా సరే చర్చకు సిద్ధమంటూ కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి సవాల్ విసిరారు. ఈ ప్రాంత ప్రజల సమస్యలపై ఎవరికెంత అవగాహన ఉందో చూ

Read More

బీఎస్పీ అధికారంలోకి వస్తే పేదల భూములు రెగ్యులరైజ్ చేస్తాం

సీఎం కేసీఆర్ నివసించడానికి వందల ఎకరాల భూమి ఉంటది కానీ,  పేదలు 60 గజాల పూరీ గుడిసెలలో ఉండడానికి అర్హులు కాదా? అని బీఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎ

Read More

తెలంగాణ జనసైనికులు సిద్ధం కండి: పవన్ కళ్యాణ్

తెలంగాణలోనూ జన సైనికులు సిద్ధంగా ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ‘‘త్వరలోనే కొండగట్టు నుంచి యాత్ర మొదలు పెడుదా

Read More