Telangana

బోడుప్పల్ కార్పొరేషన్ సమస్యలను పరిష్కరించండి... మేడ్చల్ కలెక్టర్ కు మేయర్ వినతి

  మేడ్చల్ కలెక్టరేట్ వెలుగు : బోడుప్పల్ కార్పొరేషన్ లోని ప్రధాన సమస్యల పై మేయర్ తోటకూర అజయ్ యాదవ్, డిప్యూటీ మేయర్ స్రవంతి కిశోర్ గౌడ్ బుధవారం

Read More

సూర్యాపేటలో రోడ్డు ప్రమాదం.. 15మందికి గాయాలు 

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెం పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మినీ టెంపో బస్సు లారీ డి కొన్న ఘటనలో 15 మంది టూరిస్టు

Read More

మల్లన్న సాగర్ పై  వాటర్ బోర్డు నజర్ 

  సిటీకి 50 ఎంజీడీల నీటి తరలింపునకు పరిశీలన తక్కువ వ్యయంతోనే  పూర్తిచేసే అవకాశం  ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై అధికారుల్లో చర్చ

Read More

అందరి చూపు  ముచ్చర్ల వైపు

ఫోర్త్​ సిటీగా మారుస్తామని సీఎం రేవంత్​ ప్రకటన ఆనందం వ్యక్తం చేస్తున్న స్థానికులు ఊపందుకోనున్న  రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగనున్న భూముల ధ

Read More

సాక్షుల వద్దకే జడ్జి

నడవలేని స్థితిలో ఆటోలో కూర్చున్న వారి వద్దకు వచ్చి వివరాలు నమోదు  ఆదిలాబాద్​టౌన్, వెలుగు: ఆదిలాబాద్​ జిల్లా కోర్టు సముదాయంలో బుధవారం పీసీ

Read More

భర్తే చంపి సూసైడ్ గా మార్చిండు 

మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువుల ఆరోపణ  పోలీసులు తమకు న్యాయం చేయాలని డిమాండ్   హయత్ నగర్ లో పోలీసుస్టేషన్ వద్ద ఆందోళన  ఎల్​

Read More

ఆగస్టు 2న 25 వేల మంది టీచర్లతో సీఎం సభ

ఎల్బీ స్టేడియంలో నిర్వహణకు ఏర్పాట్లు  5 డిమాండ్లను సర్కారు ముందు పెట్టిన టీచర్ల జేఏసీ  నేతలతో చర్చించిన ప్రభుత్వ సలహాదారు వేంనరేందర్

Read More

ఆగస్టు 5 నుంచి శానిటేషన్ డ్రైవ్

నేడు ఆఫీసర్లతో మంత్రి సీతక్క కాన్ఫరెన్స్  హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలోని గ్రామ పంచాయతీలు, మండల కేంద్రాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో

Read More

రాహుల్ కు అనురాగ్ సారీ చెప్పాలి... పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్ 

ఢిల్లీ: రాహుల్ గాంధీకి బీజేపీ సభ్యుడు అనురాగ్ ఠాకూర్ క్షమాపణ చెప్పాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్ చేశారు. రాహుల్ పై వ్యక్తిగత విమర్శలు కర

Read More

డ్రైవర్ పక్కన బానెట్పై కూర్చోవద్దన్నందుకు.. కండక్టర్పై మహిళచెప్పుతో దాడి

వరంగల్ జిల్లాలో ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్పై మహిళ ప్రయాణికురాలు, ఆమె బంధువులు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. మొదట మహిళ ప్యాసింజర్ తో తలెత్తిన వివాదం ముద

Read More

నకిలీ బంగారం బిస్కెట్తో.. రూ.4లక్షలకు మోసం..

సంగారెడ్డి:నకిలీ బంగారం బిస్కెట్ ఇచ్చి..రూ.4లక్షలతో భార్యభర్తలు పరారైన సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పీఎస్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. మా దగ్గర

Read More

కుటుంబ సభ్యుల ఓట్లు ఒకే వార్డులో ఉండాలి

సూర్యాపేట, వెలుగు : కుటుంబ సభ్యుల ఓట్లు ఒకే వార్డులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఇంటి నంబర్ ఆధారంగా ఓటరు జాబితా విడుదల చేయాలని తెలంగాణ యువజన సంఘం నాయకు

Read More

మానవ అక్రమ రవాణా చట్టవిరుద్ధం : బండారు జయశ్రీ

యాదగిరిగుట్ట, వెలుగు : మానవ అక్రమ రవాణా చట్టవిరుద్ధమని, అక్రమ రవాణాకు పాల్పడినా, సహకరించినా కఠిన చర్యలు తప్పవని యాదాద్రి జిల్లా బాలల సంక్షేమ సమితి చైర

Read More