Telangana
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్..
కారుణ్య నియామకాల వయోపరిమితి పెంపు అప్పర్ ఏజ్ లిమిట్ 40 ఏండ్లకు హైక్ వందలాది కుటుంబాలకు ప్రయోజనం హైదరాబాద్: సింగరేణి కార్మికుల
Read Moreతప్పుడు అఫిడవిట్ ఇచ్చినట్లు తేలితే చట్టపరంగా చర్యలు : జస్టిస్ చంద్ర ఘోష్
బ్యారేజీలు సరిగ్గా పనిచేస్తే ప్రజలకు ఎంతో లాభం జరుగుతుందన్నారు కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్. బ్యారేజీల వల్ల లాభం తప్ప నష్టం లేదని అన
Read Moreసీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తీన్మార్ మల్లన్న
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మర్యాదపూర్వకంగా కలిశారు. 2024, జూన్ 11వ తేదీ మంగళవారం సీఎం రేవంత్ నివాసాని
Read Moreబంజారాహిల్స్ లో గంజాయి బ్యాచ్ హల్ చల్
హైదరాబాద్ సిటీలో గంజాయి బ్యాచ్ హల్ చల్ చేసింది. కొంతమంది యువకులు బంజారాహిల్స్ లో ఉన్న ఏసీబీ కార్యాలయం పక్కన ఉన్న చర్చి దగ్గర దాడికి దిగారు.గంజాయి మత్త
Read MoreMoonsoon Tour : ఈ కాలంలో నల్లమలకి అలా వెళ్లి వస్తే ఆ ఆనందమే వేరు..!
నల్లమల అంటేనే అడవులకు పుట్టినిల్లు, నల్లమల కొండలు, అడవులు ఆధ్యాత్మిక క్షేత్రాలకే కాదు... పర్యాటక ప్రాంతం కూడా. నల్లమల హిల్స్ ఎన్నో అద్భుతాలకు నిల
Read Moreగంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు... ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
రాష్ట్రంలో వచ్చే 3 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ తెలిపింది. పలు జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని ప్రకటించింద
Read Moreఏడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలు
షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం న్యూఢిల్లీ, వెలుగు: దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో వివిధ కారణాలతో ఖాళీ అయిన 13 అసెంబ్లీ స్థ
Read Moreమణిపూర్ సీఎం కాన్వాయ్ పై మిలిటెంట్ల దాడి
సీఎం భద్రతా సిబ్బందిలో ఒకరికి గాయాలు ఇంఫాల్: మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ కాన్వాయ్ పై మిలిటెంట్లు ఆకస్మికంగా దాడి చేశారు. ఈ ఘటనలో సీఎం భద్ర
Read Moreఅవన్నీ ఫేక్ వార్తలు: సురేశ్ గోపి
ప్రధాని మోదీ కేబినెట్లో ఉండటం గర్వకారణమని వెల్లడి తిరువనంతపురం: ప్రధాని మోదీ నేతృత్వంలోని కొత్తగా ఏర్పడిన కేంద్ర కేబినెట్ లో కొనసాగడం ఇష్టం ల
Read Moreఢిల్లీలో నీటికొరతపై సుప్రీం సీరియస్
ఆప్ సర్కారుకు అత్యున్నత న్యాయస్థానం మొట్టికాయలు పిటిషన్లో లోపాలు కూడా సవరించరా? అంటూ ఆగ్రహం &nb
Read Moreహసీనాతో సోనియా ఆత్మీయ ఆలింగనం
మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం ఢిల్లీ వచ్చిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సోమవారం సోనియా గాంధీని కలుసుకున్నారు. సోనియాతో పాటు రాహుల్ గాంధీ, ప్ర
Read Moreజమ్మూలోబస్సుపై దాడి చేసింది మేమే
లష్కరే తాయిబాకు చెందిన ఆర్టీఎఫ్ ప్రకటన జమ్మూ: జమ్మూకాశ్మీర్లోని రియాసి జిల్లాలో యాత్రికుల బస్సుపై దాడి చేసింది తామేనని పాకిస్తాన్ టెర్
Read Moreమూడు నెలల్లో కులగణన పూర్తి చేయాలి
ఆ తరువాతే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలి గణన చారిత్రాత్మక నిర్ణయం.. పకడ్బందీగా చేపట్టండి లీగల్ ప్రాబ్లమ్స్ రాకుండా న్యాయనిపుణులను నియమించండి
Read More












