Telangana
కాంట్రాక్ట్ లెక్చరర్లకు యూజీసీ పేస్కేల్ ఇవ్వాలి
యూజీసీ, ఉన్నత విద్యామండలి చైర్మన్కు యూనియన్ ప్రతినిధుల విజ్ఞప్తి హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్య
Read Moreలిక్కర్ సేల్స్కు దసరా కిక్కు.. 9 రోజుల్లో రూ.713.25 కోట్ల అమ్మకాలు
రానున్న 3 రోజుల్లో మరో రూ.400 కోట్లు అంచనా 9 నెలల్లో ఆబ్కారీ ఖజానాకు రూ.2838.92 కోట్లు అమ్మకాల్లో రంగారెడ్డి జిల్లా టాప్ హైదరాబాద్&z
Read Moreఎంతకు తెగించాడు..ఆర్ఎంపీ నిర్వాకం..ఇంట్లోనే లింగ నిర్ధారణ టెస్టులు
కామారెడ్డి టాస్క్ఫోర్స్ పోలీసుల అదుపులో ఆర్ఎంపీ మొబైల్ కిట్ తో అవసరమైన వారికి పరీక్షలు చేస్తున్నట్టు గుర్తింపు కొందరు ఆర్ ఎంపీలు, దళారులతో కల
Read Moreరాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబే.. మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్: తనకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబేనని, టీడీపీ, బీజేపీ పొత్తు వల్లే తాను ఆ నాడు ఎంపీగా ఎన్నికయ్యానని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూ
Read Moreఆదాయ మార్గాలపై దృష్టి పెట్టండి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
హైదరాబాద్: ఆదాయ సమీకరణపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇవాళ తన నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొ
Read Moreకేటీఆర్ పిటిషన్పై విచారణ వాయిదా.. 23 సాక్ష్యాలు కోర్టుకు అందజేత
హైదరాబాద్: మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై విచారణ వాయిదా పడింది. ఈ పిటిషన్పై తదుపరి విచ
Read Moreఎమ్మార్వో జయశ్రీ కేసులో తీర్పు రిజర్వ్ చేసిన హుజూర్ నగర్ కోర్టు
సూర్యాపేట:హుజూర్ నగర్లో ప్రభుత్వ భూములకు పట్టా పాస్ బుక్లు జారీ చేసి, రైతుబంధు స్వాహా చేసిన కేసులో ఎమ్మార్వో జయశ్రీ, ధరణి ఆపరేటర్ జగదీష్ లను హుజూర్
Read Moreమంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా
హైదరాబాద్: మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. నటులు నాగచైతన్య, సమంత విడాకుల ఇష్యూలో తన ప
Read Moreనాగచైతన్య, సమంత డివోర్స్ ఇష్యూ: మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు
హైదరాబాద్: మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. సినీ హీరో అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసుకు సంబంధించి నాం
Read Moreమిషన్ భగీరథలో అనేక అవకతవకలు జరిగాయి: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
చెన్నూరులో మార్నింగ్ వాక్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. మార్నింగ్ వాక్ లో భాగంగా తాను చెన్నూరులో తిరిగినప
Read Moreసీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీసీ సంక్షేమ సంఘం నేతలు..
బీసీ కులగణనపై తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.ఈ క్రమంలో జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు బీసీ సంక్షేమ సం
Read Moreఅభివృద్ధి పనులు స్పీడప్ చేయాలి : కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
మహబూబాబాద్, వెలుగు: జిల్లాలోని నాలుగు మునిపాలిటీల్లో డెవలప్మెంట్ వర్క్స్ స్పీడప్ చేయాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కోరారు. బుధవారం కలెక్టరేట్లో
Read Moreసద్దుల బతుకమ్మకు ఓరుగల్లు ముస్తాబు
వరంగల్, వెలుగు: సద్దుల బతుకమ్మ వేడులకు ఓరుగల్లు రెడీ అయింది. రాష్ట్రానికి బతుకమ్మ పండుగ ఫేమస్ అయితే.. ఓరుగల్లులో సద్దుల బతుకమ్మ సంబురాలను గురువా
Read More












