శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి ఉభయ దేవాలయాల హుండి లెక్కింపు నిర్వహించారు. 34 రోజులకు 5 కోట్ల 7 లక్షల 46 వేల 508 రూపాయలు హుండీ ద్వారా ఆదాయం వచ్చినట్లు ఈఓ లవన్న వెల్లడించారు. ఉభయదేవాలయాల హుండి లెక్కింపు అక్కమహాదేవి అలంకార మండపంలో సీసీ కెమరాల మధ్య పకడ్బందీగా జరిగినట్లు ఆయన తెలిపారు. అయితే గడిచిన 34 రోజులలో 5 కోట్ల 07 లక్షల 46 వేల 508 రూపాయలు భక్తులు సమర్పించారని తెలిపారు. అలాగే 324 గ్రాములు బంగారం, 10 కేజీల 050 గ్రాముల వెండి , విదేశీ కరెన్సీని కూడా భక్తులు సమర్పించినట్లు వెల్లడించారు. హుండీ లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాల అధికారులు,సిబ్బంది,శివసేవకులు పాల్గొన్నారని ఈవో లవన్న పేర్కొన్నారు.
Srisailam : భారీగా పెరిగిన మల్లన్న హుండీ ఆదాయం.. ఎంతంటే
- ఆంధ్రప్రదేశ్
- September 14, 2023
లేటెస్ట్
- CSK vs SRH: చెన్నై విశ్వరూపం.. వరుసగా రెండో మ్యాచ్లోనూ సన్ రైజర్స్ ఘోర ఓటమి
- RCB vs GT: క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన విల్ జాక్స్
- Electric Air Taxi : బైక్,ఆటో, కారు ట్యాక్సీలేనా..విమాన ట్యాక్సీలూ వచ్చేస్తున్నాయోచ్..
- కాంగ్రెస్ హామీలను అమలు చేయలేకపోతుంది: జగదీష్ రెడ్డి
- మళ్లీ మోదీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తడు : సీఎం రేవంత్ రెడ్డి
- కలికాలం.. రోబోతో ప్రేమలో పడ్డ ఇంజనీర్... పెళ్లి కూడా చేసుకుంటాడట..
- Indian 2 Audio Launch: ఇండియన్ 2 ఆడియో లాంఛ్కు ఇద్దరు స్టార్ హీరోలు..రెండు కళ్లు చాలవు!
- CSK vs SRH: గైక్వాడ్ సెంచరీ మిస్.. సన్ రైజర్స్ ముందు ఛాలెంజింగ్ టార్గెట్
- బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మే నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్
- కడియం శ్రీహరి తన రాజకీయ జీవితాన్ని భూస్థాపితం చేసుకుండు: కేసీఆర్
Most Read News
- వార ఫలాలు (సౌరమానం) ఏప్రిల్ 28 నుంచి మే 04 వరకు
- మీనరాశిలోకి బుధుడు.. శుక్రుడు మేషరాశిలో సంచారం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
- వెదర్ రిపోర్ట్.. ఈ రాష్ట్రాల్లో వర్షాలు
- భారత్ లోని యువ జంటల్లో డింక్ సంస్కృతి
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- బొద్దింకలు ఇంట్లోకి ఎందుకు వస్తాయి.. ఎలా అడ్డుకోవాలో తెలుసా..
- ఇది సామాన్యుడి బైక్.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ.. 160 కి.మీ@ రూ.70 వేలు
- జుట్టుకు నూనె పెట్టాలా? వద్దా..హెయిర్ ఎక్స్పర్ట్స్ ఏం చేప్తున్నారు?
- కవర్ స్టోరీ : చాలామంది కపుల్స్ పిల్లలు వద్దంటున్నరు!
- Health tips : పరగడుపున కాఫీ తాగితే శరీరంలో సహజంగా జరిగే మార్పులు!