Telangana
నార్సింగిలో మరోసారి ఇంట్లోకి దూసుకెళ్లిన బులెట్..
నార్సింగిలో మరోసారి బులెట్ ఇంట్లోకి దూసుకెళ్ళింది. రెండువారాల కింద జరిగిన ఘటన మరువక ముందే మరోసారి అదే సీన్ రిపీట్ అయ్యింది. నార్సింగీ మున్సిపాలిటీ పరి
Read Moreహైదరాబాద్ లోనూ 4 రైతులకు రుణమాఫీ.. ఏయే జిల్లాలో ఎంత మందికి.. ఎంత మాఫీ అంటే..
రెండో విడత రైతు రుణమాఫీ నిధులు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ లో నిర్వహించిన రైతు రుణమాఫీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో కలిస
Read Moreకిరాయి హత్యలు... చిల్లర దొంగతనాలు..జగదీశ్ రెడ్డీ.. ఇదీ నీ చరిత్ర : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
16 ఏండ్లు కోర్టుకు తిరుగలే నిన్న ఏడాది జిల్లా నుంచి బహిష్కరించిండ్రు పంచాయతీ సమితి ప్రెసిడెంట్ మర్డర్ కేసులో నువ్ ఏ2 మరో హత్య కేసులో నువ్వు,
Read Moreజీఎస్టీ కుంభకోణం: అసెంబ్లీ తర్వాత అరెస్టులు
1,400 కోట్ల స్కాంపై ప్రభుత్వం సీరియస్ శాసన సభలో సర్కారు స్టేట్ మెంట్? ఇప్పటికే ఐదుగురిపై కేసు నమోదు 75 మంది వివరాలు ఆన్ లైన్ లో బంద్
Read Moreశ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తారు.. సాగర్ కు నీరు విడుదల
శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరటంతో డ్యామ్ గేట్లను ఎత్తారు అధికారులు. మూడు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. పద
Read MoreTelangana: రైతులకు గుడ్ న్యూస్.. అసెంబ్లీలో కీలక ప్రకటన చేయనున్న సీఎం రేవంత్
హైదరాబాద్: రెండో విడత రుణమాఫీకి తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. రెండో విడత రైతు రుణ మాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేసే అవకా
Read MoreT Harish Rao: పోలీసింగ్లో సర్కార్ ఫెయిల్ .. రాష్ట్రంలో యథేచ్చగా హత్యలు, రేప్లు: హరీశ్రావు
శాంతిభద్రతలు గాడి తప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఫైర్ పరిస్థితి ఇలాగే
Read Moreకుక్కల దాడిలో వృద్ధురాలు మృతి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్లలో ఘటన మొగుళ్లపల్లి (టేకుమట్ల), వెలుగు: కుక్కల దాడిలో గాయపడిన వృద్ధురాలు చికిత్స పొందుతూ శనివారం అర్ధర
Read MoreKaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో కీలక పరిణామం.. ఇకపై అధికారుల క్రాస్ ఎగ్జామినేషన్ !
కాళేశ్వరం ప్రాజెక్టు విచారణపై స్పీడ్ పెంచనున్న జస్టిస్ ఘోష్ హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటి వరకు ఒక్కో అధికారిని పిలిచి విచా
Read Moreనీటిపారుదల శాఖపై మంత్రి ఉత్తమ్ సమీక్ష.. కీలక ఆదేశాలు
నీటిపారుదల శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జలసౌధలో జరిగిన ఈ సమీక్షలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం
Read Moreమహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
అంబర్ పేట్ లోని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి భక్తులు అమ్మవారికి బోనాలు, చీర సారెలను సమర్పిస్తున్నార
Read Moreగోదావరిఖని-2 బొగ్గు గనిలో ప్రమాదం.. ముగ్గురు కార్మికులకు గాయాలు
పెద్దపల్లి: రామగుండం సింగరేణి బొగ్గుగనిలో ప్రమాదం జరిగింది. శనివారం జూలై 28, 2024 న సింగరేణి ఏరియా గోదావరిఖని 2 బొగ్గు గని పై కప్పు కూలి ముగ్గుర
Read Moreసూర్యాపేటలో భారీ ఎత్తున అంబర్, గుట్కా బస్తాల పట్టివేత..
సూర్యాపేటలో భారీ ఎత్తున నిషేదిత అంబర్, గుట్కా బస్తాలను పట్టుకున్నారు పోలీసులు. మోతే మండలంలో జరిపిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న సరుకును పట్టుకున్నార
Read More












