Telangana

ముంపు సర్వేకు 14 బృందాలు ఏర్పాటు : కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్

ఖమ్మం టౌన్, వెలుగు :  మున్నేరు వరద ఉధృతికి ముంపునకు గురయిన ప్రాంతాలను గుర్తించేందుకు 13 డివిజన్ లలో సర్వే చేయడం కోసం 14 బృందాలను ఏర్పాటు చేసినట్ల

Read More

కన్నీళ్లు తూడ్చేందుకే వచ్చాను : భట్టి విక్రమార్క

బాధితులందరినీ ఆదుకుంటాం  ముదిగొండ, వెలుగు : "మీ కష్టాలను తీర్చడానికి,  మీ కన్నీళ్లు తుడవడానికే నేను వచ్చాను. మీరు అధైర్య పడకండి

Read More

తగ్గేదేలే.. ప్రోటోకాల్ వివాదంపై ఎమ్మెల్యే వేముల కీలక నిర్ణయం

నల్లగొండ: ప్రోటోకాల్ వివాదంపై ఎమ్మెల్యే వేముల వీరేశం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగష్టు 30వ తేదీన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఇరిగేషన్ శాఖకు సంబం

Read More

ఎకరాకు రూ.30 వేల పరిహారం ఇవ్వాలి

మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్​రెడ్డి భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేలు అందించాలని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్​రెడ్డి

Read More

ప్రైవేట్​కు ధీటుగా గవర్నమెంట్ ​స్కూల్స్

డీసీసీ ప్రెసిడెంట్ నర్సారెడ్డి  గజ్వేల్​(వర్గల్), వెలుగు: ప్రైవేట్​స్కూల్స్​కు ధీటుగా గవర్నమెంట్​స్కూళ్లను అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్ర

Read More

రీసెర్చ్ ​స్పేస్ ​సెంటర్ ప్రారంభం

రామచంద్రాపురం (పటాన్​చెరు), వెలుగు: సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పరిధిలోని గీతం డీమ్డ్​వర్శిటీలో రీసెర్చ్​స్పేస్​సెంటర్​ను జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ జ

Read More

ర్యాపిడ్ టెస్టులు చేయాలి : కలెక్టర్ మనుచౌదరి 

కలెక్టర్ మనుచౌదరి  గజ్వేల్, వెలుగు: డెంగ్యూ లక్షణాలతో వచ్చేవారికి వెంటనే ర్యాపిడ్​ టెస్టులు నిర్వహించి వైద్యం అందించాలని కలెక్టర్ మనుచౌదర

Read More

బాధితులకు అండగా ఉంటాం

ఎమ్మెల్యే రోహిత్ రావు మెదక్​టౌన్, వెలుగు: నియోజకవర్గంలో వర్షాలతో నష్టపోయిన బాధితులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే రోహిత్​రావు తెలిపారు. యుద్ధ ప్రాత

Read More

వరద నీటిలో వట్టెం పంప్​హౌస్

మునిగిన నాలుగు మోటార్లు సెలవులు రద్దు చేసుకోవాలన్న.. మంత్రి ఆదేశాలు బేఖాతర్ ఇంజనీర్లు, మేఘాపై చర్యలు తీసుకోవాలి: మాజీ మంత్రి నాగం ఆడిట్ టన్నె

Read More

ఎస్​ఆర్​ రెసిడెన్షియల్​ కాలేజీ సీజ్

సెల్లార్​లోకి వరద నీరు రావడంతో ఆఫీసర్ల చర్యలు ఎఫ్​టీఎల్​లో నిర్మించిన బిల్డింగ్​లో కొనసాగుతున్న కాలేజీ జీడిమెట్ల, వెలుగు:నిజాంపేట్​ మున్సిపల

Read More

పంట నష్టం లెక్కలు తీస్తున్నరు

సర్కారు ఆదేశాలతో రంగంలోకి వ్యవసాయ శాఖ  గ్రామాల వారీగా సర్వే చేస్తున్న అధికారులు కేంద్ర నిబంధనలకు అనుగుణంగానే పరిహారం ఇప్పటికే ఎకరానికి ర

Read More

1.53 లక్షల ఎకరాల్లో పంట నష్టం

వరద ముంపుతో మరింత పెరిగే అవకాశం: మంత్రి తుమ్మల నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటాం గత పదేండ్లలో రైతులను పట్టించుకోని వారు ఇప్పుడు మాట్లాడుతున్నారు

Read More

వరదలతో రైల్వేకు రూ.30 కోట్ల నష్టం

చాలా చోట్ల దెబ్బతిన్న ట్రాక్​లు  563 రైళ్లు రద్దు, 13 రైళ్లు పాక్షికంగా క్యాన్సిల్  185 ట్రైన్లు దారిమళ్లింపు  పూర్తయిన కేసముద

Read More