Telangana

కొత్తగా మరో 10 వేల ఇంజినీరింగ్ సీట్లు 

హైదరాబాద్, వెలుగు : ఇంజినీరింగ్ కోర్సుల్లో సుమారు పదివేల కొత్త సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వీటిలో 7,024 సీట్లు కన్వీనర్ కోటా కింద భర్తీ చేయనున్

Read More

కారు భీభత్సం.. బైక్ ను ఢీకొట్టి బోల్తా.. స్పాట్లోనే ఇద్దరు మృతి

మేడ్చల్ జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో కారు బైక్ ను ఢీకొట్టి బోల్తా పడింది. బైక్ ను ఢీకొట్టిన తర్వాత డివైడర్ దాటి అవతలి వైపు నుంచి వెళ

Read More

ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలి.. సీఎం రేవంత్ రెడ్డి

ధరణిపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ధరణి సమస్యల పరిష్కారం దిశగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షలో పలువురు మంత్రులు, అధికార

Read More

90 రోజుల్లో మరో 30 వేల కొలువులు..

ఏడాది తిరక్క ముందే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తం ఆందోళనలు చేయొద్దు.. మా వద్దకు వచ్చి మాట్లాడండి మీ అన్నగా సమస్య పరిష్కారానికి నేను సిద్ధంగా ఉన్

Read More

సెప్టెంబర్ లో పంచాయతీ ఎన్నికలు?

 పాలకవర్గం టెన్యూర్ పూర్తై ఆరు నెలలు  ప్రత్యేక అధికారుల పాలనలో పల్లెలు  ఆరు నెలలు దాటితే ఆగనున్న కేంద్రం ఫండ్స్  వేగంగా ఏ

Read More

కేసీఆర్ అసెంబ్లీకి ఇన్నిరోజులు ఎందుకు రాలేదు.. అంత గర్వమా.. జూపల్లి కృష్ణారావు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. 2018 ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొదటిసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఈ క

Read More

దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. నిండుకుండల్లా రిజర్వాయర్లు..

దేశంవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. దీంతో రిజర్వాయర్లు  నిండుకుండల్లా మారాయి. జలపాతాలు

Read More

ఇరిగేషన్ పద్దులో అప్పులకే ఎక్కువ

 బడ్జెట్​లో ఈ శాఖకు రూ.22,301 కోట్లు కేటాయింపు  ఇందులో రుణ చెల్లింపులకే రూ.9,877 కోట్లు  ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.10,828 కోట్

Read More

IAS Smita Sabharwal: స్మితా సబర్వాల్ దిష్టిబొమ్మకు రక్తాభిషేకం

సూర్యాపేట: దివ్యాంగులపై ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గరిడేపల్లిలో దివ్యాంగులు  జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. స్మితాసబర్వాల

Read More

తెలంగాణకు అన్యాయం చేయొద్దు.. నిధులు ఇవ్వండి : ఆర్థిక మంత్రి నిర్మలతో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని.. ఇప్పటికైనా స్పందించి వెంటనే నిధులు మంజూరు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ స్వ

Read More

ఎంఎస్‌‌పీకి చట్టబద్ధత కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తం : రాహుల్ గాంధీ

రైతుల హక్కుల కోసం పోరాడతం రైతు నేతల బృందంతో రాహుల్ సమావేశం న్యూఢిల్లీ: ఎంఎస్‌‌పీకి చట్టబద్ధత కోసం ఎన్డీయే ప్రభుత్వంపై ఇండియా కూటమి

Read More

కూరగాయల రేట్లు పెరుగుతున్నయ్! హైదరాబాద్ మార్కెట్లకు తగ్గుతున్న దిగుమతులు

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ పరిధిలో కూరగాయల ధరలు పెరిగిపోతున్నాయి. ప్రధాన మార్కెట్లకు దిగుమతులు తగ్గుతుండడంతో రేట్లు అమాంతం పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్య

Read More

అసెంబ్లీలో గుట్ట లడ్డూలు పంచిన విప్ ఐలయ్య

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రసాదం లడ్డూలను అసెంబ్లీ

Read More