Telangana

ట్రిపుల్ ఐటీలో ఆత్మహత్యలపై విచారణ చేయించాలి : రాచకొండ విఘ్నేశ్

బోధన్​,వెలుగు:  బాసర ట్రిపుల్ ఐటీలో వరుసగా జరిగిన విద్యార్థుల ఆత్మహత్యలపై సిట్టింగ్ జడ్జి తో విచారణ చేయించాలని ఎస్‌ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి ర

Read More

కామారెడ్డిలో కాంగ్రెస్​లో పలువురి చేరిక

కామారెడ్డి టౌన్​, వెలుగు: బీఆర్​ఎస్​ పార్టీకి చెందిన పలువురు లీడర్లు  ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ సమక్షంలో కాంగ్రెస్​ పార్టీలో  చేరారు. &n

Read More

లింగంపేట శివారులో ఎలుగుబంటి సంచారం

లింగంపేట, వెలుగు:  కామారెడ్డి జిల్లా లింగంపేట గ్రామ శివారులో మత్తడిపోచమ్మ ఆలయ సమీపంలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతోంది.  ఏటా ఉగాది పర్వదినం

Read More

బైరాపూర్ గ్రామాంలో బీజేపీలో పలువురి చేరిక

బీర్కూర్​, వెలుగు:  బీర్కూర్ మండలం బైరాపూర్ గ్రామానికి చెందిన పలువురు యువకులు బుధవారం బీజేపీ లో చేరారు.  పార్టీలో చేరిన వారికి ఎంపీ బీబీ పాట

Read More

ప్రశాంత్​ను కాపాడలేకపోయాం : హనుమంతు జెండగే

యాదాద్రి, వెలుగు : అన్ని ప్రయత్నాలు చేసినా స్టూడెంట్​ప్రశాంత్​ను కాపాడుకోలేకపోయామని యాదాద్రి కలెక్టర్ హనుమంతు జెండగే తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో

Read More

మోదీ గెలిస్తే దేశం నాశనమే : జూలకంటి రంగారెడ్డి

నకిరేకల్, వెలుగు : ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద మోసగాడు అని, మూడోసారి ఆయన గెలిస్తే దేశాన్ని నాశనం చేస్తారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకం

Read More

నల్గొండ ప్రభుత్వాస్పత్రిని తనిఖీ చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

వైద్య సేవలపై ఆరా  నల్గొండ అర్బన్, వెలుగు : నల్గొండ ప్రభుత్వాస్పత్రిని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Read More

అల్లిగూడెం గ్రామంలో కోడిపందేల స్థావరంపై పోలీసుల దాడి

అశ్వారావుపేట, వెలుగు : కోడిపందేల స్థావరంపై అశ్వారావుపేట పోలీసులు బుధవారం దాడి చేసి పట్టుకున్నారు. ఎస్సై శ్రీరాముల శ్రీను తెలిపిన వివరాలు ప్రకారం.. &nb

Read More

చెరువులో మట్టి తీసుకెళ్తున్రు..వేస్టేజ్​ను తెచ్చి నింపుతున్రు..అడ్డుకున్న రైతులు

పెనుబల్లి, వెలుగు : నేషనల్​ హైవే పనులకోసం చెరువు నుంచి మట్టిని తరలిస్తున్నారు. మళ్లీ ఆ గుంతలను చెత్తాచెదారం, చెట్ల మొద్దులతో నింపేస్తున్నారు. పెనుబల్ల

Read More

సాయిరాంపురం లో తాగునీటి కోసం గిరిజనుల ఆందోళన

ములకలపల్లి, వెలుగు : మండలంలోని మూకమామిడి పంచాయతీ సాయిరాంపురం లో వారం రోజులుగా తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బోరు మోటర్ రిపేరు చేయిం

Read More

రూ.1.80లక్షలు కాజేసిన సైబర్​ నేరగాళ్లు

పెనుబల్లి, వెలుగు : ఫోన్​పే యాప్​కు లింక్​ పంపి సైబర్​ నేరగాళ్లు డబ్బులు కాజేశారు.  పెనుబల్లి మండలం వియం బంజర్​ గ్రామానికి చెందిన కొణిజేటి త

Read More

ఇందూరు గడ్డపై సై అంటే సై

   నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ లో ఎంపీ అభ్యర్థుల వాడీవేడీ కామెంట్స్       మూడు పార్టీల మధ్య కొనసాగుతున్న  

Read More

రాములోరికి ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ

సుల్తానాబాద్​, వెలుగు: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్​ మండలం రామునిపల్లి, సుద్దాల గ్రామాల్లోని రామాలయాల్లో బుధవారం   పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ

Read More