Telangana
కలుషిత నీరు తాగి..15 నిమిషాల్లోనే ఏడు గొర్రెలు మృతి
చేవెళ్ల: బారి ట్రక్కుల్లో వినియోగించే డెఫాయిల్ నీటిలో కలువడంతో.. ఆ కలుషిత నీటిని తాగిన గొర్రెలు అక్కడిక్కడే మృత్యువాత పడ్డాయి. ఈ సంఘటన చేవెళ్ల మండలం ఇ
Read Moreదేశం పోరాట యోధుడిని కోల్పోయింది : మంత్రి సీతక్క
ములుగు, వెలుగు: సీతారాం ఏచూరి భారత రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఢిల్లీలో వామపక్ష యోధుడు, సీ
Read Moreవరుసగా నాలుగు రోజులు సెలవులు..హైదరాబాద్ రోడ్లన్నీ ఖాళీ
హైదరాబాద్: తెలంగాణలో పండుగలు, సాధారణ సెలవు దినాలు కలిపి మొత్తం నాలుగు రోజుల పాటు సెలవులు వచ్చాయి. సెప్టెంబర్ 14న రెండవ శనివారం, 15న ఆదివారం, 16న సోమవా
Read Moreచదువుతోపాటు మానవతా విలువలు నేర్చుకోవాలి: కలెక్టర్ నారాయణరెడ్డి
నల్గొండ అర్బన్, వెలుగు: విద్యార్థులు చదువుతోపాటు మానవతా విలువలు నేర్చుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. శుక్రవారం నల్గొండలోని కనగల్ మహాత్మాజ్యో
Read Moreతుంగతుర్తి తహసీల్దార్గా దయానంద్
తుంగతుర్తి, వెలుగు: తుంగతుర్తి మండల తహసీల్దార్గా టి.దయానంద్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన జనగాం జిల్లా నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇక్కడ డ
Read Moreమెక్సికో గ్లోబల్ సమ్మిట్లో సామల వేణు ప్రదర్శన
ఈ షోలో పాల్గొననున్న మొదటి ఇండియన్ మెజీషియన్గా రికార్డు హైదరాబాద్ సిటీ, వెలుగు: మెక్సికోలో జరగనున్న నోబెల్
Read Moreజర్నలిస్టు సూర్యకు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సాయం
న్యూఢిల్లీ, వెలుగు: నూతన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ గొప్ప మనసు చాటుకున్నారు. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయి ఢిల్లీ మ్యాక్స్ హా
Read Moreహైదరాబాద్కు కంపెనీలు రాకుండా బీఆర్ఎస్ కుట్ర: ఎంపీ మల్లురవి
పోలీసులపై దాడి చేసుడేంది: ఎంపీ మల్లు రవి హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ కు ఐటీ కంపెనీలు,పెట్టుబడులు రాకుండా బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని కాంగ్రె
Read Moreతెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ట్రాన్స్జెండర్లకు జిల్లాకో క్లినిక్
హైదరాబాద్, వెలుగు: ట్రాన్స్జెండర్ల కోసం ప్రతి జిల్లాకో క్లినిక్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి
Read Moreకిషన్ గూడ ఫ్లైఓవర్ కింద కారు గ్యారేజ్ తొలగించండి.. ట్రాఫిక్ జామ్ అవుతుంది
శంషాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని కిషన్ గూడా ఫ్లైఓవర్ కింద కారు గ్యారేజీ వెలిసింది. పక్కనే ఉన్న మెకానిక్ షెడ్ ఓనర్ బ్రిడ్జి సేఫ్టి ఫెన
Read Moreపొన్నం సత్తయ్య గౌడ్ మహోన్నత వ్యక్తి: స్పీకర్ గడ్డం ప్రసాద్
బషీర్ బాగ్, వెలుగు: పొన్నం సత్తయ్యగౌడ్ మహోన్నత వ్యక్తి అని రాష్ట్ర శాసనసభ స్పీకర్గడ్డం ప్రసాద్కుమార్అన్నారు. భూమిని నమ్ముకున్న ఆదర్శ రైతు పొన్నం స
Read Moreసర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించండి
హైదరాబాద్/బషీర్ బాగ్, వెలుగు: సర్పంచుల పెండింగ్బిల్లులను వెంటనే చెల్లించాలని తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వీ యాదయ్య గౌడ్ డిమాండ
Read Moreచిన్నారి తల మిస్సింగ్.. నిర్మల్ జిల్లాలో సంచలన ఘటన
కుభీర్, వెలుగు: నిర్మల్ జిల్లా
Read More












