Telangana

శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తారు.. సాగర్ కు నీరు విడుదల

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరటంతో డ్యామ్ గేట్లను ఎత్తారు అధికారులు. మూడు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. పద

Read More

Telangana: రైతులకు గుడ్ న్యూస్.. అసెంబ్లీలో కీలక ప్రకటన చేయనున్న సీఎం రేవంత్

హైదరాబాద్: రెండో విడత రుణమాఫీకి తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. రెండో విడత రైతు రుణ మాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేసే అవకా

Read More

T Harish Rao: పోలీసింగ్లో సర్కార్‌‌ ఫెయిల్‌‌ ‌.. రాష్ట్రంలో యథేచ్చగా హత్యలు, రేప్లు: హరీశ్​రావు

శాంతిభద్రతలు గాడి తప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఫైర్‌‌ ‌‌  ‌‌ ‌‌   పరిస్థితి ఇలాగే

Read More

కుక్కల దాడిలో వృద్ధురాలు మృతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్లలో ఘటన  మొగుళ్లపల్లి (టేకుమట్ల), వెలుగు: కుక్కల దాడిలో గాయపడిన వృద్ధురాలు చికిత్స పొందుతూ శనివారం అర్ధర

Read More

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో కీలక పరిణామం.. ఇకపై అధికారుల క్రాస్ ఎగ్జామినేషన్‌‌ !

కాళేశ్వరం ప్రాజెక్టు విచారణపై స్పీడ్ పెంచనున్న జస్టిస్ ఘోష్​ హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటి వరకు ఒక్కో అధికారిని పిలిచి విచా

Read More

నీటిపారుదల శాఖపై మంత్రి ఉత్తమ్ సమీక్ష.. కీలక ఆదేశాలు

నీటిపారుదల శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జలసౌధలో జరిగిన ఈ సమీక్షలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం

Read More

మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

అంబర్ పేట్ లోని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా   కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి భక్తులు అమ్మవారికి బోనాలు, చీర సారెలను సమర్పిస్తున్నార

Read More

గోదావరిఖని-2 బొగ్గు గనిలో ప్రమాదం.. ముగ్గురు కార్మికులకు గాయాలు

 పెద్దపల్లి: రామగుండం సింగరేణి బొగ్గుగనిలో ప్రమాదం జరిగింది. శనివారం జూలై 28, 2024 న సింగరేణి ఏరియా గోదావరిఖని 2 బొగ్గు గని పై కప్పు కూలి ముగ్గుర

Read More

సూర్యాపేటలో భారీ ఎత్తున అంబర్, గుట్కా బస్తాల పట్టివేత.. 

సూర్యాపేటలో భారీ ఎత్తున నిషేదిత అంబర్, గుట్కా బస్తాలను పట్టుకున్నారు పోలీసులు. మోతే మండలంలో జరిపిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న సరుకును పట్టుకున్నార

Read More

హ్యాట్సాఫ్ పోలీస్: పోయిన 9 లక్షలను.. వెంటనే వెనక్కి తిరిగి తెచ్చారు..!

ఇటీవల కాలంలో సైబర్ క్రైం నేరాలు బాగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో  మరీ ఎక్కువయ్యాయి.  సైబర్ నేరగాళ్లు రకరకాల ట్రిక్కులు ఉపయ

Read More

463 మంది జేపీఎస్​ల రెగ్యులరైజ్

     నాలుగేండ్ల టర్మ్ ముగియడంతో గ్రేడ్ 4  పదోన్నతి హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నాలుగేండ్ల టర్మ్ పూర్తి అయిన జూనియర్ పంచా

Read More

విద్యా ప్రమాణాలు పెరగాలంటే.. కేంద్ర నిధులూ అవసరం

తెలంగాణలో విద్యాసంస్థలు నాణ్యతా ప్రమాణాలు పెంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వ ఆర్థికపరమైన ప్రోత్సాహం ఎంతో అవసరం.  కానీ,  గత  దశాబ్దకాలంలో &n

Read More

రాజకీయ గాయాల నుంచి కేసీఆర్​కోలుకుంటున్నట్లేనా!

కేసీఆర్ కోలుకున్నట్టున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజున ఒంటికి తగిలిన గాయం నుంచి ఇదివరకే  కోలుకున్నా, రాజకీయ గాయం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతు

Read More