TEMPLE

వీరభద్రేశ్వర ఆలయ హుండీ లెక్కింపు

రాయికోడ్, వెలుగు :  రాయికోడ్ లోని భద్రకాళి సామెత వీరభద్రేశ్వర  స్వామి  ఆలయ హుండీని సోమవారం ఎండోమెంట్ అధికారులు   లెక్కించారు. &nbs

Read More

1.5 కోట్ల మంది అయోధ్య రాముడ్ని దర్శించుకున్నరు : ట్రస్ట్

అయోధ్యకు భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది.  జనవరి 22న ప్రాణప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి  అయోధ్య రామమందిర నిర్మాణాన్ని సుమారు 1.5 కోట్ల మంది భ

Read More

హైదరాబాద్ లో దైవ దర్శనానికి వెళ్లొచ్చేసరికి ఇంట్లో చోరీ

జవహర్ నగర్ వెలుగు : దైవ దర్శనానికి వెళ్లొచ్చేసరికి ఇంట్లో నగదు చోరీ అయింది.  జవహర్ నగర్ పోలీసులు, బాధితులు తెలిపిన ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లా న

Read More

ఆలయ పూజారికి నంది పురస్కారం

ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం ఇందిరానగర్ గ్రామంలోని కనక దుర్గాదేవి స్వయంభూ శ్రీ మహంకాళి దేవస్థానం ఆలయ అర్చకుడు దేవర వినోద్ ను శిఖర

Read More

నరసింహ్మాస్వామి ఆలయంలో చోరీ

ఖమ్మం టౌన్, వెలుగు :  రఘునాథపాలెం మండలంలోని చిమ్మాపూడిలో ఉన్న లక్ష్మీనరసింహ్మాస్వామి ఆలయంలో శనివారం రూ.60 వేల విలువైన సొత్తును గుర్తు తెలియని వ్య

Read More

గుడి, బడికి సమీపంలో బార్​ అండ్​ రెస్టారెంటా? ఎలా అనుమతి ఇచ్చారు? :హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్, హయత్‌నగర్‌  నుంచి సాహెబ్‌ నగర్‌కు వెళ్లే మెయిన్‌ రోడ్‌లో నివాస ప్రాంతంలో బార్‌ అ

Read More

గుడిలో దొంగతనానికి వచ్చి అడ్డంగా దొరికిపోయిండు..

వరంగల్ చంద్రమౌళీశ్వర ఆలయంలో దొంగ భీబత్సం సృష్టించాడు. అర్థరాత్రి ఆలయంలో దొంగ తనానికి పాల్పడ్డాడు. దొంగను గమనించిన స్థానికులు పట్టుకుని చితకబాదారు. వివ

Read More

వెరైటీ : ఈ గుడికి వెళ్లి మొక్కితే విడాకులు గ్యారంటీ.. ఈజీగా వస్తాయి..!

ఎవరైనా గుడికి ఎందుకు వెళ్తారు. కోరికలు తీర్చమని దేవుడ్ని ప్రార్ధించడానికి వెళ్తారు. మంచి జీవిత భాగస్వామిని ఇవ్వమనో, త్వరగా పెళ్లి అవ్వాలనో కోరుకుంటారు

Read More

గుడిలో ధ్వజస్తంభానికి ఎందుకు మొక్కుతారు.. అంత శక్తి ఉంటుందా.. పుణ్యమా..!

ఏ దేవాలయానికి వెళ్లినా గుడి ముందు ఎత్తుగా ధ్వజస్తంభం ఉంటుంది. భక్తులు ముందు దానికి నమస్కరిస్తారు. ప్రదక్షిణ చేస్తారు. ఆ తర్వాత ఆలయంలోకి వెళ్తారు. ధ్వజ

Read More

ఆలయ భూమి కబ్జాపై గ్రామస్తుల ఆందోళన

వెల్దుర్తి, వెలుగు: మండలంలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గ్రామ దేవతల స్థలాన్ని కబ్జా చేసి మరొకరికి అమ్మి సొమ్ము చేసుకున్నాడని గ్రామస్తులు ఆర

Read More

గుడికోటలో ఏపీ టీడీపీ నేత ప్రత్యేక పూజలు

రాయికల్, వెలుగు: కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్​ నాయకుడు అశోక్​గజపతిరాజు రాయికల్​ పట్టణంలోని గుడికోట ఆలయంలో బుధవారం  ప్రత్యేక పూజలు నిర్వహించ

Read More

రెండోరోజూ అదే రద్దీ.. 3 లక్షలకు పైగా భక్తులకు స్వామి దర్శనం

అయోధ్య/లక్నో: అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలొస్తు న్నారు. తొలిరోజు 5 లక్షల మంది రాముడి దర్శనం చేసుకోగా, బుధవారం రెండోరోజు 3 లక్ష

Read More