Telangana
వేములవాడ రాజన్న గోశాలలో ఐదు కోడెలు మృతి
గుట్టు చప్పుడు కాకుండా పూడ్చిపెట్టిన అధికారులు కెపాసిటీకి మించి ఉంచడంతో అనారోగ్యంతో మృతి
Read Moreఎంపీ గడ్డం వంశీకృష్ణ భవిష్యత్తులో పెద్ద లీడర్ గా ఎదగాలి : మంత్రి శ్రీధర్ బాబు
దివంగత నేత కాక వెంకటస్వామి రాజకీయ దురంధరుడు అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అని చెప
Read Moreసీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం బాగుంది. అభినందిస్తున్నా : ఎమ్మెల్యే పోచారం
పరిస్థితుల ప్రభావం వల్లనే పార్టీ మారానని చెప్పారు కాంగ్రెస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. తాను పార్టీ మారితే ఎవరూ వ్యతిరేకించలేదని చెప్పారు. స్వ
Read Moreపవన్ కల్యాణ్ కొండగట్టు పర్యటనలో దొంగల చేతివాటం
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టును ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శనివారం దర్శించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన్ను చూసేందుకు అభిమానులు
Read Moreఅంచనా వ్యయాన్ని ఎలా పెంచుతారు ... అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం విషయంలో ఇష్టారీతిన అంచనా వ్యయం పెంచడంపై అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అప్రూవ్
Read Moreకాణిపాక వినాయకుడిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్...
మంత్రి పొన్నం ప్రభాకర్ కాణిపాక క్షేత్రాన్ని సందర్శించారు.కుటుంబ సమేతంగా కాణిపాక వినాయకుడిని దర్శించుకున్నారు పొన్నం.ఆలయ అధికారులకు పొన్నం కుటుంబానికి
Read Moreప్రతి వారం రిపోర్ట్ ఇవ్వండి .. 4 నెలల్లో బ్రిడ్జి పనులు కావాలి : ఎమ్మెల్యే వివేక్వెంకటస్వామి
కోల్బెల్ట్: క్యాతన్పల్లి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనులను త్వరగా పూర్తి చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్వెంకటస్వామి అన్నారు. సంబంధిత ఆర్ అండ్ బీ అ
Read Moreహైదరాబాద్తో పాటు సమానంగా వరంగల్ అభివృద్ధి : సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్తో పాటు సమానంగా వరంగల్ను అభివృద్ధి చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హెరిటేజ్ సిటీగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు
Read Moreలక్డీకాపూల్లోని వాసవి ఆసుపత్రిలో దారుణం.. ఉద్యోగి అనుమానస్పద మృతి
లక్డీకాపూల్లోని వాసవి ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఆ ఆసుపత్రిలో పనిచేసే కనకారెడ్డి అనుమానస్పదంగా మృతి చెందాడు. ఆసుపత్రిలో క్యాథ్ల్యాబ్&zwnj
Read Moreతెలంగాణలో ఉన్న ప్రతి సమస్యను పార్లమెంట్లో గట్టిగా వినిపిస్తాం : ఎంపీ గడ్డం వంశీకృష్ణ
దేశవ్యాప్తంగా నియంతృత్వ పాలనకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. గత పది ఏళ్లలో ప్రతిపక్షంలో ఉన్నప
Read Moreమొబైల్ షాపులో చోరీ.. రూ.2 లక్షల విలువైన ఫోన్లు ఎత్తుకెళ్లారు
దొంగతనాలు ఇవాళ, రేపు కామన్ అయిపోయాయి.అడుగడుగునా సీసీ కెమెరాలు ఉంటున్నప్పటికీ దొంగలు మాత్రం తగ్గేదేలే అంటున్నారు.అదీ, ఇదీ అన్న తేడా లేకుండా ఇంట్లో సామా
Read Moreరూ. 10 కోసం ప్రయాణికుడితో గొడవ.. ఆటో డ్రైవర్ మృతి
రూ. 10 కోసం ప్రయాణికుడితో గొడవపడి ఆటో డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన 2024 జూన్ 12 న శాలిబండలో ఈ సంఘటన జరిగింది, ఆటోడ్రైవర్ మహమ్మద్ అన్వర్ (39) చార్
Read Moreకొండగట్టు అంజన్నను దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్...
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టును సందర్శించారు. శనివారం ( 29జూన్ 2024 ) ఉదయం కొండగట్టు చేరుకున్న పవన్ అంజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ
Read More












