Telangana
ఓట్ల జాతర.. ప్రారంభమైన నామినేషన్లు
మహబూబ్ నగర్, మెదక్, మల్కాజ్ గిరిలో డీకే అరుణ, రఘునందన్, ఈటల దాఖలు నాగర్ కర్నూల్ లో మల్లురవి నామినేషన్ నిజామాబాద్, ఆదిలాబాద్, భువ
Read Moreకేసీఆర్ చుట్టూ ప్రైవేటు బౌన్సర్లు
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చుట్టూ ప్రైవేటు బౌన్సర్లు వచ్చేశారు. సీఎం పదవి కోల్పోవడంతో ప్రభుత్వం సెక్యూరిటీని తగ్గించింది. ఇవాళ నందినగర్ లోని
Read Moreఈ కష్టం పగోడికి కూడా రావద్దు.. భార్య కొడుతుందని విడాకులు అడుగుతుండు
తన భార్య కొడుతుంది విడాకులు ఇప్పించండి లేదంటే చనిపోతానంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నం చేశాడు. ఈ ఘటన ఏప్రిల్ 18వ తేదీ కొంపల్లిలో చోటుచేసుకుంది. జయభేరి పార్
Read Moreఅలంపూర్ జోగులాంబ నుండి కేసీఆర్ బస్సు యాత్ర
పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి సరికొత్త పంథాను ఎంచుకున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఎండిన పంటపొలాల పరిశీలన, రోడ్డు షోల్లో పాల్గొననున్నారు కేసీఆర్. ఈ
Read Moreరాజాసింగ్ ర్యాలీలో దొంగలు హల్ చల్ .. ఫోన్లు, బంగారం పోయాయంటూ ఫిర్యాదులు
శ్రీరామనవమి సందర్భంగా భాగ్యనగర్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగిన శోభయాత్రలో దొంగలు హల్ చల్ చేశారు. 12 మంది బాధితులు తమ ఫోన్లు, బంగారం పోయిందం
Read Moreతెలంగాణలో కొత్త దందా.. గంజాయితో మిల్క్ షేక్
తెలంగాణలో కొత్త దందా మొదలైంది. గంజాయి సరికొత్త రూపం దాల్చుకుంది. గంజాయితో మిల్క్ షేక్..తయారు చేస్తున్నారు కేటుగాళ్లు. గంజాయిని పౌండర్ గా మార్చి, దానిత
Read Moreప్రేమించిన అమ్మాయి కేసు పెట్టిందని... పురుగుల మందు తాగిండు
ప్రేమించిన అమ్మాయి తన మీద ఫిర్యాదు చేసిందని.. పోలీస్ స్టేషన్ ఎదుట ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన వ
Read Moreసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన వంశీకృష్ణను ఆశీర్వదించండి : వివేక్ వెంకటస్వామి
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో 5 హామీలను అమలు చేశామన్నారు చెన్నూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. పెద్దపల్లి
Read Moreబీఆర్ఎస్ చచ్చిన పాము.. ఆ పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు : యశస్విని రెడ్డి
పదేళ్లలో బీజేపీ రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్న
Read MoreWeather Alert : వర్షాలు పడ్డాయని కూల్ అయ్యారా.. వచ్చే 4 రోజులు మాడు పగిలిపోయిద్ది..
రాష్ట్రంలో అలా చిరుజల్లు కురిశాయో లేదో ఇలా మాడు పగిలే ఎండలు కొట్టే రోజులు వచ్చాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో
Read Moreపసుపు ధరలో ట్రేడర్ల కమీషన్.. రైతులకు తప్పని తిప్పలు
ఈ సీజన్లో రూ.20 వేల దాకా పలికిన పసుపు రేటు వ్యాపారుల మాయాజాలంతో క్రమంగా తగ్గిపోతోంది. పసుపు మార్కెట్కు కేరాఫ్గా చెప్పుకునే నిజామాబాద్ గంజ్లో బుధవ
Read Moreజనగామ మార్కెట్ నాలుగు రోజులు బంద్
జనగామ, వెలుగు : జనగామ అగ్రికల్చర్ మార్కెట్ యార్డులో వ్యవసాయ ఉత్పత్తులు పేరుకుపోయి ఉండడంతో వరుసగా నాలుగు రోజులు మార్కెట్ బంద్ ఉంటుందని మార్కెట్ ప్రత్యే
Read Moreకాంగ్రెస్ లీడర్ గుడాల శ్రీనివాస్ కు షోకాజ్ నోటీస్
మహదేవపూర్, వెలుగు: జాతీయ స్థాయిలో చర్చకు తెర తీసిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ లీడర్ డ్యాన్స్ చేసిన ఘటనను ఆ పార్టీ
Read More












