TEMPLE
దేవుడి గుడిలో మహిళా పూజారులు వీరే.. యుగాల తర్వాత ఫస్ట్ టైం ఇదే
తమిళనాడులో ఇకపై మహిళలు అర్చకులుగా పూజలు నిర్వహించనున్నారు. తాజాగా అన్ని కులాలు వారు అర్చకులు కావొచ్చన్న పథకాన్ని స్టాలిన్ సర్కార్ తీసుకువచ్చింది
Read MoreSrisailam : భారీగా పెరిగిన మల్లన్న హుండీ ఆదాయం.. ఎంతంటే
శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి ఉభయ దేవాలయాల హుండి లెక్కింపు నిర్వహించారు. 34 రోజులకు 5 కోట్ల 7 లక్షల 46 వేల 508 రూపాయలు హుండీ ద్వారా ఆదాయం
Read Moreబ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు నిర్మించిన దేవాలయం ... ఎక్కడంటే..
కర్నాటక రాష్ట్రంలోని కోలారు జిల్లా ముళబాగిలు పట్టణం నుంచి పది కిలోమీటర్ల దూరంలోని కురుడుమలె వినాయకుడి ఆలయానికి ప్రసిద్ధి. చోళుల కాలంలో ఆలయాన్ని నిర్మి
Read Moreగుడిలో రంకెలేస్తూ.. కొట్టుకున్న భక్తులు,, సిబ్బంది
నంద్యాల జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రం మహానందిలో భక్తులు,ఆలయ సిబ్బంది మద్య ఘర్షణ జరిగింది.మాట మాట పెరిడంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.
Read Moreశ్రీశైలంలో కుండపోత వర్షం..
శ్రీశైలం మల్లన్న చెంత భారీ వర్షం కురిసింది. ఈరోజు ( ఆగస్టు 30) ఉదయం ఒక్కసారిగితా చల్లబడ్డ వాతావరణం చల్లబడింది. ఒక్కసారిగా ఉరుములు,
Read Moreఒకే ఫ్రేమ్లో గవర్నర్, సీఎం.. సచివాలయంలో ప్రార్థనా మందిరాలు ప్రారంభం
తెలంగాణ గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకే ఫ్రేమ్లో కనిపించారు. సెక్రటేరియట్ ఆవరణలో నిర్మించిన ప్రార్థనా మందిరాల ప్రారంభోత్సం దీనికి వేదిక అయ
Read Moreభద్రాద్రి రామయ్యకు..బైక్ బహుకరణ
భద్రాచలం, వెలుగు : వినియోగదారుల కోరిక మేరకు కొత్త ఫీచర్లతో రూపొందించిన బీఎస్ 4 గ్లామర్ తొలి బైక్ను హీరో కంపెనీ గురువారం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్
Read Moreములుగు జిల్లాలో హుండీ ఎత్తుకెళ్లిన వ్యక్తులు అరెస్ట్
మంగపేట, వెలుగు : ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం సాయిబాబా గుడిలో హుండీ ఎత్తుకెళ్లిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన
Read Moreతిరుచానూరు అమ్మవారి ఆలయంలో ఆగస్టు 25 న వరలక్ష్మీ వ్రతం
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 25వ తేదీ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఘనంగా ని
Read Moreయాదాద్రీశుడికి రూ.55 లక్షల ఆదాయం..
తెలంగాణలో ప్రముఖ దేవాలయం యాదగిరిగుట్ట దేవస్థానానికి భక్తులు వివిధ రూపాల్లో అందించిన కానుకల ద్వారా ఆగస్టు 13న రూ.55 లక్షల 16 వేల నగదు సమకూరిందని ఆలయ అధ
Read Moreబద్రీనాథ్లో సూపర్ స్టార్ రజినీ
సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సి
Read Moreఏడుపాయల పాలక మండలి ప్రమాణ స్వీకారం
చైర్మన్గా బాలాగౌడ్ కార్యక్రమానికి డుమ్మా కొట్టిన ఈవో పాపన్నపేట, వెలుగు : ఏడుపాయల వనదుర్గ భవానీ మాత ఆలయ అభి
Read Moreశ్రీ రంగం ఆలయంలో తప్పిన పెను ప్రమాదం... పెచ్చులూడిన రాజగోపురం
దక్షిణ భారత దేశంలో పవిత్రపుణ్యక్షేత్రం.. శ్రీరంగం రంగనాథుని ఆలయంలో పెనుప్రమాదం తప్పింది. పురాతన కాలంనాటి ఆలయ కట్టడంలో రాజగోపురం దెబ్బతింది. తూర్పుద్వా
Read More