Telangana
24 గంటల్లో మంచినీటి సమస్యకు పరిష్కారం .. జిల్లాలకు స్పెషల్ అఫీసర్లు
ఎండాకాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం.. పర్యవేక్షణ కోసం జిల్లాలకు స్పెషల్ఆఫీసర్లను కూడా ని
Read Moreపిల్లలకు విషమిచ్చి చంపిన తల్లిదండ్రులు ఆత్మహత్య
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అంకన్నగూడెం గ్రామంలో కొద్ది రోజుల క్రితం ఇద్దరు కూతుళ్లుకు విషం ఇచ్చి చంపి పరారైన తల
Read Moreమేడ్చల్ లో గంజాయి పట్టివేత.. ఇద్దరు యువకులు అరెస్ట్
మేడ్చల్ PS పరిధిలో రేకులబావి చౌరస్తా దగ్గర గంజాయి పట్టుకున్నారు SOT పోలీసులు. అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు యువకులను పట్టుకొని.. బ్యాగులు పరిశీలించ
Read Moreరూ. 5 లక్షలు, 10 తులాల బంగారం చోరీ
కారేపల్లి, వెలుగు : ఎవరూ లేని టైంలో ఇంట్లోకి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు రూ. 5 లక్షలు, 10 తులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కా
Read Moreబిట్ బ్యాంక్: ద్రవ్య, ఆర్థిక బిల్లులు
ఒక ఆర్థిక బిల్లు ద్రవ్య బిల్లా కాదా అనే నిర్ణయం తీసుకోవడంలో స్పీకర్ అంతిమ నిర్ణయం కలిగి ఉంటాడు. ఈ నిర్ణయాన్ని న్యాయస్థానంలో కానీ పార్లమెంట్లో కానీ
Read Moreవెలుగు సక్సెస్: న్యాయమూర్తుల నియామకం
న్యాయమూర్తుల నియామకంలో ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి సంప్రదించినప్పుడు.. సీజేఐ అభిప్రాయానికి ప్రాధాన్యత ఇవ్వాలా? వద్దా? అనే అంశంలో వివాదం మొదలైంది.
Read Moreఎస్సీ సబ్ప్లాన్ నిధులను .. దారి మళ్లిస్తే.. ఒక్కరూ మాట్లాడలే
దళిత క్రిస్టియన్ దండోరా జాతీయ కన్వీనర్ ప్రొ.గాలి వినోద్ కుమార్ బషీర్ బాగ్, వెలుగు: గత బీఆర్ఎస్ప్రభుత్వం రూ.53 వేల కోట్ల ఎస్సీ సబ్ప
Read Moreమత్స్య పరిశ్రమను అభివృద్ధి చేస్తం : మెట్టు సాయికుమార్
ముషీరాబాద్, వెలుగు: మత్స్యకారులు, మత్స్య సహకార సంఘాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల సమైక్య చైర్మన్ మెట్టు
Read Moreఇండియా కూటమిలో ఐక్యత లేదు : కిషన్రెడ్డి
ముషీరాబాద్, వెలుగు: ఐక్యత లేని ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. మూడు నెలలకో ప్రధాని మారుతారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అంట
Read Moreఓడిపోతాననే భయంతో కాంగ్రెస్ లో చేరిండు
శంషాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ సర్కార్ లో అక్రమాలు చేశాడని ఎంపీ రంజిత్ రెడ్డిని కాంగ్రెస్ నేతలు విమర్శించి, ఆపై పార్టీలో చేర్చుకుని టికెట్ ఇవ్వడం విడ్డ
Read Moreబీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల డీఎన్ఏ ఒక్కటే: కిషన్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం.. హిందూ వ్యతిరేక పార్టీలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆ మూడు పార్టీల
Read Moreఓల్డ్ సిటీలో రోడ్ల విస్తరణ .. నాలుగు దశాబ్దాల తర్వాత జీహెచ్ఎంసీ ఫోకస్
హైదరాబాద్, వెలుగు: ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ రోడ్లపై బల్దియా ఫోకస్ పెట్టింది. రద్దీగా ఉండే12 ప్రాంతాల్లో ఇప్పటికేపనులను ప్రారంభించింది. వీటిల
Read Moreబీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చినం.. పూలే ఆశయాలు ఆచరించిన నేత కేసీఆర్: కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా బీసీలకు సీట్లు ఇచ్చిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం
Read More












