Telangana

సమరోత్సాహంతో నాలుగో విడత పాదయాత్ర

నీళ్లు నిధులు నియామకాలతో వర్ధిల్లే ప్రజా తెలంగాణ కోసం, అవినీతి, నియంతృత్వ కుటుంబ పాలన నుంచి విముక్తి కలిగించడానికి కొనసాగుతున్న ప్రజాసంగ్రామ పాదయాత్ర

Read More

గుంజీల వల్ల శరీరానికి ఎనర్జీ వస్తుంది

స్కూల్‌‌ డేస్‌‌లో తెలుగు పద్యం చెప్పకపోయినా, లెక్కల్లో తక్కువ మార్కులు వచ్చినా టీచర్లు మనతో గుంజీలు తీయించిన జ్ఞాపకాలు అందరికీ గుర

Read More

అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చి ఏండ్లు దాటినా.. అమలు కావట్లే

వీఆర్​వోల వ్యవస్థ రద్దు చేసిన ప్రభుత్వం.. ఆ బరువంతా పరోక్షంగా వీఆర్ఏలపైనే మోపింది. కింది స్థాయిలో కీలకంగా పనిచేస్తున్న వీఆర్​ఏలకు పేస్కేల్​అమలు చేస్తా

Read More

ఇవాళ సభ ముందుకు ఏడు సవరణ బిల్లులు

హైదరాబాద్‌‌, వెలుగు: కేంద్రం తీసుకువచ్చిన విద్యుత్‌‌ చట్టంపై అసెంబ్లీ, మండలిలో చర్చ నిర్వహించనున్నారు. ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవ

Read More

లిక్కర్ సేల్స్ తో 40 వేల కోట్లు 

మూడేండ్లలో ఆదాయం డబుల్... నెలకు రూ. 3 వేల కోట్ల ఇన్ కం  లిక్కర్ రేట్లు, సేల్స్ పెంచి.. భూముల వ్యాల్యూ, చార్జీలు సవరించి పైసా వసూల్ 

Read More

కుత్బుల్లాపూర్ నుంచి బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర

ఈ నెల 22న పెద్ద అంబర్‌‌‌‌పేటలో ముగింపు సభ హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ నాలుగో విడత ప్రజా

Read More

పోలీస్ పహారా మధ్య ఉట్లపల్లి వీఆర్ఏ అంత్యక్రియలు

బందోబస్తులో 150 మందికి పైగా పోలీసులు  మిర్యాలగూడ, వెలుగు: ఆత్మహత్య చేసుకున్న నల్గొండ జిల్లా ఉట్లపల్లి వీఆర్ఏ కంచర్ల వెంకటేశ్వర్లు అంత్యక్

Read More

రూ.1533 కోట్లు ఇస్తే.. 287 కోట్లే ఖర్చు 

మిగిలినవి ఎప్పుడు ఖర్చు చేస్తరో చెప్పాలంటూ రాష్ట్రానికి కేంద్రం ప్రశ్న  వచ్చే జూన్ కల్లా పనులు పూర్తి చేస్తరో లేదో చెప్పాలని లెటర్

Read More

పాలమాకుల గురుకులంలో  విద్యార్థులకు అస్వస్థత

శంషాబాద్, వెలుగు: జ్యోతిబాపూలే గురుకులంలో 15 మంది స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకులలోని జ్యోతిబాపూలే గురుకుల

Read More

ఉద్యోగాలు లేవంటే హమాలీ పనులు చేసుకోవాలంటారా..?

మంత్రి నిరంజన్ రెడ్డిపై వైఎస్ షర్మిల ఆగ్రహం వనపర్తి జిల్లా: ఉద్యోగాలు లేవంటే హమాలీ పనులు చేసుకోవాలంటారా..?..మంత్రి పదవికి రాజీనామా చేసి హమాలీ

Read More

మునుగోడులో వ్యూహం మార్చిన కాంగ్రెస్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంపై ఫోకస్ మునుగోడు, (నల్గొండ జిల్లా): మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూ

Read More

ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఏకం కావాలి

హైదరాబాద్:  ప్రజల మధ్య విభజన సృష్టించే కుట్రలను సమిష్టిగా తిప్పికొట్టాల్సిన అవసరం ఏర్పడిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. జేడీఎస్ పార్టీ అధినేత, కర

Read More

ఏబీవీపీ ఆధ్వర్యంలో 4 జిల్లాల్లో పాదయాత్ర

హైదరాబాద్: నిజాం నిరంకుశ పాలన అంతమైన సెప్టెంబర్ 17న ఏబీవీపీ ఆధ్వర్యంలో నాలుగు జిల్లాల్లో పాదయాత్ర నిర్వహించనున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు ప

Read More