Telangana
షాద్ నగర్ సౌత్ గ్లాస్ ఫ్యాక్టరీ గ్యాస్ పేలుడు : ఆరుగురు కార్మికులు మృతి
షాద్ నగర్లో దారుణం జరిగింది. గ్లాస్ ఫ్యాక్టరీలో గ్యాస్ బ్లాస్ట్ అయ్యింది.ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే, షాద్ నగర్ పరిధిలో
Read Moreస్పీకర్.. ప్రతిపక్షాల గొంతు నొక్కుతుండ్రు... గడ్డం వంశీకృష్ణ
ఆయన నియంతృత్వంగా వ్యవహరిస్తున్నరు నీట్విద్యార్థులకు న్యాయం చేసేదాకా కొట్లాడ్తం ఢిల్లీ: లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నియంతృత్వంగా వ్యవహరిస్తున్
Read Moreమిగిలేది ఆరుగురేనా.. లెక్కలేసుకుంటున్న కేసీఆర్
గులాబీ గూటిలో ఉండేదెవరు ఫాంహౌస్ కు పిలిచి మాట్లాడుతున్న మాజీ సీఎం విశ్వాసాన్ని ప్రకటిస్తూనే ఎమ్మెల్యేల పక్కచూపులు! కొ
Read Moreచే‘యూత్' .. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా యువకులు
హైదరాబాద్: కాంగ్రెస్ లో యువతకు ప్రాధాన్యం పెరుగుతోంది. పీసీసీలో కీలక పదవులను యువనాయకత్వానికి అప్పగించే అవకాశం ఉంది. పీసీసీ చీఫ్ ఎంపిక తుది దశకు చేరుక
Read More435 డాక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ .. జులై 2 నుంచి దరఖాస్తులు
హైదరాబాద్: వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం డాక్టర్ పోస్టుల భర్తీపై దృష్టి సారించింది. 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల పోస్టు
Read Moreబాసర ఆలయ ప్రసాదంలో గోల్మాల్ .. ఇద్దరు అధికారులు సస్పెండ్
నిర్మల్ జిల్లా బాసర సరస్వతి ఆలయంలో ఇద్దరు అధికారులను ఈవో విజయ రామారావు సస్పెండ్ చేశారు. లడ్డు, పులిహోర స్టోర్ ఇన్ఛార్జ్, టికెట్ కౌం
Read Moreపోలీసులకే మస్కా కొట్టిన మందుబాబు... బ్రీత్ అనలైజర్తో జంప్
ట్రాఫిక్ పోలీసులకు బిగ్ షాకిచ్చాడు ఓ మందుబాబు. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహిస్తుండగా బ్రీత్ ఎనలైజర్ మిషన్ ను పట్టుకుని పారిపో
Read Moreచర్లగూడెం ప్రాజెక్టు భూనిర్వాసితులకు అండగా ఉంటా : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
చర్లగూడెం ప్రాజెక్టు భూనిర్వాసితులకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆర్ ఎండ్ ఆర్ ప్యాకేజీ
Read Moreకాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య
బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ లో చేరారు. ఢిల్లీలో సీఎం రేవంత్రెడ్డి సమక
Read Moreతెలంగాణలో పదోతరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
తెలంగాణలో పదోతరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. మధ్యాహ్నం 3 గంటలకు విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫ
Read Moreసంస్కరణలతో దేశ ప్రగతిని పరుగులు పెట్టించిన పీవీ.. సీఎం రేవంత్ రెడ్డి
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో పి.వి. చిత్రపట
Read Moreఅయ్యో పాపం: వరదలో కొట్టుకుపోయిన పశువులు..
వరద ఉధృతికి ఆవులు, గేదెలు కొట్టుకుపోయిన ఘటన కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ లో చోటు చేసుకుంది. అందవెల్లి సమీపంలోని పెద్దవాగు దగ్గర పశువులు దాటుతుండగా ఒక్
Read Moreకోమటి చెరువులో తప్పిన పెను ప్రమాదం.. 40 మంది సేఫ్
సిద్దిపేటలోని కోమటి చెరువులో పెను ప్రమాదం తప్పింది. దీంతో 40 మంది ప్రయాణికులు సేఫ్ గా బయటపడ్డారు. జూన్ 27వ తేదీ గురువారం రోజున కోమటి
Read More












