Telangana
తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు.. 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణకు రెండు రోజుల రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణశాఖ. రాష్ట్రంలో టెంపరేచర్లు కూడా తగ్గుముఖం పట్టాయి. అన్ని జిల్లాల్లోనూ 39 డిగ్రీలలోపే టెంపరేచర్లు
Read Moreకోటిలో ఒక్కడు.. దొరికిన డబ్బులు ఇచ్చేసి నిజాయితీ చాటుకున్నాడు
మనం రోడ్డుపై వెళ్తుంటే డబ్బులు దొరికితే ఏం చేస్తాం.. తీసుకుని జేబులో వేసుకుని వెళ్లిపోతాం. కానీ ఈ డబ్బులు ఎవరివో తెలుసుకుని వారికిచ్చే నిజాయీతీపరులు ఈ
Read Moreప్లాస్టిక్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. రూ.కోటిన్నర విలువైన ఆస్తి నష్టం
సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. పట్టణానికి సమీపంలో ఉన్న దూరజ్ పల్లి వద్ద ఓ ప్లాస్టిక్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెల
Read Moreఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మంత్రి పొన్నం నోటీసులు
ఫ్లై యాష్ విషయంలో తనపై నిరాధారమైన ఆరోపణలు చేసిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్యాక్షన్తీసుకున్నారు. క
Read Moreమియాపూర్, చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 144 సెక్షన్
మియాపూర్, చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 144 సెక్షన్ ను విధించారు సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి. మియాపూర్ ప్రాంతంలోని స్టాలిన్ నగర్ మిగతా ప్రాంతాలల
Read Moreపాతబస్తీలో పోలీసుల కార్డన్ సెర్చ్
హైదరాబాద్: పాతబస్తీ ప్రాంతాల్లో వరుస దాడులు, హత్యలు జరుగుతుండటంతో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. నేరస్తులపై నిఘా తగ్గిపోవడం, రాత్రి వేళ్లలో
Read Moreబండిసంజయ్ ఆఫీస్ ముట్టడికి.. విద్యార్థి సంఘాల యత్నం,అరెస్ట్
కరీంనగర్: నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కరీంనగర్ లోని ఎంపీ బండి సంజయ్ కార్యాలయాన్ని ముట్టడిం
Read Moreఉద్యమం నుంచి వచ్చిన..కేసులకు భయపడేది లేదు: ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. బీఆర్ ఎస్ లోకి రాకముందు తాను ఉద్యమంలో జేఏసీతో కలిసి పనిచేశానని చెప్పారు. వేధింపుల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వ
Read Moreచొప్పదండి ఎమ్మెల్యేను పరామర్శించిన బండి సంజయ్
భార్యను కోల్పోయి బాధలో ఉన్న చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను కరీంనగర్ ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్ పరామర్శించారు. అల్వాల్ పంచశీల కాలనీ
Read Moreవేములవాడ ఆలయంలో అధికారుల నిర్లక్ష్యం.. బురద నీటిలోనే రాజన్న కోడెలు
వేములవాడ రాజన్న ఆలయంలో అధికారులు నిర్లక్యం మరోసారి బయటపడింది. వర్షాల నేపథ్యంలో రాజన్న గోశాల బురదమయమైంది. బురద నీటిలోనే రాజన్న కోడెలు ఉన్నా
Read Moreతెలంగాణలో డెంగ్యూ డేంజర్ బెల్!
రాష్ట్రంలో తీవ్రత అధికం.. 4 ప్రధాన వేరియంట్లు మూడు వేరియంట్లు ఒకేసారి అటాక్ చేస్తే ప్రమాదం డబ్ల్యూహెచ్వో రిపోర్ట్లో వెల్లడి.. మరణాలూ స
Read Moreయాదగిరిగుట్టలో భక్తుల రద్దీ.. దర్శనానికి 3 గంటల టైమ్
యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడంతో యాదాద్రీశ్వరుడిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో
Read Moreవిడాకుల కేసులో భార్య ప్రియుడు కోర్టుకు రావాలా?..హైకోర్టు ఏం చెప్పిందంటే..
హైదరాబాద్, వెలుగు: విడాకుల కేసులో భార్య ప్రియుడిని ప్రతివాదిగా చేర్చాలని హైకోర్టు ఇటీవల కీలక ఉత్తర్వులు జారీ చేసింది. భార్యకు మరో వ్యక్తితో వివాహేతర స
Read More












