Telangana
కేంద్రమంత్రులను కలుస్తా .. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణకు కాంగ్రెస్ ITIR ఇస్తే మోదీ పక్కన పెట్టారని ఆరోపించారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. హైదరాబాద్ కు ITIR వస్తే కోట్లాది పెట్టుబడులు వ
Read Moreహైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో రేపు అనగా జూన్ 27వ తేదీ గురువారం నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని అధికారులు తెలిపారు. కృష్ణా డ్రింకిం
Read Moreఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్
ఫోన్ ట్యాపింగ్ కేసుపై నాంపల్లి కోర్టు విచారణ చేసింది. చార్జిషీట్ వేయకపోవడంతో డీఫాల్ట్ బెయిల్ కోరారు నిందితులు రుపతన్న, భుజంగ రావ్ . జూన్ 10నే చా
Read Moreఆషాఢ బోనాలకు రూ.20 కోట్లు మంజూరు
తెలంగాణలో ఆషాఢ బోనాల ఉత్సవాలనుల ఈ ఏడాది ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర సర్కార్ నియమించింది. ఇందుకోసం ఉత్సవాల కోసం ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేస
Read Moreతెలంగాణలో జూన్ నెలాఖరు వరకు భారీ వర్షాలు
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న ఐదుల రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు, రేపు రాష్ట్రలో భారీ వ
Read Moreచివరి దశకు మిషన్ భగీరథ సర్వే.. మరో వారంలో కొత్త కనెక్షన్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న మిషన్ భగీరథ సర్వే చివరి దశకు చేరుకుంది. ఇప్పటి వరకు 80 శాతం సర్వే పూర్తయిందని అధికార
Read Moreనారసింహుడి సేవలో సీఎస్ శాంతికుమారి
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి దర్శించుకున్నారు. గర్భగుడిలో స్వయంభూ నారస
Read Moreఆపరేషన్ గుడుంబా!
ఎక్సైజ్ టాస్క్ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్, సివిల్ పోలీసులతో స్పెషల్ ఫోర్స్ రాష్ట్ర వ్యాప్తంగా 26 ప్రాంతాల్లో తయారు చేస్తున్నట్లు గుర్తింపు మెరుపుదా
Read Moreఅమలుకు ముందే రైతు పథకాల ప్రక్షాళన అవసరం
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల మంత్రివర్గ సమావేశంలో రూ. 2 లక్షల దాకా బ్యాంకు నుంచి రైతులు తీసుకున్న పంట రుణాల మాఫీపై ముందడుగు వేసింది. నియమ,
Read Moreఎంపీ వంశీకృష్ణకు కరెన్సీపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి సన్మానం
న్యూఢిల్లీ, వెలుగు: పెద్దపల్లి లోక్సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన గడ్డం వంశీకృష్ణకు కరెన్సీపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి ఘనంగా సన్మానం చేసింది. మం
Read Moreతెలంగాణలో 2014 సీన్ రిపీట్!..నాడు చేరికలను ప్రోత్సహించి నేడు గగ్గోలు
2014లో బీఆర్ఎస్లో 12 మంది ఎమ్మెల్యేలతో టీడీపీఎల్పీ విలీనం అదే ఏడాది ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్న కేసీఆర్ 2019లో 12 మందిని చేర
Read Moreఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశాల కౌన్సిలింగ్ షెడ్యూల్ వాయిదా..
ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశాల కౌన్సిలింగ్ షెడ్యూల్ లో మార్పులు చేసినట్టు వెల్లడించింది ఉన్నత విద్యామండలి. మూడు విడతలుగా ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ ప్
Read More12 గంటల దాకా పర్మిషన్ ఇవ్వాలె.. అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్
హైదరాబాద్: హోటళ్లు, షాపులకు అర్ధరాత్రి 12 గంటల దాకా పర్మిషన్ఇవ్వాలని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. హైదరాబాద్లో రాత్రి11 గంటలకే షాపులు మూసివేయ
Read More












